• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

గనులు, ఎక్సైజ్ శాఖల లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి: సీఎం

గనులు, ఎక్సైజ్ శాఖల లక్ష్యాలకు అనుగుణంగా పని చేయాలి: సీఎం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వివిధ శాఖలపై గురువారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు.

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ బాధితులకు ఆరునెలల్లో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

ఉబర్ సీఈఓ‌తో సమావేశం.. ఎక్స్‌లో వివరాలు తెలియజేసిన మంత్రి లోకేశ్

ఉబర్ సీఈఓ‌తో సమావేశం.. ఎక్స్‌లో వివరాలు తెలియజేసిన మంత్రి లోకేశ్

ఉబర్ గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం, చర్చించిన అంశాలను మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌ వేదికగా తెలియజేశారు. ఉబర్ సీఈవో దారా ఖోస్రోషాహి నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరిగిందన్నారు.

సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు

సత్యసాయి జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారు

సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన షెడ్యూల్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు.

సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ బాటలోనే మంత్రులు

సీఎం చంద్రబాబు, పవన్, లోకేశ్ బాటలోనే మంత్రులు

అంతర్జాతీయ చమురు సంక్షోభం నేపథ్యంలో ఏపీ మంత్రులు పొదుపు చర్యలను పాటిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తరహాలోనే మంత్రులు కాన్వాయ్‌ని కుదించుకుంటున్నారు.

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. గురువారం ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.

అద్భుతంగా అమరావతి

అద్భుతంగా అమరావతి

వచ్చే ఇరవై ఏళ్లలో రాజధాని అమరావతి ప్రపంచంలోనే మేటి నగరంగా నిలుస్తుంది.పెట్టుబడులు, పారిశ్రామికవేత్తల రాకతో అద్భుత నగరంగా ఫ్యూచర్‌ సిటీ అవతరిస్తుంది.

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. కాన్వాయ్ వాహనాలు 50 శాతం తగ్గింపు

సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. కాన్వాయ్ వాహనాలు 50 శాతం తగ్గింపు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పర్యటనల సమయంలో తన కాన్వాయ్‌లో ఉండే వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో ఆక్వా రైతులను ఆదుకోండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..

ఏపీలో ఆక్వా రైతులను ఆదుకోండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ..

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రైతుల ఇబ్బందులపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రొయ్యల ఫీడ్ తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలు ఇవే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం కానుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి