Home » Businesss
అనుకోని విధంగా కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు రైలు టికెట్లను క్యాన్సిల్ చేస్తుంటారు. కానీ, రద్దు చేసే ముందు ప్రతిఒక్కరూ రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకుంటే మంచిది. ఏసీ, స్లీపర్, తత్కాల్ ఇలా ఒక్కో రకం టికెట్ పై ఒక్కో విధంగా క్యానిలేషన్ ఛార్జీలు, రీఫండ్ లభిస్తాయి.
ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాకిచ్చింది. RBI రెపో రేటును తగ్గించినప్పటికీ కొత్త కస్టమర్లకు గృహ రుణాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దీంతో గరిష్ఠ వడ్డీ రేటు 8.70 శాతానికి చేరుకుంది. ఈ మార్పు తక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్న కస్టమర్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభించింది. ఈ పాస్ వాణిజ్యేతర, ప్రైవేట్ వాహనాలకు టోల్ ఖర్చులను తగ్గిస్తుంది. దీన్నెలా యాక్టివేట్ చేసుకోవాలి? బెనిఫిట్స్ ఏంటి?ఎవరెవరు అర్హులు? తదితర పూర్తి సమాచారం ఈ కథనంలో..
డిజిటల్ చెల్లింపుల్లో మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐలో సరికొత్త మార్పుకు శ్రీకారం చుట్టనుంది. అక్టోబర్ 1,2025 నుంచి యూపీఐ (UPI) ఫీచర్ పీర్-టు-పీర్ (P2P) అంటే 'కలెక్ట్ రిక్వెస్ట్'ను పూర్తిగా నిలిపివేయనుంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి.
Indian Railways Round Trip Package: పండగల వేళ రైల్వే శాఖ ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. రౌండ్ ట్రిప్ టికెట్ బుక్ చేసుకునే ఒక్కో ప్రయాణికులకు టికెట్ పై 20 శాతం తగ్గింపు లభిస్తుందని రైల్వే శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
SIP పెట్టుబడిదారులు తరచుగా త్వరిత లాభాలు కావాలని ఆశిస్తుంటారు. మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నప్పుడల్లా అసహనానికి గురవుతుంటారు. కానీ, సిప్ చిన్న చిన్న పెట్టుబడులను దీర్ఘకాలంలో గణనీయమైన సంపదగా మారుస్తుంది. కాబట్టి, భారీ ప్రాఫిట్స్ కావాలంటే ఈ 5 తప్పులు చేయకండి.
శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్కు భారీ డిమాండ్ ఏర్పడింది. పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగారం (Gold) ధర లక్ష రూపాయలను దాటేసి ఆల్టైమ్ గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే.
రెపో రేటు యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ఈ మేరకు రెపో రేటు 5.5 శాతం దగ్గరే కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.
EPFO ఖాతాదారులకు అలర్ట్.. కొత్త నియమాల ప్రకారం ఉద్యోగులు ఇకపై స్వయంగా కొత్త UAN ను సృష్టించుకోవచ్చు. కొత్త నియమాల ప్రకారం ఉద్యోగులకు అనేక ప్రయోజనాలూ లభిస్తాయి. దీని కోసం, ఏం చేయాలంటే..