Home » Chandrababu Naidu
ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు ఉంచి మిగతా ఓట్లు తొలగిస్తున్నారని రామకృష్ణ ఆగ్రహం వ్యక్త చేశారు. దొంగ ఓట్లపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వివరాలు ఇస్తే.. తమకు సమాచారం ఇవ్వాలని ఎన్నికల కమీషన్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ నాయకులతో ఎన్నికల కమిషన్ అధికారులు లాలూచీ పడ్డారని విమర్శించారు
Nitin Gadkari Praises Chandrababu: శనివారం నాడు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో పలు జాతీయ రహదారుల శంకుస్థాపన, జాతికి అంకితం చేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లపై ప్రశంసలు కురిపించారు.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్లో దౌత్య కార్యక్రమాల్లో బిజీగా మారింది. ఈ క్రమంలో తాజాగా భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
భారత రత్న, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సేవలను స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ గడ్డపై అడుగుపెట్టగానే అక్కడి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. దీంతోపాటు పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు, ఏపీ ఎన్నార్టీ ప్రతినిధులు ఆయనను ఆత్మీయంగా స్వాగతించారు.
పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను కిందకేసి పగులగొట్టిన అప్పటి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని, అతని అనుచరులను ఎదురొడ్డి నిలిచిన టీడీపీ కార్యకర్త గుర్తున్నారా..? ఆయన హఠాన్మరణం..
రాయలసీమను రతనాల సీమగా మార్చే బాధ్యత తనదని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. నంద్యాలలో నీటి సమస్య పరిష్కారం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న క్రమంలో ఈ మేరకు పేర్కొన్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Chandrababu Srisailam Project Visit: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం నిర్వహించనున్న జలహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.
అనంతపురంలో జరిగిన జగన్నాథ రథయాత్రలో ప్రముఖ సినీనటుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన తొలి రాజకీయ గురువు సీఎం చంద్రబాబు అంటూనే.. రాజకీయాల్లోకి పునఃప్రవేశంపై క్లారిటీ ఇచ్చారు.
నేను ఇవాళ నేరస్థుడితో రాజకీయం చేయాల్సి వస్తోంది. పిల్లలకు పెళ్లిళ్లు చేసేటప్పుడు ఎన్ని ఆలోచిస్తాం.. ఏడు తరాలు ఆరా తీస్తాం. మరి ఒక నేతను ఎన్నుకునేటప్పుడు గుడ్డిగా ఓటేస్తారా? ప్రజలు ఆలోచించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.