Home » AP Police
గత నెలలో బొండపల్లిలో 650 కిలోల గంజాయి పట్టుబడింది. క్యాబేజీ లోడు మాటున గంజాయి తరలిస్తుండగా నార్కోటిక్ కంట్రోల్ టీమ్ దాడిచేసి పట్టుకుంది. గంజాయి తరలిస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం పట్టుబడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్పై సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు..
ఐపీఎల్ సీజన్ను ఆసరాగా చేసుకుని సాగుతున్న భారీ అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టును అనంతపురం జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఫిలిప్పీన్స్ కేంద్రంగా సాగుతున్న ఈ ఆన్లైన్ గేమింగ్ నెట్వర్క్ను సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించి, పదిమంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల్లో ఇటీవల నాలుగు హత్యలు జరిగాయి.
కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్లో సోమవారం తెల్లవారుజామున ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై కోపంతో, భర్త తన సోదరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాయుడుపేట - రేణిగుంట జాతీయ రహదారిపై శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద ఆగి ఉన్న లారీని అంబులెన్స్ వేగంగా వచ్చి ఢీకొట్టింది.
పల్నాడు జిల్లాలో ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది అసాంఘిక కార్యకలాపాలు అనేకం వెలుగు చూశాయి. పోలీసులే మహిళలను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
విజయవాడలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. గన్నవరం చెంచుల కాలనీకి చెందిన ఒక మహిళకు, వంశీ అనే వ్యక్తితో ఏర్పడిన వివాహేతర సంబంధం.. రెండేళ్ల చిన్నారి దారుణ హత్యకు కారణమైంది.
అనంతపురంలో మరో వలపువల వెలుగులోకి వచ్చింది. గుత్తి టౌన్కు రావాలంటూ పల్నాడు జిల్లా మాచర్లకు చెందిన యువకుడికి ఇన్స్టాగ్రామ్లో కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందిన యువతి వలపు వల వేసింది. ఈ క్రమంలో ఆ యువకుడు గుత్తి టౌన్కు చేరుకున్నారు.
అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించిన వలపువల కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రుద్రంపేట మాజీ వైస్ సర్పంచ్, వైసీపీ నేత నరేంద్రరెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు.