Home » Artificial Intelligence
ఏఐ కంటెంట్ గుర్తింపును మరింత సులభతరం చేసేందుకు క్లాడ్ ఏఐ మోడల్స్ మాతృసంస్థ అదృశ్య వాటర్మార్కులను జోడించేందుకు సిద్ధమైంది.
కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు భారీగా తగ్గిపోతున్నాయని వింటున్న తరుణంలో.. వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది.
ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఏపీ యువత భాగస్వామ్యం కావాలని మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం.. నూతన కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఐటీ రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతోందని జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు తెలిపారు. భారత్ ఆర్థికరంగానికి ఇదే అతిపెద్ద సవాలని అన్నారు.
ఏఐ రంగంలో చైనా అమెరికాకు మరో సవాలు విసిరింది. చైనాకు చెందిన స్టార్టప్ సంస్థ మూన్షాట్ ఏఐ మరో భారీ ఏఐ మోడల్ను ఆవిష్కరించింది.
కృత్రిమ మేధ రంగంలో పోటీ రోజురోజుకూ తీవ్రతరమవుతున్న వేళ ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్, ఏఐ స్టార్టప్ ఓపెన్ ఏఐ మధ్య వివాదం నెలకొంది. ఓపెన్ ఏఐ సంస్థ తమ వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని యాపిల్ ఆరోపించింది.
అపరకుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ఏఐ సంస్థ తాజాగా గ్రోక్ 4.5 పేరిట సరికొత్త ఏఐ మోడల్ను లాంచ్ చేసింది.
ఏఐతో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డు మళ్లీ ఇంజనీర్లను నియమించుకుంటోంది. గతంలో ఉద్యోగాల నుంచి తీసేసిన వారిని కూడా మళ్లీ సంస్థలోకి ఆహ్వానిస్తోంది.
ఏఐ అక్షరాస్యత లేని వారికి లేఆఫ్స్ రిస్క్ ఎక్కువని గ్యాలప్ సంస్థ పేర్కొంది. టెక్ రంగంలో ఈ ముప్పు మరింత అధికమని వెల్లడించింది.
రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన డేటా సేకరణ కార్యక్రమాలతో వేల మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. దుస్తులు మడతపెట్టడం, కాఫీ తయారు చేయడం వంటి పనులను కెమెరాతో రికార్డు చేసి షేర్ చేసేందుకు గంటకు రూ.250ల చొప్పున సంపాదిస్తున్నారు.