• Home » Business news

Business news

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

లాభాల్లో దేశీయ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆదివారం నాడు భారీగా పతనమైన దేశీయ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. మళ్లీ 81 వేల మార్క్‌కు చేరుకున్నాయి.

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

బంగారం @ 9 వేలు, వెండి @ 50 వేలు.. భారీగా పతనమైన ధరలు..

బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి

ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ మరింత భారం

ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ మరింత భారం

స్టాక్‌ మార్కెట్లో రిటైల్‌ మదుపరులను నిండా ముంచుతున్న ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌కు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ లావాదేవీలపై...

వెండి వెలవెల

వెండి వెలవెల

బులియన్‌ మార్కెట్లో వెండి మరో భారీ పతనాన్ని నమోదు చేసింది. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ ట్రేడ్‌లో మార్చి డెలివరీకి ఉద్దేశించిన వెండి కిలో రూ.26,273 క్షీణించి...

మార్కెట్లకు ఎస్‌టీటీ దెబ్బ

మార్కెట్లకు ఎస్‌టీటీ దెబ్బ

డెరివేటివ్స్‌పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) పెంపుపై ఈక్విటీ మార్కెట్‌ తీవ్రంగా స్పందించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన బడ్జెట్లో ఈ పన్నును...

ప్రవాసుల ‘ఈక్విటీ’ పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌

ప్రవాసుల ‘ఈక్విటీ’ పెట్టుబడులకు గ్రీన్‌ సిగ్నల్‌

భారత క్యాపిటల్‌ మార్కెట్లో ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ), భారత సంతతి ప్రజల (పీఐఓ) నేరుగా పెట్టుబడులు పెంచేందుకూ కేంద్ర బడ్జెట్‌ చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు...

షేర్ల బైబ్యాక్‌పై పన్ను నిబంధనల్లో మార్పులు

షేర్ల బైబ్యాక్‌పై పన్ను నిబంధనల్లో మార్పులు

కంపెనీలు సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్‌) చేసే సమయంలో మైనారిటీ షేర్‌హోల్డర్ల ప్రయోజనాలను రక్షించడంతో పాటు ప్రమోటర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు...

ద్రవ్య లోటు లక్ష్యం 4.3%

ద్రవ్య లోటు లక్ష్యం 4.3%

ద్రవ్య క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 4.3 శాతంగా ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఈ ఏడాది మార్చితో ముగియనున్న 2025-26 ఆర్థిక...

డిజిన్వె్‌స్టమెంట్‌లక్ష్యం రూ.80,000 కోట్లు

డిజిన్వె్‌స్టమెంట్‌లక్ష్యం రూ.80,000 కోట్లు

2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎ్‌సయూ) ల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్‌స్టమెంట్‌)తో పాటు...

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.93 లక్షల కోట్లు

జీఎస్‌టీ వసూళ్లు రూ.1.93 లక్షల కోట్లు

జనవరి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎ్‌సటీ) స్థూల వ సూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం పెరుగుదలతో మూడు నెల ల గరిష్ఠ స్థాయి రూ.1.93 లక్షల కోట్లకు చేరాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి