• Home » CBSE

CBSE

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌ ఫలితాల వెల్లడి

సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్‌, వెరిఫికేషన్‌ ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ సీబీఎస్ఈ ఎక్స్‌లో పోస్టు పెట్టింది.

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి కొత్త చీఫ్, కార్యదర్శులను నియమించింది.

ఆన్‌స్క్రీన్ మార్కింగ్‌ పోర్టల్ అవకతవకలు.. కేంద్రం కీలక నిర్ణయం

ఆన్‌స్క్రీన్ మార్కింగ్‌ పోర్టల్ అవకతవకలు.. కేంద్రం కీలక నిర్ణయం

సీబీఎస్‌ఈ 12వ తరగతిలో ఈ ఏడాది నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది.

సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..

సీబీఎస్‌ఈ చీఫ్‌కు పార్లమెంటరీ ప్యానెల్ సమన్లు..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) చైర్మన్ రాహుల్ సింగ్‌కు పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు జారీ చేసింది.

సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..

సీబీఎస్‌ఈ వివాదం.. బోర్డు నుంచి నివేదిక కోరిన కేంద్రం..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM)కు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. కోఎంప్ట్ ఎడ్యుటెక్ సంస్థకు కాంట్రాక్ట్ కేటాయించిన విధానంపై సీబీఎస్‌ఈ నుంచి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ పూర్తి నివేదిక కోరింది.

నిరసనలకు సిద్ధం కండి..  నేను వస్తున్నా: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

నిరసనలకు సిద్ధం కండి.. నేను వస్తున్నా: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు

తాను జూన్ 6న భారత్‌కు రానున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చెప్పారు. శాంతియుత నిరసనకు సిద్ధం కావాలంటూ ఫాలోవర్లకు పిలుపునిచ్చారు.

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉన్నాయ్.. ఓఎస్‌ఎం కాంట్రవర్సీపై సీబీఎస్‌ఈ స్పందన

ఓఎస్ఎం వ్యవస్థలో భద్రతా సంబంధిత లోపాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించామని సీబీఎస్‌ఈ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించింది. మళ్లీ ఎలాంటి లోపాలు లేకుండా నిపుణుల బృందం ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తోందని వెల్లడించింది.

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్‌ సేవలు నిలిపివేత..

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. పేమెంట్ సిస్టమ్‌ సేవలు నిలిపివేత..

ది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ) పోర్టల్‌పై సైబర్ దాడి జరిగింది. రీవాల్యుయేషన్ పోర్టల్స్‌ పేమెంట్ సిస్టమ్‌ హ్యాక్‌కు గురైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రిన్సిపాళ్లతో రీల్స్‌

ప్రిన్సిపాళ్లతో రీల్స్‌

దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన ‘ఆన్‌-స్ర్కీన్‌ మార్కింగ్‌’ (ఓఎస్‌ఎం) మూల్యాంకన వ్యవస్థకు మద్దతుగా సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ...

తాజా వార్తలు

మరిన్ని చదవండి