• Home » AP Secretariat Employees Association

AP Secretariat Employees Association

Tiruchanoor: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..

Tiruchanoor: తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇటీవల పూర్తయ్యాయి. ఇక తిరుచానూరులో కొలువు తీరిన శ్రీపద్మావతి అమ్మవారి బ్రహోత్సవాల ప్రారంభానికి రంగం సిద్ధమవుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభకానున్నాయో.. టీటీడీ వెల్లడించింది.

 Diabetes Diet Idli Dosa:  డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీ-దోస తినకూడదా?

Diabetes Diet Idli Dosa: డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీ-దోస తినకూడదా?

డయాబెటిస్ ఉన్నవారు ఇడ్లీ-దోస తినడం మంచిదేనా? ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

Vehicle Tax Cut: షికారు కోసం కాస్త ఆగండి

Vehicle Tax Cut: షికారు కోసం కాస్త ఆగండి

కొత్త కారు కొనుక్కుని షికారు చేయాలను కుంటున్నారా? షోరూమ్‌కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారా..

Russia: రష్యాలో మళ్లీ భూకంపం.. ఈ రోజు ఉదయం 6.0 తీవ్రతతో ప్రకంపనలు

Russia: రష్యాలో మళ్లీ భూకంపం.. ఈ రోజు ఉదయం 6.0 తీవ్రతతో ప్రకంపనలు

రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.

NRI: దుబాయి మండుటెండలో గోదావరి యువకుల ఆకలి ఆర్తనాదాలు

NRI: దుబాయి మండుటెండలో గోదావరి యువకుల ఆకలి ఆర్తనాదాలు

దళారుల మాటలు నమ్మి దుబాయి వెళ్లిన గోదావరి యువకులు ఇక్కట్ల పాలయ్యారు. నిలువ నీడ కూడా లేకుండా ఉన్న తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Abhishek Banerjee: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ అధికారులు.. ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి..

Abhishek Banerjee: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ అధికారులు.. ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి..

జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.

Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్

Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్

Pehalgam Terror Attack: పహల్గాంలోని ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. భారత్‌లోని పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు గడువు విధించింది. కానీ దీనిపై భారత్ కాస్తా వెనక్కి తగ్గింది.

Amul Milk: అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు

Amul Milk: అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు

అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్, అమూల్ ఛాయ్ మజా, అమూల్ తాజా, అమూల్ కౌ మిల్క్ ధరలను లీటరుకు రూ.2 చొప్పన పెంచారు.

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..

Breaking News: కేంద్రం కఠిన నిర్ణయాలు..

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి