• Home » Assam

Assam

ఆ 4 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్!

ఆ 4 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్!

కేంద్ర ఎన్నికల సంఘం త్వరలోనే నాలుగు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. రెండు విడతల్లో ఈ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్టు సమాచారం.

అసోంలో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. పైలట్ల మృతి

అసోంలో కూలిన సుఖోయ్ యుద్ధ విమానం.. పైలట్ల మృతి

అసోంలో అదృశ్యమైన యుద్ధ విమానం కుప్పకూలిపోయిందని భారత వాయుసేన తాజాగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతిచెందారని తెలుపుతూ.. వారి పట్ల సంతాపం వ్యక్తం చేసింది.

అమానుషం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై..

అమానుషం.. మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై..

అస్సాం రాష్ట్రంలో అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ప్రియుడితో కలిసి విహార యాత్రకు వెళ్తున్న మహిళపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు.

ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తి... అస్సాం సీఎం హిమంత

ఎన్డీయే సీట్ల షేరింగ్ డీల్ పూర్తి... అస్సాం సీఎం హిమంత

అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్డీయే కూటమిలో సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తయినట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ ఆదివారంనాడు తెలిపారు. త్వరలోనే అభ్యర్థుల జాబితాతో అమిత్‌షాను కలుస్తామని చెప్పారు.

ఐదేళ్లలో వారందరినీ దేశం నుంచి తరిమేస్తాం.. కాంగ్రెస్‌ ఆ పని చేయలేదు: అమిత్ షా

ఐదేళ్లలో వారందరినీ దేశం నుంచి తరిమేస్తాం.. కాంగ్రెస్‌ ఆ పని చేయలేదు: అమిత్ షా

అక్రమ వలసదారులను కేవలం ఓటర్ల జాబితా నుంచే కాకుండా దేశం నుంచే తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నక్సలిజం నుంచి దేశం త్వరలోనే విముక్తి పొందుతుందని, అలాగే చొరబాటుదారుల ఏరివేత కూడా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

గొగోయ్‌పై సీఎం ఆరోపణలు... సర్వే ఏం చెప్పిందంటే..

గొగోయ్‌పై సీఎం ఆరోపణలు... సర్వే ఏం చెప్పిందంటే..

గొగోయ్‌ పాకిస్థాన్ ఏజెంట్ అంటూ సీఎం చేసిన ఆరోపణలపై ఆసక్తికరమైన సర్వే జరిగింది. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన ఈ సర్వేలో మెజారిటీ అస్సాం ఓటర్లు సీఎం ఆరోపణలను విశ్వసించడం లేదని వెల్లడైంది.

ఏప్రిల్‌ మెదటి వారంలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు

ఏప్రిల్‌ మెదటి వారంలో అస్సాం అసెంబ్లీ ఎన్నికలు

అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే విడతలో పోలింగ్ జరుగనున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఇంకా తేదీలను ప్రకటించనప్పటికీ మార్చి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలున్నాయి.

రంగంలోకి రాహుల్.. రాజీనామాపై భూపెన్ బోరా పునరాలోచన

రంగంలోకి రాహుల్.. రాజీనామాపై భూపెన్ బోరా పునరాలోచన

అసోం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోరా రాజీనామా వ్యవహారం మలుపు తిరిగింది. రాహుల్ గాంధీ మాట్లాడటంతో తన రాజీనామా నిర్ణయంపై ఆయన వెనక్కు తగ్గారు.

కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ..

కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రారంభించిన ప్రధాని మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మపుత్రపై కుమార్ భాస్కర్ వర్మ సేతును ప్రధాని ప్రారంభించారు.

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

చైనా సరిహద్దులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ.. రోడ్డుపై దిగిన మోదీ విమానం

భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం చేరుకున్నారు. చైనా సరిహద్దులో ఏర్పాటుచేసిన అత్యవసర ల్యాండింగ్ ఫెసిలిటీలోనే ఆయన విమానం దిగింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి