• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

మా పోరాటం ఫలించింది.. ABNతో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు

మా పోరాటం ఫలించింది.. ABNతో గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులు

గాదె సాయికృష్ణ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐ నాగరాజును జైలుకు తరలించిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు స్పందించారు. ABNతో మాట్లాడుతూ.. తమ పోరాటానికి ఫలితం దక్కిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని వారు పేర్కొన్నారు.

ఒకప్పుడు KGF.. ఇప్పుడు JGF: సీఎం చంద్రబాబు

ఒకప్పుడు KGF.. ఇప్పుడు JGF: సీఎం చంద్రబాబు

ఏపీలో సువర్ణ అధ్యాయం మొదలైందని.. రాయలసీమ రతనాలసీమగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు.

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో భారీ వాహనాలు నడిపేలా సిమ్యులేటర్ యంత్రాలపై మహిళలకు, యువతకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని సందర్శించారు.

నక్కపల్లిలో బీసీ గురుకుల పాఠశాల మంజూరు.. సీఎం చంద్రబాబు, మంత్రి సవితకు అనిత కృతజ్ఞతలు

నక్కపల్లిలో బీసీ గురుకుల పాఠశాల మంజూరు.. సీఎం చంద్రబాబు, మంత్రి సవితకు అనిత కృతజ్ఞతలు

అనకాపల్లి జిల్లా నక్కలపల్లిలో మహాత్మా జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హోం మంత్రి వంగలపూడి అనిత కృషితో గురుకుల పాఠశాల మంజూరు అయ్యింది.

 కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్  ప్రారంభం.. లైవ్ వీడియో

కర్నూలు జిల్లాలో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం.. లైవ్ వీడియో

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో పర్యటించి, ప్రతిష్ఠాత్మకమైన 'జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు'ను ప్రారంభించనున్నారు.

కుల రాజకీయాలను తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

కుల రాజకీయాలను తిప్పికొట్టాలి: సీఎం చంద్రబాబు

ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కూటమి ఐక్యతను కాపాడేందుకు మంత్రులంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. రిటైర్మెంట్ వయసు పెంపు, 11 వేల మందికి OPS

ఏపీ ఉద్యోగులకు డబుల్ ధమాకా.. రిటైర్మెంట్ వయసు పెంపు, 11 వేల మందికి OPS

ఆంధ్రప్రదేశ్‌లో 30 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర కేబినెట్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

చంద్రబాబుకు 'భారత్ రైజింగ్...' పుస్తకం అందజేత.. అభినందించిన సీఎం

చంద్రబాబుకు 'భారత్ రైజింగ్...' పుస్తకం అందజేత.. అభినందించిన సీఎం

డాక్టర్ దిలీప్ కిలారు తాను రచించిన పుస్తకాన్ని తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు బహూకరించారు. ఈ సందర్భంగా పుస్తకంలోని అంశాలను పరిశీలించిన సీఎం.. రచయిత కృషిని అభినందించారు.

విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

విశాఖ అగ్నిప్రమాదం.. కార్మికుల మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం

అనకాపల్లి జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు.

బసవతారకం ఆస్పత్రి..క్యాన్సర్‌  బాధితులకు దేవాలయం

బసవతారకం ఆస్పత్రి..క్యాన్సర్‌ బాధితులకు దేవాలయం

ఒకే కుటుంబంలో ఒకరు తండ్రి పేరిట, మరొకరు తల్లి పేరిట సేవలనందిస్తుండటం నందమూరి కుటుంబంలోనే చూస్తున్నాను.

తాజా వార్తలు

మరిన్ని చదవండి