Home » China
భారతదేశానికి దాయాది దేశం చైనా తాజాగా మరో తలనొప్పి తెచ్చింది. సరిహద్దు రాష్ట్రమైన మన అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ కు సమీపంలో చైనా ఏకంగా 36 ఎయిర్క్రాఫ్ట్ షెల్టర్లు గుట్టుచప్పుడు కాకుండా నిర్మించేసింది. శరవేగంతో భారత్ పై దాడి చేసే..
మలేసియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన రెండు రోజుల చర్చల తర్వాత, చైనా, అమెరికా మధ్య ట్రేడ్ పరిస్థితులు సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఫలితంగా అమెరికా.. చైనా వస్తువులపై విధించాలనుకున్న అదనపు 100% టారిఫ్ ముప్పు..
భారత్ నుంచి చైనా వెళ్లే వారికి ఓ గుడ్ న్యూస్ వచ్చింది. ఐదేళ్ల తర్వాత ఈ రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇండిగోకు చెందిన ఓ ఫ్లైట్ 176 మంది ప్రయాణికులతో ఆదివారం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్లింది.
దక్షిణ చైనా సముద్రంలో అమెరికా నావికాదళానికి చెందిన రెండు వైమానిక వాహనాలు గంటల వ్యవధిలో కుప్పకూలిపోయాయి. ఈ వరుస ప్రమాదాలు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. మొదటగా హెలీకాఫ్టర్, తర్వాత నావికా విమానం..
మీరు ఒక లేడీ. ఇంట్లో ఉన్నారు. అకస్మాత్తుగా మీ బెడ్ రూంలోని బెడ్ మీద ఒక తెలీని వ్యక్తి వచ్చి కూర్చొన్నాడు. మీరు ఒక అబ్బాయ్. మీ మదర్ ఆఫీస్ కు లేదా బయటకు వెళ్లారు. మీ మదర్ బెడ్ రూంలో వేరే తెలీని వ్యక్తి బెడ్ మీద పడుకుని ఉన్నాడు..
నివాస సముదాయాలకు సమీపంలో చైనా రాకెట్ కూలిపోవడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి.
చాలా దేశాలు అమెరికాకు సద్వినియోగం చేసుకుంటున్నాయని, చైనా మాత్రం అమెరికాను సద్వినియోగం చేసుకోలేకపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ రెండువారాల్లో సమావేశం కాబోతున్నారు.
చైనాపై ఇటీవల వంద శాతం సుంకాలు విధించి షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. చైనాపై విధించిన సుంకాలు శాశ్వాతం కాదన్నారు. చైనా చర్యల వలనే వారిపై అధిక సుంకాలను విధించాల్సి వచ్చిందన్నారు.
విమానం క్యాబిన్లోని ఓవర్ హెడ్ కంపార్ట్మెంట్లో లిథియమ్ బ్యాటరీ పేలింది. పెద్ద ఎత్తున మంటల చెలరేగాయి. ఇది గుర్తించిన ప్రయాణికులు వెంటనే సిబ్బందికి సమాచారం అందించారు.
భారతదేశంలో ఎలక్ట్రానిక్ వెహికల్స్, బ్యాటరీ ఉత్పత్తులపై ఆ దేశ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు తమ కొంప ముంచుతున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్థకు చైనా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తమ బాధను డబ్ల్యూటీవోకి మెురపెట్టుకుంది.