• Home » Businesss

Businesss

BREAKING: లిక్కర్ స్కామ్‌ కేసులో ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి

BREAKING: లిక్కర్ స్కామ్‌ కేసులో ఏ తప్పూ చేయలేదు: నారాయణస్వామి

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Fed Likely to Cut Interest Rates: వచ్చేనెలలో ఫెడ్‌ రేట్లు తగ్గే చాన్స్‌

Fed Likely to Cut Interest Rates: వచ్చేనెలలో ఫెడ్‌ రేట్లు తగ్గే చాన్స్‌

ప్రామాణిక వడ్డీ రేట్లను త్వరలోనే తగ్గించేందు కు అవకాశాలున్నాయని అమెరికా సెంట్రల్‌ బ్యాంకైన ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ ..

Edelweiss Mutual Fund: ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌కు వాటా

Edelweiss Mutual Fund: ఎడెల్‌వీజ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌కు వాటా

ఎడెల్‌వీజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లో 15ు వాటా ను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ రూ.450 కోట్లకు..

Apollo Hospitals MD Sunita Reddy: అపోలో హాస్పిటల్స్‌లో 1.3 శాతం వాటా విక్రయించిన సునీతా రెడ్డి

Apollo Hospitals MD Sunita Reddy: అపోలో హాస్పిటల్స్‌లో 1.3 శాతం వాటా విక్రయించిన సునీతా రెడ్డి

అపోలో హాస్పిటల్స్‌ ప్రమోటర్‌, ఎండీ సునీతా రెడ్డి కంపెనీలో 1.3 శాతంవాటాను రూ.1,489 కోట్లకు విక్రయించారు. బహిరంగ మార్కెట్లో..

OpenAI: ఇండియాలోకి ఓపెన్ ఏఐ.. త్వరలో కొత్త యూనిట్ ప్రారంభం..!

OpenAI: ఇండియాలోకి ఓపెన్ ఏఐ.. త్వరలో కొత్త యూనిట్ ప్రారంభం..!

చాట్‌జీపీటీ మాతృసంస్థ త్వరలోనే ఇండియాలో తమ కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే న్యూఢిల్లీలో తొలి కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.

BREAKING: సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

BREAKING: సీసీఎల్ఏ లో 217 పోస్టులను మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Jio: కస్టమర్లకు మరోసారి జియో షాక్.. రూ.799 ప్లాన్ తొలగింపు..

Jio: కస్టమర్లకు మరోసారి జియో షాక్.. రూ.799 ప్లాన్ తొలగింపు..

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, వరుసగా పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్లను నిలిపివేస్తోంది. తరచూ తన టారిఫ్‌ లైనప్‌లో మార్పులు చేస్తోంది. ఇటీవల రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను రద్దు చేసిన జియో.. ఆ మరుసటి రోజే రూ.799 ప్లాన్‌ను కూడా తొలగించింది.

SBI Personal Loan: ఎస్‌బీఐ కొత్త స్కీం.. 90 పైసల వడ్డీతో పర్సనల్ లోన్, రూ. 50 లక్షల బీమా.. ఎవరెవరు అర్హులంటే?

SBI Personal Loan: ఎస్‌బీఐ కొత్త స్కీం.. 90 పైసల వడ్డీతో పర్సనల్ లోన్, రూ. 50 లక్షల బీమా.. ఎవరెవరు అర్హులంటే?

అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త పర్సనల్ లోన్ స్కీం ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులకు కేవలం రూ.90 పైసల వడ్డీతో పూచికత్తు లేకుండానే రూ.4 లక్షల వరకూ రుణం లభిస్తుంది. అంతేకాదు, అదనంగా రూ.50 లక్షల బీమా కూడా అందుతుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

Samsung Laptops: భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌ట్యాప్ తయారీ మొదలు.. ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?

Samsung Laptops: భారత్‌లో శాంసంగ్ ల్యాప్‌ట్యాప్ తయారీ మొదలు.. ధరలు తగ్గే ఛాన్స్ ఉందా?

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం తీసుకుంది. మేక్ ఇన్ ఇండియా ప్రణాళికకు ఊతమిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తి ప్రారంభించింది. ఈ చర్యతో భారత్‌లో శాంసంగ్ తయారీ విభాగంలో మరో కీలక మైలురాయిని చేరుకుంది.

IRCTC cancellation charges: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు వాపస్ వస్తుందో తెలుసా?

IRCTC cancellation charges: ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు వాపస్ వస్తుందో తెలుసా?

అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైలు టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ, రద్దు చేసే ముందు ప్రతిఒక్కరూ రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఏసీ, స్లీపర్, తత్కాల్ ఇలా ఒక్కో రకం టికెట్ పై ఒక్కో విధంగా క్యానిలేషన్ ఛార్జీలు, రీఫండ్ లభిస్తాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి