• Home » Central Govt

Central Govt

Indians Rescued From Myanmar: అడవుల ద్వారా మయన్మార్‌కు భారత యువత.. సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రమంత్రి

Indians Rescued From Myanmar: అడవుల ద్వారా మయన్మార్‌కు భారత యువత.. సంచలన విషయాలు వెల్లడించిన కేంద్రమంత్రి

మయన్మార్ నుంచి 37 మంది భారతీయులను కేంద్ర విదేశాంగ శాఖ విడిపించిందని.. వారిలో ఏపీకి చెందిన నలుగురు తెలుగువారు కూడా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. విశాఖపట్నానికి చెందిన ముగ్గురు, రాజమండ్రికి చెందిన ఒకరు ఉన్నారని చెప్పుకొచ్చారు.

CPI Leader Raja VS Amit Shah: న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షాపై సీపీఐ నేత రాజా ఫైర్

CPI Leader Raja VS Amit Shah: న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షాపై సీపీఐ నేత రాజా ఫైర్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై చేసిన వాఖ్యలను ఖండిస్తున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా పేర్కొన్నారు. న్యాయం అడిగితే అర్బన్ నక్సలైట్ అంటారా.. అమిత్ షా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. దేశానికి మంచి వాళ్లు కావాలని ఆకాంక్షించారు.

Whats app Web Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? డేటా లీక్‌తో జాగ్రత్త.. కేంద్రం వార్నింగ్..

Whats app Web Alert: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? డేటా లీక్‌తో జాగ్రత్త.. కేంద్రం వార్నింగ్..

సమాచారం షేర్ చేయడానికి వాట్సాప్ ఎంత కీలకంగా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉద్యోగుల్లో ఇప్పుడు దాదాపు అందరూ ఆఫీసులో వాట్సాప్ వెబ్ తప్పనిసరిగా ఉపయోగిస్తున్నారు. అయితే, ప్రతిరోజూ ఆఫీస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో WhatsApp వెబ్ వాడేవాళ్లు జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. కారణమేంటి? ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

MP Konda Vishweshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్ ఎలా ఆడాలో చూపిస్తా..

MP Konda Vishweshwar Reddy: సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్ ఎలా ఆడాలో చూపిస్తా..

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై దొంగ ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. దొంగ ఓట్లతో బీజేపీ గెలిచినట్టుగా సాక్షాలు ఉంటే దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఓడిపోతుందన్న భయంతోనే దొంగ ఓట్లు అంటూ.. నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

Supreme Court: కామెడీ పేరుతో దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీస్తారా.. స్టాండప్ కమెడియన్లపై సుప్రీం ఆగ్రహం..

Supreme Court: కామెడీ పేరుతో దివ్యాంగుల మనోభావాలు దెబ్బతీస్తారా.. స్టాండప్ కమెడియన్లపై సుప్రీం ఆగ్రహం..

సామాజిక మాధ్యమాల ద్వారా స్టాండప్ కామెడీ పేరుతో దివ్యాంగుల సహా పలువురు వ్యక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవరిస్తున్న స్టాండప్ కమెడియన్లపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలను కట్టడి చేసేలా తగిన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

CPI Raja VS MODI Government: దేశంలో మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది.. రాజా సంచలన వ్యాఖ్యలు

CPI Raja VS MODI Government: దేశంలో మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోంది.. రాజా సంచలన వ్యాఖ్యలు

దేశంలో ప్రధాని మోదీ పాత్రని ఆర్ఎస్ఎస్ పోషిస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా సీపీఐ పోరాటం చేస్తుందని ఉద్ఘాటించారు. నక్సలైట్ల పేరుతో గిరిజనులను అమిత్ షా చంపుతున్నారని ధ్వజమెత్తారు.

Online Gaming Bill: డ్రీమ్ 11తో సహా.. రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ నిలిపివేత..

Online Gaming Bill: డ్రీమ్ 11తో సహా.. రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్ యాప్స్ నిలిపివేత..

ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించిన తర్వాత పలు ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు మూతపడ్డాయి. Dream11, My11Circle, WinZO, Zupee, Nazara Technologies- మద్దతుగల PokerBaazi వంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు తమ రియల్-మనీ ఆన్‌లైన్ గేమింగ్ ఆఫర్‌లను నిలిపివేసాయి.

CM Chandrababu Meets  Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

CM Chandrababu Meets Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో ఏపీ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

PM Modi: నేడు బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..

PM Modi: నేడు బిహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన..

8.15 కిలోమీటర్ల పొడవైన ఆంటా - సిమారియా బ్రిడ్జిని, గంగానదిపై 1.86 కిలోమీటర్ల ఆరు లైన్ల బ్రిడ్జిని కూడా ప్రధాని మోదీ ఇవాళ(శుక్రవారం) ప్రారంభిస్తారు. గంగానదిపై ఆరు లైన్ల బ్రిడ్జి కారణంగా మొకామా నుంచి బెగుసరాయ్‌కి డైరెక్ట్ కనెక్టివిటీ ఏర్పడనుంది.

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

Bandi Sanjay Kumar ON Journalist Assurance: తెలంగాణలో జర్నలిస్టుల పక్షాన బీజేపీ నిలబడుతుంది

జర్నలిస్టులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భరోసా ఇచ్చారు. జర్నలిస్టులారా.... బాధపడకండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఫల్యాలవల్లే మీకు ఇళ్ల స్థలాలు రావడం లేదని ఆందోళన వ్యక్త చేశారు. న్యాయ నిపుణులతో చర్చించకుండా తూతూ మంత్రంగా జీవో ఇవ్వడంవల్లే ఈ దుస్థితి వచ్చిందని వాపోయారు. ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు అడ్డగోలు హామీలిస్తూ అధికారంలోకి వచ్చాక గాలికొదిలేస్తున్నాయని బండి సంజయ్ ధ్వజమెత్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి