Home » Assam
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనది ప్రమాదం కాదు.. చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల ఇద్దరు దొంగలు ఓ గ్రామంలో చోరీకి పాల్పడ్డారు. అయితే అనుకోకుండా ఆ ఇద్దరూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సాధారణంగా దొంగ దొరకగానే చితకబాదుతుంటారు. అయితే ఈ గ్రామస్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వారిద్దరికీ వింత శిక్ష వేశారు..
రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
ఇటీవల సింగపూర్లో అనుమానాస్పదంగా మరణించిన అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ డెత్ కేసు ఇవాళ మరో మలుపు తీసుకుంది. జుబిన్ గార్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దర్ని సిట్ బృందం అరెస్ట్ చేసింది.
ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లి అతని మేనేజర్ సిద్ధార్థ శర్మనే విషమిచ్చి చంపినట్లు..
'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన, అస్సాం లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ హఠాన్మరణం చెందారు. సింగపూర్లో ఫ్రీక్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.
బోరాపై స్థానిక యాక్టివిస్ట్ గ్రూప్ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి లాంఛనంగా ఫిర్యాదు చేసింది. భూములకు సంబంధించిన సేవలకు ఆమె 'రేట్ కార్డ్' పెట్టారని, భూముల రికార్డుల్లో మార్పులు చేసేందుకు రూ.1,500 నుంచి రూ.2 లక్షల వరకూ లంచంగా తీసుకునే వారని ఆరోపించింది.
అస్సాంలో భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారని, పలువురు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని తెలుస్తోంది. పరిస్థితిని డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు చురుకుగా సమీక్షిస్తున్నాయి.
ప్రధాని మిజోరం పర్యటనలో భాగంగా శనివారం ఉదయం 10 గంటలకు ఐజ్వాల్లో రూ.9,000 కోట్లు విలువచేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
Woman And Daughter: జులై 25వ తేదీన సోనాల్ తన కూతురితో కలిసి భర్తను ఇంట్లోనే చంపేసింది. ఇందుకోసం ఓ ఇద్దరు యువకుల సాయం తీసుకుంది. భర్తను చంపేసి.. అతడు గుండెపోటుతో చనిపోయాడని ఇతర కుటుంబసభ్యుల్ని నమ్మించే ప్రయత్నం చేసింది.