Home » Britain
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన సతీమణి అక్షత మూర్తిల సంపద ఈ ఏడాది భారీగా క్షీణించిందని తాజాగా వెలువడిన ‘ది సండే టైమ్స్ రిచ్ లిస్ట్-2023’ నివేదిక వెల్లడించింది. కేవలం 12 నెలల వ్యవధిలో రిషి-అక్షత దంపతులకు సంబంధించిన 201 మిలియన్ పౌండ్ల సంపద ఆవిరైపోయింది. భారత కరెన్సీలో సుమారు రూ.2వేల కోట్లు అన్నమాట.
గట్టిగా గాలివాన వచ్చిందంటే బ్రిటన్ లోని 147 ఏళ్ళనాటి వెస్ట్మినిస్టర్ ప్యాలెస్ కూలిపోతుందని బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ హెచ్చరించింది.
ప్రముఖ రచయిత్రి, సమాజ సేవకురాలు, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి (Sudha Murty) ఎంత నిరాడంబరంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజకుటుంబం ఎవరిది?
గంజాయి అక్రమ రవాణా (Cannabis Smuggling ) కేసులో భారత సంతతికి (Indian Origin) చెందిన ముగ్గురు వ్యక్తులకు యూకే (UK) కోర్టు జైలు శిక్ష విధించింది.
భారత సంతతికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడు బ్రిటన్లో ఘోరానికి పాల్పడ్డాడు. టార్సామే సింగ్ (Tarsame Singh) అనే భారతీయ వ్యక్తి అతి కిరాతకంగా తన భార్య మాయా దేవిపై (Maya Devi) దాడి చేసి చంపేశాడు.
లండన్ నగరంలోని హౌంస్లౌ ప్రాంతంలో ఎన్నారై బీఆర్యస్ యూకే ఆధ్వర్యంలో బీఆర్యస్ పార్టీ 22వ ఆవిర్భావ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
బ్రిటన్ మహారాజుగా కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిగింది. మధ్య యుగంనాటి పరిస్థితులను గుర్తు చేయడంతోపాటు 21వ
స్నేహితుడికి కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తులున్న ఈ సమాజంలో.. ప్రాణ స్నేహితులను సైతం ప్రాణాలు తీసే కర్కోటకులూ ఉన్నారు. కొందరైతే తోటి మనుషుల పట్ల పశువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొందరు చేసే దారుణాలు.. పోలీసులు కూడా ..
అప్పటిదాకా ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే కొందరు.. ఉన్నట్టుండి లక్షాధికారులుగా మారిపోతుంటారు. వీరిలో కొందరు సక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తే.. మరికొందరు అక్రమ మార్గాన్ని ఎంచుకుంటుంటారు. మరికొందరు మరింత దురాశతో ఎలాంటి నీచమైన పనులు చేయడానికైనా...