Home » Assam
నూతన పార్లమెంటు భవనాన్ని ఈ నెల 28న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించబోతుండటంపై అభ్యంతరాలు లేవనెత్తుతున్న ప్రతిపక్షాలపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు.
కేంద్రం హోం మంత్రి అమిత్షా రెండు రోజుల అసోం పర్యటన నేపథ్యంలో గౌహతిలో 144 సెక్షన్ విధిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. కొందరు వ్యక్తులు, గ్రూపులు రాబోయే రోజుల్లో గౌహతి సిటీలోని పలు ప్రాంతాల్లో ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చని, శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని, కార్యాలయాలు, ప్రజారవాణాను స్తంభింపజేయవచ్చనే సమాచారం మేరకు నిషేధాజ్ఞాలను విధించినట్టు పోలీస్ కమినర్ దిగంత్ బారాహ్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
బహుభార్యత్వంపై నిషేధం విధిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) చెప్పారు.
ఆడపిల్ల పుట్టిందనే కోపంతో ఓ మాతృమూర్తి ఆ పసికందును చెరువులో పడేసిన ఘటన...
ఛత్తీస్గఢలోని బస్తర్ జిల్లా దంతేవాడలో మావోయిస్టులు జరిపిన ఘాతకంలో 11 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన గంటల వ్యవధిలోనే..
శాంతికి విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తప్పవని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చెప్పారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు,
ఖలిస్తాన్ అనుకూల నేత, 'వారిస్ పంజాబ్ దే' చీఫ్ అమృత్పాల్ సింగ్ను భారీ భద్రత మధ్య అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు ..
ఈశాన్య రాష్ట్రాలకు గత ప్రభుత్వాలు చాలా దూరంగా ఉండేవని, వాటిని దగ్గరకు చేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం అంకితభావంతో
సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ఎన్నో వైరల్ వీడియోలు (Viral Videos) నిమిషాల్లో ప్రపంచం మొత్తం చుట్టేస్తున్నాయి.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై పరువు నష్టం దావా వేస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ