• Home » CM Chandrababu Naidu

CM Chandrababu Naidu

ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం..

ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం..

తిరుపతి విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్‌కు గురిచేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి.

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. గోవాలో నకిలీ మద్యం డంప్

Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం.. గోవాలో నకిలీ మద్యం డంప్

నకిలీ మద్యం కేసులో దర్యాప్తులో పలువురి పాత్రపై ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో నిందితుల జాబితా పెరుగుతోంది. ప్రస్తుతం నిందితుల సంఖ్య 23కు చేరింది.

Visakhapatnam Earthquake: ఏపీలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు..

Visakhapatnam Earthquake: ఏపీలోని పలు జిల్లాల్లో భూప్రకంపనలు..

విశాఖలోని ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలిలో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. లండన్ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ

CM Chandrababu: ఏపీకి పెట్టుబడులపై సీఎం చంద్రబాబు ఫోకస్.. లండన్ పారిశ్రామిక వేత్తలతో వరుస భేటీ

ఏపీకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు లండన్ పారిశ్రామికవేత్తలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరుసగా సమావేశాలు నిర్వహించారు. లండన్‌లో ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్‌గెరాల్డ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు.

London Visit: లండన్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. పారిశ్రామిక దిగ్గజాలతో

London Visit: లండన్‌లో సీఎం చంద్రబాబు బిజీబిజీ.. పారిశ్రామిక దిగ్గజాలతో

లండన్‌లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరుకావాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.

Jogi Ramesh: జోగి రమేష్ కుమారుడిపై కేసు నమోదుకు రంగం సిద్ధం..

Jogi Ramesh: జోగి రమేష్ కుమారుడిపై కేసు నమోదుకు రంగం సిద్ధం..

మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడుపై కేసు నమోదు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

Vizag Steel Plant: వికసిత భారత్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు..

Vizag Steel Plant: వికసిత భారత్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చర్యలు..

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో డిసెంబర్ నెలలో మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమి పూజ జరగబోతోందని భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే భారతదేశం నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు.

Chandrababu Lokesh Chevella Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం

Chandrababu Lokesh Chevella Accident: చేవెళ్ల రోడ్డు ప్రమాదం.. చంద్రబాబు, లోకేష్ సంతాపం

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

CM Chandrababu: బాహుబలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తలకి సీఎం చంద్రబాబు అభినందనలు

CM Chandrababu: బాహుబలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తలకి సీఎం చంద్రబాబు అభినందనలు

బాహుబలి రాకెట్ LVM3 ప్రావీణ్యం చాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. LVM3-M5 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం, మన దేశానికి గర్వకారణమని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు.

Minister Nimmala: జగన్ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ఫైర్

Minister Nimmala: జగన్ హయాంలో ప్రకృతి విపత్తులు వస్తే గాలికొదిలేశారు.. మంత్రి నిమ్మల ఫైర్

గత వైసీపీ పాలనలో ప్రకృతి విపత్తులు వస్తే సాయం మాట అటు ఉంచి కనీసం పలకరించే వారే లేరని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. నాడు జగన్ గాలిలో పర్యటించి ఇచ్చిన హామీలు గాలిలోనే కలిసిపోయాయని మంత్రి ఎద్దేవా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి