Home » Assam
Assam: అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ పాలనలో ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అడ్వాంటేజ్ బిజినెస్ సమ్మిట్ 2.0 ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గత యూపీఏ పాలనతో నేడు ఎన్డీయే పాలనలో రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధిని ప్రధాని మోదీ సోదాహరణగా వివరించారు.
మధ్యప్రదేశ్లో బాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ను మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇన్వెస్టర్స్ సమ్మట్ను సోమవారంనాడు ప్రారంభిస్తారు. అసోంలో జుమోయిర్ బినాందిని కార్యక్రమంలో పాల్గొంటారు.
CM Himanta biswa sarma And YS Jagan: అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ను ఫాలో అవుతున్నారు.
డిబ్రూగఢ్ జర్నీలో ఈరోజు ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని, అసోం రెండవ రాజధానిగా డిబ్రూగఢ్ నిలువ నుందని, చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ నగరంలో రిపబ్లిక్ డే వేడుకలు జరగడం ఇదే మొదటిసారని అసోం సీఎం చెప్పారు
దేశంతో పోరాటం సాగిస్తున్నామని ప్రకటించడం ద్వారా నిందితుడు ఉద్దేశపూర్వకంగానే విచ్ఛిన్నకర శక్తులను, ప్రజలపై తిరుగుబాటు చర్యలను రెచ్చగొట్టినట్టు ఫిర్యాదుదారు ఆరోపించారు. వరుస వైఫల్యాలతో నైరాశ్యంతోనే రాహుల్ ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దిగారన్నారు.
అసోంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోట్ల రూపాయిల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. సోప్ బాక్స్ల్లో వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దేవాలయాల దగ్గర గొడ్డుమాంసం తినడాన్ని నిలిపివేయాలని తమ ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుందని, ఇప్పుడు ఆ నిషేధాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు, బహిరంగ ప్రదేశాలకు విస్తరించాలని నిర్ణయించామని హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
పేరు మార్పునకు అసోం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి శర్మ మంగళవారంనాడు ప్రకటించారు. కొద్దికాలంగా రాష్ట్రంలోని పలు గ్రామాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్పుచేసింది.
అస్సాంలో రైలు ప్రమాదం జరిగింది. అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్కు చెందిన 8 బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ముంబై వెళ్లే లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ అగర్తల నుంచి గురువారం ఉదయం బయలుదేరింది. అయితే..
అస్సాంకు శరణార్థులుగా తరలి వచ్చిన వారికి భారత పౌరసత్వాన్ని కల్పించేందుకు పౌరసత్వ చట్టంలో చేర్చిన 6ఏ నిబంధన రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అస్సాంలో అక్రమ వలసల సమస్యకు ‘అస్సాం ఒప్పందం’ ద్వారానే రాజకీయ పరిష్కారానికి కృషి జరిగిందని పేర్కొంది.