Home » Business news
కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ఆదివారం నాడు భారీగా పతనమైన దేశీయ సూచీలు సోమవారం కోలుకున్నాయి. ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమమైన సూచీలు ఆ తర్వాత లాభాల్లోకి ప్రవేశించాయి. మళ్లీ 81 వేల మార్క్కు చేరుకున్నాయి.
బంగారం, వెండి ధరలు పెట్టుబడిదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొనుగోలుదారులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు గత నాలుగైదు రోజులుగా అంతే స్థాయిలో పతనమవుతున్నాయి
స్టాక్ మార్కెట్లో రిటైల్ మదుపరులను నిండా ముంచుతున్న ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఈ లావాదేవీలపై...
బులియన్ మార్కెట్లో వెండి మరో భారీ పతనాన్ని నమోదు చేసింది. ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ ట్రేడ్లో మార్చి డెలివరీకి ఉద్దేశించిన వెండి కిలో రూ.26,273 క్షీణించి...
డెరివేటివ్స్పై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్టీటీ) పెంపుపై ఈక్విటీ మార్కెట్ తీవ్రంగా స్పందించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో ఈ పన్నును...
భారత క్యాపిటల్ మార్కెట్లో ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ), భారత సంతతి ప్రజల (పీఐఓ) నేరుగా పెట్టుబడులు పెంచేందుకూ కేంద్ర బడ్జెట్ చర్యలు తీసుకుంది. ఇప్పటి వరకు...
కంపెనీలు సొంత షేర్లను తిరిగి కొనుగోలు (బైబ్యాక్) చేసే సమయంలో మైనారిటీ షేర్హోల్డర్ల ప్రయోజనాలను రక్షించడంతో పాటు ప్రమోటర్ల దుర్వినియోగాన్ని నిరోధించేందుకు...
ద్రవ్య క్రమశిక్షణకు పెద్దపీట వేస్తూ ఈ ఏడాది ద్రవ్య లోటు లక్ష్యం జీడీపీలో 4.3 శాతంగా ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. ఈ ఏడాది మార్చితో ముగియనున్న 2025-26 ఆర్థిక...
2026-27 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థ (పీఎ్సయూ) ల్లో పెట్టుబడుల ఉపసంహరణ (డిజిన్వె్స్టమెంట్)తో పాటు...
జనవరి నెలలో వస్తు, సేవల పన్ను(జీఎ్సటీ) స్థూల వ సూళ్లు వార్షిక ప్రాతిపదికన 6.2 శాతం పెరుగుదలతో మూడు నెల ల గరిష్ఠ స్థాయి రూ.1.93 లక్షల కోట్లకు చేరాయి.