Home » BCCI
భారత మహిళా బ్యాట్స్ మన్ స్మృతి మంధాన సరికొత్త రికార్డ్ సృష్టించింది. వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేసిన రెండో భారత బ్యాట్స్మన్గా అరుదైన ఘనతను దక్కించుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. వెన్ను గాయం కారణంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్ట్ మధ్యలో నుంచే అతడు మైదానాన్ని వీడాడు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో పేసుగుర్రం ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆస్ట్రేలియా సిరీస్ టీమిండియాకు పీడకలగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాళ్లు బీజీటీలో పూర్ పెర్ఫార్మెన్స్తో తీవ్ర విమర్శల పాలయ్యారు. హిట్మ్యాన్ అయితే సిరీస్ లాస్ట్ టెస్ట్లో బెంచ్ మీద కూర్చున్నాడు. అయితే ఆ టూర్లో భారత్కు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆణిముత్యం భారత క్రికెట్కు లభించాడు.
పాకిస్థాన్ ఉన్న కాస్త పరువూ పోగొట్టుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ముందు దాయాది దేశం అడ్డంగా బుక్కైంది. ఇక పాక్ను కాపాడటం ఎవరి వల్లా కాదనే చెప్పాలి.
Rohit-Kohli: సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ భారత క్రికెట్ బోర్డుకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు. ఆ భారత స్టార్లను తమ దేశానికి పంపాలని కోరాడు. ఏబీడీ ఎందుకీ విధంగా కోరాడు? అతడి మతలబు ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఆర్నెళ్ల కింద టీ20 వరల్డ్ కప్ గెలవగానే వీళ్లను అందరూ ఆకాశానికెత్తేశారు. లెజెండ్స్ అంటూ ప్రశంసించారు. పొట్టి ఫార్మాట్కు గుడ్బై చెబితే డెసిషన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడు మెచ్చుకున్న వాళ్లే ఇప్పుడు ఇతర ఫార్మాట్ల నుంచి తప్పుకోమంటూ ప్రెజర్ పెడుతున్నారు.
టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. వరుస వైఫల్యాలతో తీవ్రంగా విమర్శల పాలవుతున్నాడు. గిల్కు టీమ్లో ఉండే అర్హత లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Shubman Gill: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్మన్ గిల్ పేరు ఇప్పుడో కొత్త వివాదంలో వినిపిస్తోంది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల సెలెక్షన్, కొనసాగింపు అన్యాయమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అసలేంటీ కాంట్రవర్సీ? అనేది ఇప్పుడు చూద్దాం..
టీమిండియాకు మూలస్తంభం లాంటి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్లో ఫస్ట్ టైమ్ తీవ్ర విమర్శలకు గురవుతున్నారు. దశాబ్ద కాలం నుంచి టీమ్ మొత్తం వీళ్ల భుజస్కంధాల మీదే నడుస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఇద్దరికీ జట్టులో చోటే కష్టంగా మారింది. త్వరలో జరిగే ఇంగ్లండ్ సిరీస్తో వీరి భవితవ్యంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Team India: ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ముగింపు నుంచి భారత క్రికెట్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను టీమ్లో నుంచి తీసేశారు. విరాట్ కోహ్లీపై కూడా నెక్స్ట్ వేటు ఖాయమనే హెచ్చరికలు పంపించారు. అయితే జస్ప్రీత్ బుమ్రా విషయంలో వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది.