• Home » BCCI

BCCI

హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు

హనీ ట్రాప్ ఉచ్చులో పడకండి.. బీసీసీఐ కీలక ఆదేశాలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో తీవ్రస్థాయిలో ప్రోటోకాల్‌ ఉల్లంఘనలు జరుగుతుండటంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి సీరియస్ అయింది. ఆటగాళ్లు, అధికారులు హనీట్రాప్‌ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది.

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి

ఐపీఎల్ 2026 ఫైనల్ జరిగే వేదికను బీసీసీఐ మార్చిన సంగతి తెలిసిందే. ఈనెల 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌ మారుస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ నిర్ణయంపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర స్పందించారు.

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్ వేదికలు ప్రకటించిన బీసీసీఐ.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?

ఐపీఎల్ 2026: ప్లే ఆఫ్స్ వేదికలు ప్రకటించిన బీసీసీఐ.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌కు సంబంధించి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ బుధవారం అధికారికంగా ప్రకటించింది. దీంతోపాటు ఫైనల్ పోరుకు బెంగళూరు కాకుండా.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను వేదికగా చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఐపీఎల్ ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ సీరియస్

ఐపీఎల్ ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ సీరియస్

ఐపీఎల్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తనపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తిగా ఉంది. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్‌ సింగ్‌ లాంటి స్టార్ ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి బహిరంగంగా తిరగడం, టీం హోటళ్లలో వారితో కలిసి ఉండటంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది.

ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు.. ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ అసంతృప్తి!

ఈ రూల్ ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు.. ఐపీఎల్‌లో గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై బీసీసీఐ అసంతృప్తి!

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. టోర్నీలో ఇప్పటికే సగానికి పైగా మ్యాచ్‌లు ముగిశాయి. అయితే ఈ సీజన్‌లో కొందరు ప్లేయర్లు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో చక్కర్లు కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. దీనిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026: భారత జట్టు ప్రకటన

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. తాజాగా దీని కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది.

భువీని టీమిండియాలోకి తీసుకోవాలి.. బీసీసీఐకి సెహ్వాగ్ సూచన

భువీని టీమిండియాలోకి తీసుకోవాలి.. బీసీసీఐకి సెహ్వాగ్ సూచన

ఆర్సీబీ స్టార్ ప్లేయర్ భువనేశ్వర్ కుమార్ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్న భువీ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేయాలని కోరాడు. అతడికి మరొక అవకాశం కల్పించి టీమిండియాలోకి తీసుకోవాలని బీసీసీఐకి కీలక సూచనలు చేశాడు.

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

రియాన్ పరాగ్‌పై బీసీసీఐ సీరియస్‌! జైలా..ఫైనా?

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సంద‌ర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఇ-సిగరెట్‌ తాగుతూ టీవీ కెమెరాల‌కు చిక్కిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వ్యహరంపై బీసీసీఐ కూడా సీరియస్‌గా ఉందని సమాచారం.

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు అవసరం.. బీసీసీఐకి సునీల్ గావస్కర్ లేఖ

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణలో మార్పులు అవసరం.. బీసీసీఐకి సునీల్ గావస్కర్ లేఖ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకంగా నాలుగు గంటల 22 నిమిషాలు సాగింది. ఇదే అంశంపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ బీసీసీఐకి లేఖ రాశాడు. ఐపీఎల్‌ నిర్వహణలో పలు కీలక మార్పులు అవసరమంటూ లేఖలో పేర్కొన్నాడు.

టీమిండియా బిజీ షెడ్యూల్.. బీసీసీఐపై గంభీర్, శుభ్‌మన్ గిల్ అసంతృప్తి!

టీమిండియా బిజీ షెడ్యూల్.. బీసీసీఐపై గంభీర్, శుభ్‌మన్ గిల్ అసంతృప్తి!

ఐపీఎల్ 2026 ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. మే 31న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. దాని తర్వాత భారత జట్టు వరుస సిరీస్‌లతో బిజీగా మారనుంది. కాస్త కూడా తీరిక లేకుండా షెడ్యూల్ రూపొందించిన బీసీసీఐపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, టెస్టు, వన్డేల కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి