• Home » BJP

BJP

ఆయనవి ‘గాలి’ మాటలు..!

ఆయనవి ‘గాలి’ మాటలు..!

ఆయనవి ‘గాలి’ మాటలు.., ఆయన చెప్పేవాటిలో ఒక్కటికూడా నిజం లేదని గంగావతి ఎమ్మెల్యే, మాజీమంత్రి జనార్దన్‌రెడ్డిపై మాజీ మంత్రి, బళ్లారి రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర మండిపడ్డారు. పవిత్రమైన శాసనసభకు గాలి జనార్దన్‌రెడ్డి తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు.

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ

నిర్మలా సీతారామన్ 9వ బడ్జెట్.. దేశ చరిత్రలో రికార్డు: పాకా సత్యనారాయణ

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో రికార్డు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆమె అనుభవాన్ని, ఒకే ప్రభుత్వం పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోందని పేర్కొన్నారు.

గుడి దగ్గర దారుణం.. బీజేపీ ఎమ్మెల్యేపై దుండగుల దాడి..

గుడి దగ్గర దారుణం.. బీజేపీ ఎమ్మెల్యేపై దుండగుల దాడి..

హనుమాన్ ఆలయంలో పుట్టినరోజు వేడుక జరుపుకొంటున్న బీజేపీ ఎమ్మెల్యేపై ఇద్దరు దుండగులు బూతులు తిడుతూ రెచ్చిపోయారు. ఆయనపై దాడికి సైతం దిగారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది..

కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ

కాంగ్రెస్ సర్కార్ సాధించిందేమీలేదు.. ఫోన్ ట్యాపింగ్‌పై బీజేపీ ఎంపీ

ఫోన్ ట్యాపింగ్‌తో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిందేమీ లేదని, ఇందులో సూత్రధారులను శిక్షించిన పాపాన పోలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు.. రోజువారీ టీవీ సీరియల్‌గా మారిందన్నారు.

రాహుల్, ఖర్గేను అవమానించారు.. మోదీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్

రాహుల్, ఖర్గేను అవమానించారు.. మోదీ ప్రభుత్వంపై షర్మిల ఫైర్

బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గేను అవమానించారని ధ్వజమెత్తారు..

బీజేపీ ఆఫీస్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. కాంగ్రెస్‌పై రామచందర్ రావు విమర్శలు

బీజేపీ ఆఫీస్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. కాంగ్రెస్‌పై రామచందర్ రావు విమర్శలు

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచందర్ రావు జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌పై రామచందర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

జాతీయ జెండా మన ఎజెండా: ఏపీ బీజేపీ ఛీప్ మాధవ్

జాతీయ జెండా మన ఎజెండా: ఏపీ బీజేపీ ఛీప్ మాధవ్

బీజేపీ కార్యాలయంలో ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు జరిగాయి. 'జాతీయ జెండా మన ఎజెండా' అంటూ తొలి ఓటరుకు ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు పి.వి.ఎన్ మాధవ్ జాతీయ జెండాను అందించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి: బండి సంజయ్

కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో కేసీఆర్ కుటుంబమే సింగరేణిని దోచుకుందని ఆరోపించారు.

బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది: సీఎం మమత

బీజేపీ.. దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటోంది: సీఎం మమత

నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. కేంద్ర ప్రభుత్వంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

కేరళలో గుజరాత్ తరహా మార్పులు వస్తాయి: ప్రధాని మోదీ

కేరళలో గుజరాత్ తరహా మార్పులు వస్తాయి: ప్రధాని మోదీ

కేరళలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేరళలలో భారీ మార్పులు జరగబోతున్నాయన్నారు. గుజరాత్‌లో బీజేపీ విజయం ఒక నగరం నుంచే ప్రారంభమైందని.. ఇదే సీన్ కేరళలోనూ జరుగుతుందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి