Home » BCCI
ఒకవైపు పీసీబీ.. మరోవైపు బీసీసీఐ ఇరు జట్ల మధ్య సంధి కుదర్చలేక ఐసీసీ ఇరకాటంలో పడింది. ఎలాగైనా పీసీబీని ఒప్పించి షెడ్యూల్ ను ఖరారు చేయాలని తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం పాక్ జట్టుకు భారీ ఆఫర్ ను ప్రకటించింది.
Ajit Agarkar: ఆస్ట్రేలియాతో తొలి సవాల్కు సిద్ధమవుతోంది టీమిండియా. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం నుంచి మొదలవనున్న మొదటి టెస్ట్లో ఆతిథ్య జట్టుకు షాక్ ఇవ్వాలని చూస్తోంది. ఈ తరుణంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కంగారూ విజిట్ ఆసక్తిని రేపుతోంది.
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు మళ్లీ ఘోర అవమానం జరిగింది. ఇదంతా చూస్తుంటే కావాలనే పగబట్టి మరీ చేశారుగా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీపై ఇంకా సందిగ్దత వీడటం లేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈ సమస్యకు ముగింపు పలికేందుకు ఐసీసీ మరో అడుగు ముందుకేసింది. ఈ సారి పీసీబీకి మరోసారి స్ట్రాంగ్ మెసేజ్ పంపింది. దీనిపై పాక్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందనే విషయం ఆసక్తికరంగా మారింది.
Champions Trophy 2025: ప్రతి దానికి ఓవరాక్షన్ చేసే పాకిస్థాన్కు మరోమారు బుద్ధి చెప్పింది బీసీసీఐ. దీంతో ఇక ఏ మొహం పెట్టుకొని ఆడతారని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.
పీసీబీ ట్రోఫీ టూర్ ను రద్దు చేస్తూ ఐసీసీ తీసుకున్న కీలక నిర్ణయం వెనుక భారత్ ఉన్నట్టు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ చొరవతోనే పాక్ చర్యను కట్టడి చేసినట్టు సమాచారం.
BCCI: టీమిండియా మీద ఈగ వాలకుండా చూసుకోవాల్సిన బీసీసీఐ చేస్తున్న కొన్ని పనులు జట్టుకు శాపంగా మారుతున్నాయి. బోర్డు ఇలాగే చేస్తే జట్టుకు మళ్లీ అవమానం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Pakistan: పాకిస్థాన్ క్రికెట్కు సంబంధించి షాకింగ్ వార్తలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుత క్రికెట్లో క్రేజ్ ఉన్న జట్లలో ఒకటిగా ఉన్న పాక్ను బ్యాన్ చేయనున్నారని తెలుస్తోంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న పాకిస్థాన్కు గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. మెగా టోర్నీని పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని ఐసీసీ డిసైడ్ అయిందని సమాచారం.
క్రికెట్లోని అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్స్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీకి సంబంధించి రకరకాలు ఊహాగానాలు వస్తున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మొదలవక ముందే వివాదాస్పదంగా మారింది.