Home » Business news
చమురు సెగ, బులియన్ మార్కెట్ ఆర్థికవేత్తలను సైతం భయపెడుతోంది. ఈ ప్రభావం రిటైల్ మార్కెట్పై పడి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-26)లో రిటైల్ ద్రవ్యోల్బణం...
లాభాల స్వీకరణ కారణంగా దేశీయ సూచీలు మంగళవారం నష్టాల బాట పట్టాయి. సోమవారం సూచీలు భారీ లాభాలు ఆర్జించిన నేపథ్యంలో గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం ప్రతికూలంగా మారింది.
భారత్లో వైట్ కాలర్ ఉద్యోగాలకు సమీప భవిష్యత్తులో పెద్ద ముప్పు పొంచి ఉందని ప్రముఖ మార్కెట్ నిపుణుడు సౌరభ్ ముఖర్జీయా అన్నారు. మనుషులు చేసే పనులను ఆటోమేట్ చేయడానికి కంపెనీలు పోటీ పడుతున్నందున కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
సోమవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఆరంభ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఇరాన్పై మళ్లీ అమెరికా దాడులకు దిగడంతోనే సూచీలు కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.
పశ్చిమాసియాలో సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురుతో పాటు ఎరువుల ధరలు కూడా ఊహకందని స్థాయికి ఎగబాకాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు....
ఇరాన్తో యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించడం సూచీలకు సానుకూలంగా మారింది. ఈ ప్రకటనతో అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర తిరిగి వంద డాలర్ల దిగువకు వచ్చేసింది.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతుండడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభిస్తోంది. సోమవారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ప్రభుత్వరంగంలోని బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) లాభాల్లో తన సత్తాను చాటుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన నాలుగో...
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. త్వరలో ఆయన ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మారే దిశగా దూసుకెళ్తున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఆదివారం ఉదయం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..