• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

పూడి శ్రీహరికి షాక్‌

పూడి శ్రీహరికి షాక్‌

ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను మార్ఫింగ్‌ చేసి అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో వైసీపీ సోషల్‌ మీడియా జనరల్‌ సెక్రటరీ పూడి శ్రీహరి, జి.గిరీశ్‌కుమార్‌ రెడ్డిలకు రిమాండ్‌ ...

కష్టపడిన ప్రతి కార్యకర్తనూ గుర్తిస్తాం

కష్టపడిన ప్రతి కార్యకర్తనూ గుర్తిస్తాం

తెలుగుదేశం పార్టీలో తొలి నుంచీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాం. కష్టపడి ప్రతి కార్యకర్తనూ గుర్తించి పదవులు ఇచ్చే కొత్త వ్యవస్థను లోకేశ్‌ తీసుకువచ్చారు...

జూన్‌కల్లా 100 శాతం చెత్త క్లియర్‌

జూన్‌కల్లా 100 శాతం చెత్త క్లియర్‌

రాష్ట్రంలో జూన్‌ కల్లా వందశాతం చెత్త క్లియర్‌ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు స్వచ్ఛాంధ్ర సాకారానికి పటిష్ఠ కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

ఎల్‌ఓసీ రద్దు పిటిషన్‌పై సజ్జల భార్గవ్ రెడ్డికి హైకోర్టు షాక్

వైసీపీ సోషల్ మీడియా మాజీ ఇన్‌చార్జ్ సజ్జల బార్గవ్ రెడ్డి, ఇతర నిందితులది ఆనాగరిక, ఆటవిక ప్రవర్తన అని ఇతరుల గౌరవ ప్రతిష్ఠలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భార్గవ్ రెడ్డిపై న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వారికి హైకోర్టులో చుక్కెదురు

సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టులు.. వారికి హైకోర్టులో చుక్కెదురు

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీశ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు..

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు..

ఏపీలో జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తు్న్నారు. స్వీయ జనగణనలో సీఎం నారా చంద్రబాబు తన వివరాలను నమోదు చేసుకున్నారు.

జనంలో ఉండాలి.. జనం కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

జనంలో ఉండాలి.. జనం కోసం పనిచేయాలి: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

టీడీపీలో అతిసామాన్యులకు ఉన్నత పార్టీ పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇష్టంగా కష్టం చేస్తే కచ్చితంగా ప్రోత్సాహం ఉంటుందన్నారు.

కందుకూరి వీరేశలింగం పంతులుకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

కందుకూరి వీరేశలింగం పంతులుకు సీఎం చంద్రబాబు ఘన నివాళి

ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన నివాళులు అర్పించారు. జాతి కోసం ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

టీడీపీ నూతన కమిటీలు.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..

టీడీపీ నూతన కమిటీలు.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..

తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల్లో పదవులు పొందిన నేతలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లను గౌరవించుకుంటూ, కొత్తవారికి అవకాశం కల్పించామని ఆయన తెలిపారు.

ముగిసిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం.. డీలిమిటేషన్‌కు మద్దతు..

ముగిసిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం.. డీలిమిటేషన్‌కు మద్దతు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతల సమావేశం ముగిసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కలిసికట్టుగా మద్దతు తెలిపేందుకు రావాలని వైసీపీ సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని కూటమి నేతలు నిర్ణయించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి