Home » Chittoor
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో మామిడి వ్యాపారం ఊపందుకుంది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహం వద్ద కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మొక్క నాటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు నేడు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.
కవర్లు కట్టిన కాయలకే మంచి ధర పలుకుతుండటంతో రైతులు ఆ దిశగా ఉత్సాహం చూపుతున్నారు. మండలంలో 12 వేల ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నారు.
బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరు చేయడం ద్వారా ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కి ఆదాయం సమకూరుతోంది.
సాధారణంగా మనం నలుపు, ఎరుపు రంగులో ఉన్న అల్లనేరేడు కాయలను చూస్తుంటాం. అయితే నేరేడు కాయలు తెలుపు రంగులో కూడా కాస్తాయని, అవి తేనె కంటే తీపిగా ఉంటాయని కొంతమందికి మాత్రమే తెలుసు.
చెన్నై-కలకత్తా జాతీయ రహదారి పక్కన మల్లాం జంక్షన్ నాయుడుపేట ప్రాం తంలో పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులను చేర్చించేందుకు ఓ పక్క గట్టి ప్రయత్నాలను చేస్తూనే మరోపక్క తల్లికి వందనం పథకం అమలుకు అధికార యంత్రాంగం కసరత్తు చేపట్టింది.
జిల్లాలోని ఆటోలకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్ పోలీ సు ఐడెంటిఫికేషన్ నంబరు) కేటాయిస్తోంది. క్యూఆర్ కోడ్ కలిగిన స్టిక్కర్లను ఆటోలకు అతికిస్తోంది.
మండల పరిధిలో ఏనుగుల దాడుల కట్డడికి అడవి మధ్యలోని గ్రామాల చుట్టూ త్వరలో సోలార్ హ్యాంగింగ్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్టు కుప్పం అటవీ రేంజ్ అధికారి జయశంకర్, పీకేఎం ఉడా చైర్మన్ డా.సురే్షబాబులు తెలిపారు.