Home » CM Chandrababu Naidu
టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ నివాళులర్పించారు. పల్నాడు అభివృద్ధి కోసం కోడెల ఎంతో కృషి చేశారని సీఎం అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ నివాసానికి సీఎం వెళ్లనున్నారు.
రాష్ట్రంలో కార్మికులంతా గౌరవంగా జీవించేందుకు లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. మొత్తం 15 నగరాల్లో ఈ అడ్డాలు నిర్మిస్తామన్నారు.
నవ్యాంధ్ర నిర్మాత, సీఎం చంద్రబాబు రాకతో వీరంకిలాకు పులకరించింది. ప్రజా సేవకే జీవితం అంకితం చేసిన అధినేతకు ప్రణమిల్లింది. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని భవన నిర్మాణ కార్మికులతో ముఖ్యమంత్రి మమేకం అయ్యారు. వారి కష్టాలు తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కష్టసుఖాలు తెలుసుకున్నారు. జిల్లా అభివృద్ధిపై వరాల జల్లు కురిపించారు. బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. జల్జీవన్ మిషన్ అమలు, ఇండసీ్ట్రయల్ హబ్ ఏర్పాటు, కరకట్ట బలోపేతంపై మాట్లాడారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ప్రకటించారు.
మే డే సందర్భంగా కార్మికులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ ఆర్థిక పురోగతికి వెన్నెముక అయిన వ్యవసాయం ముందుకు వెళ్తుందంటే రైతులు, రైతు కూలీల శ్రమ శక్తే కారణమని అన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కాదని.. కోడికత్తి, గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్కు మానసిక సమస్య ఉందని సెటైర్లు గుప్పించారు.
వైసీపీపై మంత్రి వాసంశెట్టి సుభాశ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లు వైసీపీ పాలనలో జగన్ అనేక కంపెనీలను తరమికొట్టారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతోంది. ఉదయం 8 గంటలకే రాష్ట్రవ్యాప్తంగా 45 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బెల్స్లా... వైసీపీ గోబెల్స్ పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఎద్దేవా చేశారు.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్-2025 అవార్డు మంత్రులు, అధికారులు, ఉద్యోగుల కృషి వల్లే వచ్చింది. వారే నిజమైన విజేతలు’ అని సీఎం చంద్రబాబు వినమ్రంగా చెప్పారు.