Home » CM Chandrababu Naidu
ఏపీలో రూ.82 వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో రీన్యూ పవర్ సంస్థ ఎంవోయూలు కుదుర్చుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమక్షంలో కీలక ఒప్పందం జరిగింది.
సూపర్ సిక్స్లో భాగంగా స్త్రీ శక్తి పథకాన్ని గత ఆగస్టు నెల నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి మహిళకూ ఉచిత ఆర్టీసీ ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్థిక భరోసాను కల్పిస్తోంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి అక్టోబర్ వరకూ ఈ పథకానికైన ఖర్చును ఏపీఎస్ ఆర్టీసీకి చెల్లిస్తూ కూటమి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
విశాఖపట్నం సీఐఐ పార్టనర్ షిప్ కంటే ముందే పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలియజేశారు.
యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలా శ్రీ వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ శ్రమిస్తున్నారన్నారు.
ఏపీలో పెట్టుబడులకు అన్నిరకాల ఇన్ఫ్రా సిద్ధంగా ఉందని,పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే
ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఆంధ్రప్రదేశ్ గేట్ వే గా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీలో వివిధ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు.
విశాఖలో రేపు, ఎల్లుండి జరిగే సీఐఐ సదస్సులో మంత్రి పాల్గొని.. ఏపీ సీఆర్డీయేలో పెట్టుబడులు పెట్టే సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్నారు. ఇందుకోసం మంత్రి నారాయణ నేడు విశాఖకు చేరుకున్నారు.
ఏపీకి మరో భారీ పెట్టుబడిపై మంత్రి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ ..జగన్ హయాంలో రాష్ట్రం నుండి వెళ్ళిపోయిన ఒక ప్రముఖ పరిశ్రమ ఇప్పుడు తిరిగి ఆంధ్రప్రదేశ్కు రాబోతోందని వెల్లడించారు.
ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఒక్కరోజే రాష్ట్రంలో మూడులక్షల ఇళ్లకు గృహా ప్రవేశాలు చేయిస్తున్నామని వివరించారు. మిగిలిన ఇళ్లు కూడా వేగంగా పూర్తి చేసి త్వరలోనే అప్పగిస్తామని స్పష్టం చేశారు.
విశాఖలో జరిగే సీఐఐ సమ్మిట్ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపనున్నారు. వరుస సమావేశాలతో పాటు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విదేశీ ప్రతినిధులతో సమావేశం కానున్నారు.