Home » China
వెనెజువెలాపై సైనిక దాడికి పాల్పడి ఆ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేయించిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో ఆసక్తికరంగా స్పందించారు. చైనా కూడా చాలా కాలంగా తైవాన్ను ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది.
రాజధాని నగరం హైదరాబాద్లో పెద్దఎత్తున చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.1.24 కోట్లు ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కాగా.. ప్రమాదాలకు కారణమవుతున్న చైనా మాంజాపై నిషేధించి పది సంవత్సరాలు అవుతోంది.
విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అందుకే చాలా మంది పాములకు దూరంగా ఉంటారు. అయితే కొందరు మాత్రం పాములతో ధైర్యంగా వ్యవహరిస్తారు. వాటిని పట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. విదేశాల్లో కొందరు విషపూరిత పాములను కూడా పెంచుకుంటున్నారు.
వెనెజువెలా దేశంపై అమెరికా వైమానిక దాడులు చేయడంపై మిశ్రమ స్పందన వస్తోంది. ఈ దాడులను మెజారిటీ దేశాలు ఖండించగా.. అర్జెంటీనా మాత్రం ప్రశంసించింది. ఇక.. స్పెయిన్ ఇరుదేశాలకు మధ్యవర్తిత్వం వహిస్తామని పేర్కొంది.
కొన్ని నెలల క్రితం లీ చిన్న కూతురు తనకు దెయ్యం పట్టిందని తల్లికి చెప్పింది. కేవలం క్షుద్ర పూజల కారణంగానే దెయ్యాన్ని వదలకొట్టడం సాధ్యం అవుతుందని అంది. దీంతో లీ, ఆమె పెద్ద కూతురు క్షుద్రపూజలు మొదలెట్టారు.
చైనాలోని బీజింగ్కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు పాము కాటు వేయటం వల్ల తన బొటన వేలిని కోల్పోయాడు. ఆరోగ్యం బాగోలేని పాముకు గోరు ముద్దలు తినిపించటంతో అతడికి ఈ పరిస్థితి వచ్చింది.
చైనా మాంజా అమ్మినా.. వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని మలక్పేట ఏసీపీ సుబ్బిరామిరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రాణాంతకంగా మారిన ఈ చైనా మాంజాను దుకాణదారులెవరూ విక్రయించవద్దన్నారు. అలాగే.. ఈ మాంజాతో గాలిపటాలు ఎగురవేసినా చర్యలేంటాయన్నారు.
అధిక బరువును ఎలాగైనా తగ్గించుకోవాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తుంటారు. జిమ్లకు వెళ్లడం, డైటింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే చైనాలో మాత్రం జైళ్లకు వెళ్తున్నారు. ఈ ట్రెండ్ గురించి చాలా ఆందోళన వ్యక్తమవుతోంది.
భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు చైనా చేసిన వ్యాఖ్యలను కేంద్రం తిరస్కరించింది. మధ్యవర్తిత్వం విషయంలో భారత్ ఎప్పటికీ ఒకే విధానాన్ని అనుసరిస్తోందని తేల్చి చెప్పింది.
భారత్ - పాక్ మధ్య జరిగిన యుద్దాన్ని తానే మధ్యవర్తిత్వం వహించి ఆపినట్లు ట్రంప్ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు అదే బాటలో చైనా నడుస్తోంది.