• Home » Business news

Business news

యూబీఐ లాభం రూ.5,641 కోట్లు

యూబీఐ లాభం రూ.5,641 కోట్లు

ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో మొదటి త్రైమాసికానికి(క్యూ1) ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.5,641.52 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది...

స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్న భారత స్టాక్ మార్కెట్లు

ఈ ఉదయం లాభాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్లు, మధ్యాహ్నం వరకూ అదే ఊపును కొనసాగించినప్పటికీ ఆ తర్వాత తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయినప్పటికీ ఇవాళ్టి ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి.

ఒక్క రోజులో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి.. ఇంతకీ ఐబీఎంలో ఏం జరుగుతోంది..

ఒక్క రోజులో రూ.6.7 లక్షల కోట్లు ఆవిరి.. ఇంతకీ ఐబీఎంలో ఏం జరుగుతోంది..

అమెరికాకు చెందిన ప్రముఖ సాంకేతిక సంస్థ ఐబీఎం షేర్లు గత 58 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే కుప్పకూలాయి. ఒక్క రోజులోనే కంపెనీ షేర్లు సుమారు 25 శాతం వరకు పడిపోవడంతో దాదాపు 70 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.6.7 లక్షల కోట్లు) మార్కెట్ విలువ ఆవిరైంది.

నష్టాల నుంచి ఉపశమనం.. 500 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

నష్టాల నుంచి ఉపశమనం.. 500 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

జూన్ నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తక్కువగా నమోదు కావడంతో ఆసియా మార్కెట్లు లాభాల్లో కదలాడుతున్నాయి. అలాగే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలపై విధించే సుంకాలను 500 నుంచి 100 శాతానికి తగ్గించాలని అమెరికా భావించడం కూడా సానుకూలంగా మారింది.

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

బుధవారం ఉదయం బంగారం ధరలు స్వల్ప తగ్గుదలను నమోదు చేశాయి. ఉదయం 6 గంటల సమయంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..

స్థిరాస్తి సంపన్నుడు అదానీ

స్థిరాస్తి సంపన్నుడు అదానీ

దేశంలో అత్యంత ధనికులైన గౌతమ్‌ అదానీ, ఆయన కుటుంబం తాజాగా స్థిరాస్తి వ్యాపార సంపన్నుల జాబితాలోనూ అగ్రస్థానానికి ఎగబాకింది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రతికూల పవనాలు వీస్తున్న...

టాటా.. టాప్‌ బ్రాండ్‌

టాటా.. టాప్‌ బ్రాండ్‌

దేశంలోని అత్యంత విలువైన 100 బ్రాండ్ల జాబితాను బ్రాండ్‌ ఫైనాన్స్‌ సంస్థ మంగళవారం విడుదల చేసింది. టాటా గ్రూప్‌ వరుసగా పదో ఏడాదీ భారత టాప్‌ బ్రాండ్‌గా తన అగ్రస్థానాన్ని కొనసాగించింది..

భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు.. మార్కెట్లకు తప్పని నష్టాలు..

భారీగా పెరిగిన క్రూడాయిల్ ధరలు.. మార్కెట్లకు తప్పని నష్టాలు..

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్ ధర 84.60 డాలర్లకు చేరుకుంది. మరోవైపు సోమవారం విదేశీ మదుపర్లు రూ.3062 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.

నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. 300 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు దేశీయ సూచీలను నష్టాల బాటలో నడిపిస్తున్నాయి. ఇరాన్-అమెరికా యుద్దం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి.

హెచ్‌సీఎల్‌ టెక్‌ భళా!

హెచ్‌సీఎల్‌ టెక్‌ భళా!

దేశీయ ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్‌ టెక్‌ ఆర్థిక ఫలితాలు మార్కెట్‌ అంచనాలను మించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో జూన్‌తో ముగిసిన...

తాజా వార్తలు

మరిన్ని చదవండి