Home » Chennai
తమ సైద్ధాంతిక శత్రువు బీజేపీ అని, ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే అని ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అధినేత, సినీనటుడు విజయ్ ప్రకటించారు
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు తిరుచీ శివను ఎంపికచేసినట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నాయకత్వంలో జరిగే పక్షాల భేటీలో ఆయన పేరును ఖరారు...
తాడుతో ఆమె గొంతుకు ఉరి బిగించి చంపేశాడు.. మృతదేహానికి పట్టుచీర కట్టి, పూలదండలు వేసి, పెళ్లికూతురి లా ముస్తాబు చేసి ..
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమాను తొలిరోజే వీక్షించేందుకు అనువుగా తమ సిబ్బందికి ఈనెల 14న సెలవు ఇస్తున్నట్లు యూనో ఆక్వా కేర్ సాఫ్ట్వేర్ సంస్థ ప్రకటించింది.
తమిళనాడులో ద్విభాషా విద్యా విధానాన్నే కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. స్పోకెన్ ఇంగ్లీష్ తరహాలో స్పోకెన్ తమిళంపై ప్రత్యేక దృష్టి సారించనున్నామని పేర్కొన్నారు.
అప్పుడు ఆ పిల్లాడి వయసు రెండేళ్లు. ఆ చిన్నారి కళ్లెదుటే తండ్రిని పాశావికంగా నరికి చంపేశారు. అతడు పెరిగి పెద్దయ్యాడు. అతనితోపాటు తన తండ్రిని చంపిన వ్యక్తిపై పగా పెరుగుతూ వచ్చింది.
తమిళనాడులోని తిరుచ్చి నగరం సమీప కాట్టూరుకు చెందిన సెల్వబృంద
Techie Kavin Selvaganesh: తండ్రి శరవణన్, తల్లి కృష్ణకుమారి ఇద్దరూ ఎస్ఐలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే, మర్డర్ నేపథ్యంలో ఇద్దరినీ ఉద్యోగాలనుంచి సస్పెండ్ చేశారు. సుర్జిత్తో పాటు అతడి తండ్రి శరవణన్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎంపికైన మక్కల్ నీదిమయ్యం అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్హాసన్ సహా..
వందే భారత్ రైలు బయల్దేరే 15 నిమిషాలు ముందు రిజర్వేషన్ చేసుకునేలా కొత్త సదుపాయం కల్పించారు. ఈ విషయమై దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో... దక్షిణ రైల్వే పరిధిలోని పలు మార్గాల్లో వందే భారత్ రైళ్లు నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారన్నారు.