Home » Business news
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్ తాజాగా అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (FTC)తో జరిగిన కేసులో $2.5 బిలియన్లు (రూ. 22,178 కోట్లు) సెటిల్మెంట్ చేసేందుకు అంగీకరించింది. అసలు ఏం జరిగింది, ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
దేశంలో టెలికాం యూజర్లను ఆకట్టుకునేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సరికొత్త ఆఫర్ ప్రకటించింది. 72 రోజుల అన్లిమిటెడ్ ప్లాన్ మీకు తక్కువ ధరల్లో అంటే రూ.485కే లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి కీలక అలర్ట్. ఇటీవల పైపైకి చేరిన బంగారం ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ, కొనుగోలుదారులకు ఊరట కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు వీటి ధరలు ఎలా ఉన్నాయి, ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ చూద్దాం.
విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలకు దిగుతుండడంతో దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నేల చూపులు చూస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం, డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం నెగిటివ్గా మారాయి.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 25న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
భారత్ తన ఆర్థిక స్థిరత్వాన్ని నిరూపించుకుంది. ప్రైమరీ కన్స్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ (PCSI) ప్రకారం సెప్టెంబర్లో జాతీయ ఇండెక్స్లో రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. మలేషియాను అధిగమించి టాప్ స్థానాల్లో ఒకటిగా నిలిచింది.
అమెరికా అధ్యక్షుడు హెచ్1బీ వీసాల విషయంలో తీసుకున్న నిర్ణయం ఐటీ రంగ షేర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. అలాగే డాలర్తో పోల్చుకుంటే రూపాయి బలహీనపడడం, ఇండియన్ ఈక్వెటీ మార్కెట్లు ఓవర్ వెయిట్ జోన్లో ఉన్నట్టు హెచ్ఎస్బీసీ ప్రకటించడంతో మదుపర్లలో ఆందోళన కలిగిస్తోంది.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల అమలు చేస్తున్న జీఎస్టీ 2.0 సంస్కరణలు, ఆర్థిక, ద్రవ్య విధానాల్లో వచ్చిన సడలింపులు వృద్ధికి మరింత బలం చేకూర్చుతున్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
బంగారం కొనాలనుకునే వారికి షాక్. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (సెప్టెంబర్ 24న) ఉదయం 6.30 గంటల సమయానికి పలు నగరాల్లో బంగారం ధర ఎలా ఉందో తెలుసుకుందాం..