Home » Assam
గత కొంత కాలంగా అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా తరుచూ జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయలేకపోతుంది. ఇక్కడ మరోసారి చెలరేగిన అల్లర్లకు ఇద్దరు బలయ్యారు.
అసోం, ఈశాన్య రాష్ట్రాలకు దశాబ్దాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ చేసిన తప్పిదాలను తాను సరిదిద్దుతున్నానని మోదీ చెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటనలో భాగంగా గువాహటిలోని ‘లోకప్రియ గోపీనాథ్ బార్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం’ కొత్త ఇంటిగ్రెటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ కొత్త టెర్మినల్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.
ఏనుగుల గుంపును రైలు ఢీకొట్టిన ఘటనలో 8 ఏనుగులు ప్రాణాలు కోల్పోగా.. ఓ ఏనుగు పిల్ల తీవ్రంగా గాయపడింది. శనివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ మరణంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఆయనది ప్రమాదం కాదు.. చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇటీవల ఇద్దరు దొంగలు ఓ గ్రామంలో చోరీకి పాల్పడ్డారు. అయితే అనుకోకుండా ఆ ఇద్దరూ గ్రామస్తులకు పట్టుబడ్డారు. సాధారణంగా దొంగ దొరకగానే చితకబాదుతుంటారు. అయితే ఈ గ్రామస్తులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. వారిద్దరికీ వింత శిక్ష వేశారు..
రోహిత్ ముర్ము జాడను తెలుసుకునేందుకు జార్ఖాండ్ పోలీసు బృందం ఇటీవల అసోం వచ్చింది. స్థానిక అధికారుల సమన్వయంతో గాలింపు జరుపుతుండగా తాజా ఎన్కౌంటర్ చోటుచేసుకుంది.
ఇటీవల సింగపూర్లో అనుమానాస్పదంగా మరణించిన అస్సాం గాయకుడు జుబిన్ గార్గ్ డెత్ కేసు ఇవాళ మరో మలుపు తీసుకుంది. జుబిన్ గార్గ్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దర్ని సిట్ బృందం అరెస్ట్ చేసింది.
ప్రముఖ అస్సామీ సింగర్ జుబీన్ గార్గ్ మృతి కేసు షాకింగ్ టర్న్ తీసుకుంది. అతని భార్య చెప్పినట్టు జుబీన్ గార్గ్ ది సహజ మరణం కాదని తేలింది. జుబీన్ గార్గ్ను బలవంతంగా ఈతకు తీసుకెళ్లి అతని మేనేజర్ సిద్ధార్థ శర్మనే విషమిచ్చి చంపినట్లు..
'యా అలీ' పాటతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన, అస్సాం లెజెండరీ సింగర్ జుబీన్ గార్గ్ హఠాన్మరణం చెందారు. సింగపూర్లో ఫ్రీక్ స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయారు. ఆయన వయసు 52 సంవత్సరాలు.