• Home » Ayyanna Patrudu

Ayyanna Patrudu

Ayyannapatrudu Criticizes on Jagan: జగన్‌కు అయ్యన్నపాత్రుడు చురకలు

Ayyannapatrudu Criticizes on Jagan: జగన్‌కు అయ్యన్నపాత్రుడు చురకలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చురకలు అంటించారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తన సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండాలని అయ్యన్నపాత్రుడు సూచించారు.

AP Assembly Speaker : ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది : అయ్యన్న పాత్రుడు

AP Assembly Speaker : ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుంది : అయ్యన్న పాత్రుడు

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే చాలా అసహ్యంగా ఉంటుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ముందు ఆ పార్టీ సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

Anitha:ఆ ఘనత మా ప్రభుత్వానిదే.. అనిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Anitha:ఆ ఘనత మా ప్రభుత్వానిదే.. అనిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వంలో పంటలకు గిట్టుబాట ధర కల్పిస్తున్నామని నొక్కిచెప్పారు. బుడమేరు గట్టులు మరమ్మతులు చేయకపోవడంతోనే వరదలు వచ్చాయని వంగలపూడి అనిత పేర్కొన్నారు.

AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు

AP Assembly: ఏపీ చట్టసభలకు సంబంధించి వివిధ కమిటీలు ఏర్పాటు

శాసనసభ స్పీకర్, శాసనమండలి చైర్మన్‌ల ఆధ్వర్యంలో 2025 నుంచి 2026కు ఉభయ సభల సభ్యులతో సంయుక్త కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ(శనివారం) ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు ఓ ప్రకటన విడుదల చేశారు.

Simhachalam Funeral: అధికార లాంఛనాలతో సింహాచలం అంత్యక్రియలు

Simhachalam Funeral: అధికార లాంఛనాలతో సింహాచలం అంత్యక్రియలు

విశాఖ-2 నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. గాజువాక హైస్కూలు రోడ్డులోని...

Ayyannapatrudu: పల్లా సింహాచలం సేవలు మరువలేనివి: అయ్యన్నపాత్రుడు

Ayyannapatrudu: పల్లా సింహాచలం సేవలు మరువలేనివి: అయ్యన్నపాత్రుడు

పల్లా సింహాచలం సేవలు మరువలేనివని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. ఆయన ప్రజలకు ఎంతగానో సేవలు అందించారని కొనియాడారు.

AP Political Leaders: దేశమే ముందు

AP Political Leaders: దేశమే ముందు

దేశం కోసం పోరాడడం అన్ని మతాల ఐక్యతను చాటుతుంది. ఉగ్రవాదాన్ని అరికట్టే పోరులో ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతు ప్రకటిస్తూ కష్టకాలంలో ఐక్యత అవసరం అన్నారు.

Operation Sindoor: ఆర్మీకి విరాళాల వెల్లువ.. నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్

Operation Sindoor: ఆర్మీకి విరాళాల వెల్లువ.. నెల జీతం ఇచ్చిన ఏపీ స్పీకర్

AP Speaker Donation: యుద్ధంలో ప్రాణాలకు తెగించి మరీ పోరాడుతున్న ఇండియన్ ఆర్మీకి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తమ వంతు సాయంగా జాతీయ రక్షణ నిధికి విరాళాలు అందజేస్తున్నారు.

Simhachalam Tragedy: మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

Simhachalam Tragedy: మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం

సింహాచల గోడకూలిన విషాదంపై నేతల నుంచి తీవ్ర స్పందనలు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందన్న స్పష్టత; జగన్‌పై అధికార పార్టీ ప్రతికారాత్మక విమర్శలు

Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..

Minister Anam: మృతులకు నా ప్రగాఢ సానుభూతి..

సింహాచలంలో కురిసిన భారీ వర్షానికి గోడ కూలి భక్తులు మృతి చెందడం బాధాకరమని, మృతులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి