• Home » Assam

Assam

Himanta Biswa Sharma: అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం?... మమతపై హిమంత బిస్వ శర్మ ఫైర్

Himanta Biswa Sharma: అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం?... మమతపై హిమంత బిస్వ శర్మ ఫైర్

''బెంగాల్‌ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.

Delhi : అసోంలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

Delhi : అసోంలో బాలికపై గ్యాంగ్‌ రేప్‌

అసోంలోని నగాన్‌ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది.

Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

Assam: అసోంలో దారుణం.. బంద్‌కు పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు

ఈశాన్య రాష్ట్రం అసోంలోని నాగోన్ జిల్లాలో గురువారం రాత్రి బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా 14 ఏళ్ల బాలికపై ఈ దారుణం చోటు చేసుకుంది. రహదారిపై ఆపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు.

Doctor  rape case: ఒంటరిగా ఉండొద్దంటూ మెడికల్ కాలేజీ అడ్వయిజరీ.. క్షణాల్లోనే యూటర్న్

Doctor rape case: ఒంటరిగా ఉండొద్దంటూ మెడికల్ కాలేజీ అడ్వయిజరీ.. క్షణాల్లోనే యూటర్న్

గువాహటి: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ‌లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో అసోంలోని ఒక ఆసుపత్రి జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు గురైంది. దీంతో ఆ అడ్వయిజరీని యాజమాన్యం ఉపసంహరించుకుంది.

Asssam : లవ్‌ జిహాద్‌పై ఇక కఠిన వైఖరి

Asssam : లవ్‌ జిహాద్‌పై ఇక కఠిన వైఖరి

లవ్‌ జిహాద్‌కు పాల్పడితే జీవిత ఖైదు శిక్ష విఽధించేలా చట్టాన్ని తీసుకొస్తామని అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ వెల్లడించారు. లవ్‌ జిహాద్‌ను అరికట్టడానికి చట్టాన్ని రూపొందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని...

Himanta Biswa Sarma: లవ్ జిహాద్‌పై కొత్త చట్టం.. అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు..

Himanta Biswa Sarma: లవ్ జిహాద్‌పై కొత్త చట్టం.. అసోం సీఎం సంచలన వ్యాఖ్యలు..

వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే అసోం సీఎం హిమంత బిస్వా శర్మ.. తాజాగా లవ్ జిహాద్‌కు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

UNESCO: అసోం సమాధులకు యునెస్కో గుర్తింపు.. ప్రత్యేకతలు ఇవే

UNESCO: అసోం సమాధులకు యునెస్కో గుర్తింపు.. ప్రత్యేకతలు ఇవే

ఈశాన్య భారత దేశంలోని ఓ ప్రదేశానికి తొలిసారిగా యునెస్కో(UNESCO) గుర్తింపు వచ్చింది. అసోంలోని అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులకు శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చోటుదక్కింది.

Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా...

Himanta Biswa Sarma: 2041 నాటికి ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా...

అసోం జనాభాలో 40 శాతం మంది ముస్లింలు ఉన్నారని, 2041 నాటికి అసోంలో మెజారిటీ జనాభా ముస్లింలే కానున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ హిమంత బిస్వా శర్మ కుండబద్ధలు కొట్టారు. ఈ వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు.

Delhi: అసోంలో 40 శాతానికి ముస్లిం జనాభా: హిమంత

Delhi: అసోంలో 40 శాతానికి ముస్లిం జనాభా: హిమంత

అసోంలో మారుతున్న జనాభా నిష్పత్తి తనకో పెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు.

Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!

Weather Report: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న వరుణుడు.. ఇలాగే పరిస్థితి ఉంటే..!

రుతు పవనాల ప్రభావంతో ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలు వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ప్రవేశించడంతో వర్షాల ప్రభావం స్పష్టంగా తెలుస్తోంది. కుండపోత వర్షాలతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి