Home » Artificial Intelligence
అవకాశం ఉంటే ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించుకునేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. రెజ్యూమెబిల్డర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.
ఫిబ్రవరి 28న దాడులు మొదలవుతాయని ఏఐ చాట్బాట్ గ్రోక్ కొన్ని రోజుల క్రితమే అంచనా వేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఉదంతంపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు.
మేధో కార్మికుల్లో తమ ఉపాధిపై అభద్రత పెరిగితే కృత్రిమ మేధపై వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని హెచ్చరించారు. బాధ్యతాయుత ఏఐ వినియోగంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
అమెరికా సారథ్యంలోని ప్యాక్స్ సిలికా కూటమిలో తాజాగా భారత్ చేరింది. భారత ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగాలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఐదేళ్లల్లో భారత ఐటీ, బీపీఓ రంగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం ఉందని టెక్ ఆంత్రప్రెన్యూర్ వినోద్ ఖోస్లా అన్నారు. ఉద్యోగాల లభ్యతపై పెను ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరో ఏడాదిలో చాలా వరకూ వైట్ కాలర్ జాబ్స్ కనుమరుగవుతాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ సులేమాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో పనివిధానం భారీ మార్పులకు లోనవుతుందని చెప్పారు.
త్వరలో భారత్లో జరగనున్న ఏఐ సమ్మిట్కు సిలికాన్ వ్యాలీ అతిరథ మహారథులు అందరూ క్యూకడుతున్నారు. మరి భారత్కు టెక్ కంపెనీలు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నాయో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఏఐ ప్రభావంతో ఐటీ రంగంలో సంప్రదాయక ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు పోతాయని ప్రముఖ ఇన్వెస్టర్ రమేశ్ దమానీ హెచ్చరించారు. అయితే, ఈ ఉద్యోగాల స్థానంలో జీసీసీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు.
ఏఐ ఆధారిత వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అన్నారు. మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగవుతాయని చెప్పారు.
హెచ్ఐవీ సోకకుండా ఉండేందుకు ఏఐ సలహా పాటించిన ఓ వ్యక్తి చివరకు ఆరోగ్యాన్ని చెడగొట్టుకున్న ఉదంతం తాజాగా ఢిల్లీలో వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో ఏఐ సలహాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.