• Home » Bhanu Koganti

Bhanu Koganti

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

1975 నాటి చీకటి అధ్యాయం భారత్‌‌లో మళ్లీ రానుందా?

మన దేశం ఆర్థిక ఎమర్జెన్సీ వైపు వెళ్తోందా? అనే భయాలు ఇప్పుడు సగటు భారతీయుణ్ని వెంటాడుతున్నాయి. రష్యా చమురుపై ట్రంప్ తాజా మినహాయింపుల గడువు సమీపిస్తుండటమే దీనికి కారణం. ఈ అంశంపై 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

ప్రధాని మోదీ ప్రకటన.. రివర్స్ సైకాలజీనా..!

ప్రధాని మోదీ ప్రకటన.. రివర్స్ సైకాలజీనా..!

కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని 5 శాతం నుంచి దాదాపు 15-16 శాతం వరకు పెంచడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతీయులకు బంగారం కొనడం సంస్కృతిలో భాగమైందని, ధరలు పెరిగినా..

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

ఇందిరమ్మ చెప్పింది నిజమేనా? వైరల్ అవుతున్న 'గోల్డ్' క్లిప్పింగ్‌.. వాస్తవమిదే.!

బంగారం కొనొద్దని 1967లో ఇందిరా గాంధీ చెప్పినట్లుగా వైరల్ అవుతున్న ‘ది హిందూ’ పత్రిక క్లిప్పింగ్ పూర్తిగా ఫేక్ అని స్పష్టమైంది. చారిత్రక వాస్తవాలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారాన్ని గురించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి వివరించారు.

అక్కడ అసలైన ఆనందం కనిపించింది.. రావి రమేశ్ భూటాన్ యాత్ర విశేషాలు

అక్కడ అసలైన ఆనందం కనిపించింది.. రావి రమేశ్ భూటాన్ యాత్ర విశేషాలు

ఇటీవల భూటాన్‌లో పర్యటించిన కృష్ణా జిల్లా వాస్తవ్యులు రావి రమేశ్ బాబు అక్కడి విశేషాలను చూసి ఆశ్చర్యపోయారు. మరి ఆ అనుభవాలు ఏమిటో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

మే డే వేళ ‘అన్నదాత’ ఆవేదన.. అప్పుల ఊబిలో దేశానికి వెన్నెముక!

మే డే వేళ ‘అన్నదాత’ ఆవేదన.. అప్పుల ఊబిలో దేశానికి వెన్నెముక!

శ్రామిక వర్గం తమ హక్కుల కోసం పోరాడిన స్మృత్యర్థం మే 1న 'మే డే' జరుపుకుంటున్నాం. కానీ సమాజానికి అన్నం పెట్టే రైతు నిత్యం శ్రమిస్తున్నా అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతూనే ఉన్నాడని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని ఆయన సూచించారు..

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత.. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు.?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరత.. కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు.?

తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ కొరతపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిజంగానే తగ్గిపోయాయా? లేక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.

సింగపూర్ కలలు.. విషపు కొండల నిజాలు.. అమరావతికి జవహర్ నగర్ గుణపాఠం అవుతుందా?

సింగపూర్ కలలు.. విషపు కొండల నిజాలు.. అమరావతికి జవహర్ నగర్ గుణపాఠం అవుతుందా?

అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష ఒకవైపు.. కనీస వ్యర్థాల నిర్వహణ లేక విషతుల్యమవుతున్న నగరాలు మరోవైపు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చెత్త నిర్వహణ పెను ముప్పుగా పరిణమించిందిని 'ఏబీఎన్-ఆంధ్రజ్యోతి' డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి అన్నారు.

TSRTC సమ్మె: నాడు డిస్మిస్.. నేడు డిస్కషన్ - చర్చల ద్వారా పరిష్కారానికి మార్గం!

TSRTC సమ్మె: నాడు డిస్మిస్.. నేడు డిస్కషన్ - చర్చల ద్వారా పరిష్కారానికి మార్గం!

'చర్చలు' శక్తివంతమైన ఆయుధం. సమస్య ఎంత జటిలమైనా, పట్టింపులకు పోకుండా ఇరువర్గాలు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుంది. ప్రస్తుత తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఈ అంశంపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతి డైరెక్టర్ కోగంటి భానుప్రకాష్.. ఎక్స్ వేదికగా స్పందించారు.

అప్పుడు సైబరాబాద్.. ఇప్పుడు అమరావతి.. చంద్రబాబు శ్రమకు వెలకట్టగలమా?

అప్పుడు సైబరాబాద్.. ఇప్పుడు అమరావతి.. చంద్రబాబు శ్రమకు వెలకట్టగలమా?

నేడు 'ప్రపంచ సృజనాత్మకత, ఆవిష్కరణల దినోత్సవం'. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కృతమైన అద్భుతాలకు తగిన గుర్తింపు ఇస్తున్న సమయమన్నమాట. నేడు 76వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ కోవలో ముందుంటారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి