• Home » Assam

Assam

‘సీఎం హత్యకు రెడీ’ అంటూ ప్రకటించిన వ్యక్తి అరెస్ట్

‘సీఎం హత్యకు రెడీ’ అంటూ ప్రకటించిన వ్యక్తి అరెస్ట్

తనకు కోటి రూపాయిలు ఇస్తే.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను హత్య చేస్తానని.. అందుకు తన సెల్ నంబర్‌ను సంప్రదించాలంటూ ప్రకటన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

అస్సాం సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం.. సహచరులపై కాల్పులకు దిగిన జవాన్

అస్సాం సీఆర్‌పీఎఫ్ క్యాంపులో విషాదం.. సహచరులపై కాల్పులకు దిగిన జవాన్

అస్సాంలోని సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ క్యాంపులో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న ఓ ఏఎస్ఐ ఇద్దరు సహచర సిబ్బందిని కాల్చి చంపారు. అపై తానూ బలవన్మరణానికి పాల్పడ్డారు.

మొహాన్ని చిదిమేసి.. ఇనుప రాడ్డు చొప్పించి.. అస్సాంలో 15 ఏళ్ల బాలికపై అమానవీయ దాడి..

మొహాన్ని చిదిమేసి.. ఇనుప రాడ్డు చొప్పించి.. అస్సాంలో 15 ఏళ్ల బాలికపై అమానవీయ దాడి..

అస్సాంలోని హైలాకండి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలిక అత్యంత ఘోరమైన స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

అస్సాంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్య.. ఐదుగురు అదుపులోకి

అస్సాంలో 15 ఏళ్ల బాలిక దారుణ హత్య.. ఐదుగురు అదుపులోకి

అస్సాంలోని హైలాకండి జిల్లాలో 15 ఏళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలపై పోలీసులు కేసు నమోదుచేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య..

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య..

అస్సాం రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా.. 3 లక్షల మందికి పైగా ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో వరదలకు మరో ముగ్గురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 78కి చేరింది.

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తుడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన పిల్లలను కాపాడడం కోసం చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అస్సాం వరదలు.. ఆవు దూడ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి..

అస్సాం వరదలు.. ఆవు దూడ కోసం ప్రాణాలకు తెగించిన వ్యక్తి..

వరద నీటిలో చిక్కుకుపోయిన ఆవు దూడ కోసం ఓ వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టాడు. భయంతో గజగజలాడుతున్న ఆవు దూడ కోసం వరద నీటిలోకి దిగాడు. ఎంతో కష్టం మీద దాన్ని బయటకు తీసుకువచ్చాడు.

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

అస్సాం వరద ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. వరద తీవ్రత, నష్టాన్ని అంచనావేసింది. శివసాగర్ జిల్లాలో మరో ఏడుగురు మృతి చెందడంతో అస్సాం వరదల కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 75కు పెరిగింది.

నీట్ నిరసనకారులకు ఊరట.. కేసులు ఉపసంహరించుకున్న అస్సాం, బిహార్

నీట్ నిరసనకారులకు ఊరట.. కేసులు ఉపసంహరించుకున్న అస్సాం, బిహార్

నీట్ యూజీ పరీక్షల వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ఊరట లభించింది.

అస్సాంలో వరదల బీభత్సం..  4.45 లక్షల మంది  నిరాశ్రయులు

అస్సాంలో వరదల బీభత్సం.. 4.45 లక్షల మంది నిరాశ్రయులు

అస్సాంలో వరద ఉధృతి స్వల్పంగా మెరుగుపడింది. గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇంకా 4.45 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురవుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి