Home » Bandi Sanjay
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్లో తొలి బాధితుడిని తానేనని.. తన ఫోన్ను నిరంతరం ట్యాప్ చేశారని ఆరోపించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. విచారణాధికారులు ఇచ్చిన ఫోన్ నంబర్లు చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిసింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కి బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఫోన్ టాపింగ్ ఆరోపణల్లో కొంతైనా నిజం ఉందో లేదో నిరూపించాలని సవాల్ విసిరారు.
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా లీగల్ నోటీసు పంపించారు. 48 గంటల్లోగా నా పై చేసిన ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ మరి కొద్దిసేపట్లో సిట్ విచారణకు రానున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ తోపాటు బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్, పీఆర్వో పసునూరు మధు, మాజీ పీఏ పోగుల తిరుపతి కూడా సిట్ ఎదుట హాజరుకానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేతికి కీలక ఆధారాలు అందినట్లు తెలిసింది.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను రేపు సిట్ అధికారులు విచారించనున్నారు. అనంతరం ఆయన వాంగ్మూలాన్ని సిట్ రికార్టు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విచారణపై ఇవాళ(గురువారం) కేంద్ర హోం శాఖ అధికారులు ఆయనతో భేటీ అయ్యారు.
ముస్లింలకు 10ు రిజర్వేషన్లు కల్పించేందుకే కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
ఆర్టికల్ 370 రద్దు మొదలు.. భారతదేశ అంతర్గత భద్రతా నిర్మాణాన్ని పునర్నిర్మించడం వరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణం అమోఘం అన్నారు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయమంత్రి బండి సంజయ్.