• Home » Chennai News

Chennai News

Chennai News: ఆలయంలో దోపిడీ, హత్య..

Chennai News: ఆలయంలో దోపిడీ, హత్య..

విరుదునగర్‌ జిల్లా రాజపాళయంలోని నచ్చాడై తవిర్తరుళియ స్వామివారి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి డ్యూటీలో ఉన్న ఇద్దరు వాచ్‌మన్లను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని ఆ ఆలయంలో పేచ్చిముత్తు (50), శంకరపాండియన్‌ (65) అనే ఇద్దరు వాచ్‌మన్లుగా పనిచేస్తున్నారు.

TVK Vijay: ప్రత్యేక చిహ్నం కోసం టీవీకే పార్టీ దరఖాస్తు..

TVK Vijay: ప్రత్యేక చిహ్నం కోసం టీవీకే పార్టీ దరఖాస్తు..

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రత్యేక చిహ్నం కేటాయించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) విజ్ఞప్తి చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న తమకు ఓడ, విజిల్‌, ఆటో, క్రికెట్‌ బ్యాట్‌ తదితర 10 గుర్తుల్లో ఒకదాన్ని కేయించాల్సిందిగా మంగళవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించింది.

Chennai News: ప్రైవేటు ఉద్యోగి దారుణహత్య

Chennai News: ప్రైవేటు ఉద్యోగి దారుణహత్య

తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో ప్రైవేటు కంపెనీ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యారు. భీమానగర్‌ తూర్పు వీధిలో నివసిస్తున్న తామరై సెల్వన్‌ (27) అనే యువకుడికి యేడాది క్రితం వివాహం జరిగింది. ఆ యువకుడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ బైకుపై ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం తిరిగొస్తుంటాడు.

EPS: దొంగ ఓట్లు కుదరవనే ‘సర్‌’కు వ్యతిరేకం

EPS: దొంగ ఓట్లు కుదరవనే ‘సర్‌’కు వ్యతిరేకం

రాష్ట్రంలో 21 ఏళ్ల అనంతరం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) వల్ల దొంగ ఓట్లు వేసేందుకు అవకాశం ఉండదన్న భయంతోనే డీఎంకే వ్యతిరేకిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) ఆరోపించారు.

Heavy Rains: 16 నుంచి మళ్లీ ఉగ్ర ‘ఈశాన్యం’

Heavy Rains: 16 నుంచి మళ్లీ ఉగ్ర ‘ఈశాన్యం’

వరుస అల్పపీడనాల ప్రభావంతో.. రాష్ట్రంలో ఈ నెల 16వ తేది నుంచి ‘ఈశాన్య’ రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నట్లు వాతావరణ పరిశోధన కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రంలో అక్టోబరు నుంచి ఒకేసారి తీవ్రమైన ఎండ, తీవ్రమైన వర్షాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న విషయం తెలిసిందే.

DMK MP Kanimozhi: ప్రజాస్వామ్యాన్ని చంపే యత్నమే ‘సర్‌’...

DMK MP Kanimozhi: ప్రజాస్వామ్యాన్ని చంపే యత్నమే ‘సర్‌’...

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరుతో ప్రజాస్వామ్యాన్ని చంపేందుకు యత్నిస్తున్నారని డీఎంకే ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు. తూత్తుకుడిలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ‘సర్‌’ అత్యవసరంగా అమలుచేయాల్సిన అవసరం లేదన్నారు.

Tirupati Trains: తిరుపతి వెళ్లే రైళ్ల వేళల్లో మార్పులు...

Tirupati Trains: తిరుపతి వెళ్లే రైళ్ల వేళల్లో మార్పులు...

తిరుపతి వెళ్లే నాలుగు మెము రైళ్లు ఫిబ్రవరి 5వ తేది వరకు తిరుచానూరు వరకు మాత్రమే నడుస్తాయి. ఈ మేరకు దక్షిణ రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వివరాలిలా ఉన్నాయి. అరక్కోణం నుంచి తిరుపతికి ఉదయం 9.15 గంటలకు వెళ్లే రైలు తిరుచానూరు వరకు మాత్రమే వెళ్తుంది. మరుమార్గంలో, అరక్కోణం వెళ్లే మెము సాయంత్రం 3.40 గంటలకు తిరుచానూరు నుంచి బయల్దేరుతుంది.

Chennai News: హీరోయిన్‌ బరువును ప్రశ్నించిన యూట్యూబర్‌..

Chennai News: హీరోయిన్‌ బరువును ప్రశ్నించిన యూట్యూబర్‌..

హీరోయిన్‌ను ‘మీ బరువెంత?’ అంటూ ఓ ట్యూబర్‌ వేసిన ప్రశ్న కోలీవుడ్‌లో తీవ్ర వివాదం రేపుతోంది. అతనిపై ఆ హీరోయిన్‌తో పాటు పలువురు నటీనటులు, పాత్రికేయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటీవల చెన్నైలో జరిగిన ‘అదర్స్‌’ చిత్ర ప్రెస్‌మీట్‌లో ఓ యూట్యూబర్‌.. హీరోయిన్‌ గౌరీ కిషన్‌ బరువు గురించి అడిగాడు.

Chennai News: డీఎంకే జెండాకు 75 యేళ్లు..

Chennai News: డీఎంకే జెండాకు 75 యేళ్లు..

నలుపు, ఎరుపు రంగులు కలిగిన డీఎంకే పతాకం రూపొందించి 75 యేళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం వళ్లువర్‌కోట్టం లో రెండు రోజుల సదస్సు నిర్వహించనున్నారు. పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.

BJP State President: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది..

BJP State President: రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది..

రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని, ప్రతిరోజు లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయని, దీనిని అడ్డుకోవడంలో డీఎంకే ప్రభుత్వ విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి