Home » Business news
ట్రూజన్ సోలార్ బ్రాండ్తో సౌర విద్యుత్ ఉత్పత్తుల సేవలందించే సన్టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ చ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.600-650 కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుత...
నార్వే సావరిన్ వెల్త్ ఫండ్.. మరో అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల నుంచి తప్పుకుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ ఈక్విటీలో తమకు ఉన్న కొద్దిపాటి షేర్లను రూ.400 కోట్లకు విక్రయించినట్టు...
ఈబే సంస్థ మరోసారి లేఆఫ్స్ను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 800 మందిని తొలగిస్తున్నట్టు పేర్కొంది.
దేశ మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) పరిశ్రమలో భారీ సంస్కరణలకు క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ శ్రీకారం చుట్టింది.
క్రూడాయిల్ ధరలు ఏడు నెలల గరిష్ఠానికి చేరడం, ఎఫ్ఎమ్సీజీ, మెటల్, రియాల్టీ రంగాల్లో గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు కిందకు దిగి వచ్చాయి.
ఉదయం భారీ లాభాల్లో కదలాడిన దేశీయ సూచీలు మధ్యాహ్నం యూటర్న్ తీసుకున్నాయి. గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం, విదేశీ మదుపర్లు మంగళవారం రూ.102 కోట్లు విలువైన షేర్లను అమ్మేయడంతో కిందకు దిగి వచ్చాయి.
నిన్న ఐటీ స్టాక్ల భారీ పతనం తర్వాత, ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు మంచి గ్యాప్-అప్ ఓపెనింగ్ ఇచ్చాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ రీబౌండ్ మార్కెట్ సూచీలను బాగా ముందుకు తీసుకెళ్లింది. సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు నిఫ్టీ దాదాపు 200 పాయింట్లు పెరిగింది.
సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్లు కనుగొన్న భారీ డేటా ఎక్స్పోజర్ ఇది. రెండు AI-ఆధారిత యాప్లకు సంబంధించిన డేటాబేస్లు అసురక్షితంగా ఉండటం వల్ల 120 కోట్లకు పైగా KYC రికార్డులు బహిర్గతమయ్యాయి. వినియోగదారుల ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటకువచ్చేశాయి.
ప్రముఖ ఫిన్టెక్ కంపెనీ జెరోధా లాభాల్లో దూసుకుపోతోంది. దేశంలోని అన్లిస్టెడ్ కంపెనీల్లో అత్యధిక లాభ శాతంతో అగ్రస్థానంలో నిలిచింది.
టాటా గ్రూప్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈమధ్య టాటా ట్రస్ట్ బోర్డులో సభ్యుల పునర్నియాకాల విషయంలో విబేధాలు పొడచూపగా..