Home » Artificial Intelligence
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) శరవేగంగా ఎదుగుతోంది. టెక్నాలజీ రంగంలో భారీ మార్పులు తీసుకొస్తోంది. ఈ మార్పులు ఉద్యోగాలపై ఎలా ప్రభావం చూపుతున్నాయో తెలిపే ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలకు భవిష్యత్తులో చిక్కులు తప్పవని పరిశోధకులు తాజాగా తేల్చి చెప్పారు. ప్రజల ఆదాయం పడిపోతే కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఉండదని అంటున్నారు.
మంచి శాలరీలు వస్తాయన్న ఆశతో కంప్యూటర్ కోర్సును ఎంచుకోవడం మూర్ఖత్వమని రెప్లిట్ సంస్థ సీఈఓ అభిప్రాయపడ్డారు. అమితాసక్తి ఉన్న వారే ఈ రంగాన్ని ఎంచుకోవాలని స్పష్టం చేశారు.
ఓపెన్ ఏఐపై టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వేసిన కేసులో మంగళవారం విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏఐపై మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐతో మానవాళికి ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు.
ఏఐపై అనేక మందిలో పలు భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ పలు కీలక వివరాలను పంచుకున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే..
ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని సూచించారు.
ఏఐ ముప్పును తప్పించుకునేందుకు టెకీలకు జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు పలు కీలక సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టు వైరల్గా మారింది.
ఏఐపై ఉద్యోగులు మౌనంగా తిరుగుబాటుకు తెరతీశారని తాజాగా ఒక సర్వేలో బయటపడింది. తమ కంపెనీలు ఇచ్చిన ఏఐ సాధనాలను అనేక మంది పక్కనపెట్టేస్తున్నట్టు సర్వేలో తెలిసింది.
అవకాశం ఉంటే ఉద్యోగుల స్థానంలో ఏఐని వినియోగించుకునేందుకు పలు సంస్థలు సిద్ధంగా ఉన్నట్టు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. రెజ్యూమెబిల్డర్ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది.
ఫిబ్రవరి 28న దాడులు మొదలవుతాయని ఏఐ చాట్బాట్ గ్రోక్ కొన్ని రోజుల క్రితమే అంచనా వేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఈ ఉదంతంపై ఎలాన్ మస్క్ కూడా స్పందించారు.