Home » China
గ్వాంగ్జీలో పాములను పెంచే కేంద్రాల నుంచి పెద్ద సంఖ్యలో పాములు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాదాపు 900 పాములు హెంగ్ఝౌ నగరంలోని జనావాసాల్లోకి వచ్చాయి. ఇళ్లలోకి చొరబడుతున్నాయి.
తూర్పు చైనాలోని ఒక ప్రముఖ షూ తయారీ కర్మాగారంలో ఈరోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 28 మంది కార్మికులు సజీవదహనమయ్యారు.
చైనాలో మైసాక్ తుఫానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి పాముల పెంపక కేంద్రాలు దెబ్బతినడంతో 900కు పైగా సర్పాలు బయటకు వచ్చాయి. అవి వరద నీటిలో జనావాసాల మధ్య సంచరిస్తున్నాయి.
చైనాలో ప్రకృతి వైపరీత్యాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మైసాక్ తుఫాను ధాటికి ఇప్పటికే దక్షిణ చైనా అతలాకుతలమైంది. భారీ వర్షాలు, వరదలకు ఇప్పటివరకు 39 మంది మృతిచెందగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మరోవైపు చైనాకు మరో భారీ ప్రమాదం పొంచి ఉంది.
పిల్లలు లేని ఓ జంట గొప్ప మనసు చాటుకుంది. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్న పిల్లల కోసం తమ ఆస్తినంతా ఇచ్చేసింది. తమతో ఎలాంటి సంబంధం లేని 455 మంది పిల్లల కోసం 7 కోట్ల రూపాయల ఆస్తిని ఇచ్చేశారు.
మెదడుకు సంబంధించిన త్రీడీ చిత్రాలను అత్యంత వేగవంతంగా రూపొందించే కంప్యూటర్ చిప్ను చైనా శాస్త్రవేత్తలు తాజాగా ఆవిష్కరించారు.
పర్యాటకులకు ఎంతో థ్రిల్ను అందిస్తున్న చైనా, బావోక్వాన్ క్లిఫ్ వరల్డ్ సీనిక్ ఏరియాలోని గ్లాస్ బ్రిడ్జిపై ఓ బాలుడు పిచ్చి పని చేశాడు. తన వెంట తెచ్చుకున్న గొడుగుతో ఓ అద్దాన్ని పగులగొట్టాడు. దీంతో ఆ బ్రిడ్జిపై కలకలం మొదలైంది.
యుద్ధ విమానాలపై బంగ్లాదేశ్ ఫోకస్ పెట్టిందా.?, పాకిస్థాన్ వద్ద ఇప్పటికే అదే బలం ఉందా.?, భారత్కు కొత్త సవాల్ మొదలైందా.?, మన చుట్టూ వ్యూహాత్మక వల బిగుస్తోందా.?, డ్రాగన్ దేశంతో కలిసి బంగ్లాదేశ్ వేస్తున్న కన్నింగ్ ప్లాన్స్కు భారత్ ఎలా చెక్ పెట్టబోతోంది...
చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా 309 కొండచిలువలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వెళ్లిన పోలీసులు ఆ కొండచిలువలను చూసి షాక్ అయ్యారు.
చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ త్వరలోనే భారత్లో పర్యటించనున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇచ్చిన ఆహ్వానం మేరకు వాంగ్ భారత పర్యటనకు వస్తున్నట్లు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.