• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష.. కీలక ఆదేశాలు

మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరుపై ప్రాథమిక సమాచారాన్ని ముఖ్యమంత్రికి జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ వివరించారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

ఘోర రోడ్డు ప్రమాదం.. స్పందించిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే..

ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే..

ఇజ్రాయెల్, అమెరికా - ఇరాన్ యుద్ధంపై ఏపీ క్యాబినెట్ నేడు చర్చించనుంది. యుద్ధం కారణంగా రాష్ట్రంలో వివిధ రంగాల‌పై పడుతున్న ప్రభావాన్ని శాఖల వారీగా చర్చించనున్నారు.

విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌ రూ.4కు తగ్గాలి: సీఎం చంద్రబాబు

విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌ రూ.4కు తగ్గాలి: సీఎం చంద్రబాబు

విద్యుత్ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సంస్థలకు పెను భారంగా మారిన అప్పులను తగ్గించి.. ఛార్జీలు పెంచకుండా అప్పులు తీర్చేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

పారిశ్రామిక రంగంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌ది చారిత్రాత్మక ఘట్టం:రామ్మోహన్

పారిశ్రామిక రంగంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌‌ది చారిత్రాత్మక ఘట్టం:రామ్మోహన్

అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటు ఏపీ పారిశ్రామిక రంగంలో చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించారు. అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేశారు.

రాయపూడి ఘటన.. ప్రమాదమా, కుట్రకోణమా.. విచారణ చేయండి: సీఎం

రాయపూడి ఘటన.. ప్రమాదమా, కుట్రకోణమా.. విచారణ చేయండి: సీఎం

రాజధాని అమరావతిలోని ప్రాంతం రాయపూడిలో నిన్న(సోమవారం) రాత్రి జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(మంగళవారం) రివ్యూ నిర్వహించారు. రాయపూడిలో హెచ్‌వోడీ టవర్ల నిర్మాణం వద్ద మెగా సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు రాత్రి దగ్ధమైన ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎంకి అధికారులు వివరించారు.

అమరావతిలో బాలీవుడ్ నటుల సందడి: సీఎంతో సంజయ్ దత్ భేటీ..

అమరావతిలో బాలీవుడ్ నటుల సందడి: సీఎంతో సంజయ్ దత్ భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, ఏపీలో భారీ సినీ ప్రాజెక్టులకు పునాది పడబోతుందనే సంకేతాలను ఇస్తోంది.

జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్రంతో ఏపీ ప్రభుత్వం ఎంఓయూ

జల్ జీవన్ మిషన్ 2.0పై కేంద్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేశారు.

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాలకు శుభవార్త.. ఆర్డీటీ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ కార్యకలాపాలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఆర్డీటీ సేవలు ఆగిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్చలు జరిపారు.

ఏబీఎన్‌ పూర్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఏబీఎన్‌ పూర్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ పూర్ణచందర్ రావు అకాల మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి