Home » CM Chandrababu Naidu
ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ సంకల్పంతో ముందుకు సాగుతోందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు...
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క తిరుపతిలోనే కాదని, అన్ని దేవాలయాల్లోనూ జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.
వ్యాంధ్ర రాజధానిగా అమరావతికి సాధ్యమైనంత త్వరలో చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి చంద్రబాబుకు హామీ ఇచ్చారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం సమావేశమై పలు కీలక అంశాలపై హామీ తీసుకున్నారు.
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ, సౌకర్యాలపై ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆలయంలో భక్తల రద్దీ దృష్ట్యా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది..
సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం ముగిసింది. త్వరలోనే స్పీడ్ ట్రైన్ ప్రాజెక్టు సాకారమవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు. నెట్ జీరో ఎమిషన్ కాన్సెప్టుతో విద్యుత్ ఉత్పాదన జరగాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఏపీఎస్ఆర్టీసీ పనితీరుపై సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రశంసలు కురిపించారు. సీఎం ప్రశంసలతో తమకు బాధ్యత మరింత పెరిగిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం మొదలైంది. జీఎస్డీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధన కోసం పది సూత్రాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరుగనుంది..