• Home » China

China

చైనాను నమ్మని యూఎస్ అధికారులు! గిఫ్టులన్నీ చెత్తబుట్టలో..

చైనాను నమ్మని యూఎస్ అధికారులు! గిఫ్టులన్నీ చెత్తబుట్టలో..

పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే సమయంలో యూఎస్ అధికారులు చైనాలో ఇచ్చిన గిఫ్టులు ఇతర వస్తువులను అక్కడే వదిలివెళ్లినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

తైవాన్‌ విషయంలో తప్పు చేస్తే ఘర్షణ తప్పదు

తైవాన్‌ విషయంలో తప్పు చేస్తే ఘర్షణ తప్పదు

తైవాన్‌కు అమెరికా సైనిక సహకారం అందించటంపై గుర్రుగా ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌.. అగ్రరాజ్యాధినేతకు నేరుగా హెచ్చరికలు జారీచేశారు.

శత్రుత్వం నుంచి స్నేహం వైపు.. బీజింగ్‌లో ట్రంప్-జిన్‌పింగ్ భేటీ, హోర్ముజ్ జలసంధిపై కీలక ఒప్పందం!

శత్రుత్వం నుంచి స్నేహం వైపు.. బీజింగ్‌లో ట్రంప్-జిన్‌పింగ్ భేటీ, హోర్ముజ్ జలసంధిపై కీలక ఒప్పందం!

బీజింగ్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై ప్రశంసల జల్లు కురిపించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గతంలో చైనాపై తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్, ఇప్పుడు ఫుల్ యూ టర్న్ తీసుకున్నారు.

బీజింగ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు.. తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్..

బీజింగ్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు.. తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్..

మూడు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్‌కు చేరుకున్నారు. చివరిసారి 2017లో ట్రంప్ చైనా వెళ్లారు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ చైనా పర్యటనకు వెళ్లారు. ఇరాన్ యుద్ధం, చైనాతో ట్రేడ్ వార్, తైవాన్‌కు అమెరికా ఆయుధాల విక్రయం నేపథ్యంలో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పా‌క్‌కు చైనా సాయం.. భారత్ స్పందన ఏంటంటే..

ఆపరేషన్ సిందూర్‌ సమయంలో పా‌క్‌కు చైనా సాయం.. భారత్ స్పందన ఏంటంటే..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా సహాయం చేసినట్టు తమకు ముందే తెలుసని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. చైనా సహాయాన్ని ధ్రువీకరించే కథనాలను తాము చూశామని భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సహాయం.. ధ్రువీకరించిన డ్రాగన్ మీడియా..

పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత్ కశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక శిబిరాలపై భారత సైన్యం దాడులు చేసింది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం! వేల కొద్దీ అకౌంట్స్ క్లోజ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం! వేల కొద్దీ అకౌంట్స్ క్లోజ్

సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వేలకొద్దీ అకౌంట్స్‌ను ఇప్పటికే క్లోజ్ చేసింది. మరికొన్నింటిపై సమీక్ష ప్రారంభించింది.

అమెరికాకు పోటీగా మరో చైనా ఫైటర్ జెట్! పాక్‌కు తొలి విమానం

అమెరికాకు పోటీగా మరో చైనా ఫైటర్ జెట్! పాక్‌కు తొలి విమానం

చైనా తాజాగా మరో యుద్ధ విమానాన్ని ఆవిష్కరించింది. తన జే-35 ఫైటర్ జెట్‌కు మార్పులు చేసి ఎగుమతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జే-35ఏఈని తాజాగా ఆవిష్కరించింది. తొలి విమానాన్ని పాక్‌కు ఎగుమతి చేసే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి

చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

చైనాలోని బాణసంచా కర్మాగారంలో పేలుడు.. 21 మంది మృతి

చైనాలో తీవ్ర విషాదం నెలకొంది. హునాన్‌లోని ఓ బాణసంచా కర్మాగారంలో పేలుడు సంభవించడంతో 21 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 61 మందికి గాయాలయ్యాయి.

భారత్, చైనాలు నరకాలు కావు.. మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్

భారత్, చైనాలు నరకాలు కావు.. మానవాళికి మహోన్నత దేశాలు: ట్రంప్‌నకు ఇరాన్ కౌంటర్

భారత్, చైనాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో వ్యాఖ్యాత మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను రీ-పోస్ట్ చేసిన డొనాల్డ్ ట్రంప్‌నకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనాలు నరకాలు కావని, మానవాళికి మహోన్నత దేశాలని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి