• Home » AP Police

AP Police

పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో లక్షల్లో కుచ్చుటోపీ

పోలీస్ శాఖలో ఉద్యోగాల పేరుతో లక్షల్లో కుచ్చుటోపీ

పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి అమాయకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడో వ్యక్తి. చెల్లుబోయిన లోచన కుమార్ అనే యువకుడు.. నకిలీ డీఎస్పీ వేషంలో ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారం ప్రస్తుతం.. విశాఖ నగరంలో సంచలనం సృష్టిస్తోంది.

పోలీసుల సూచనలు బేఖాతరు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

పోలీసుల సూచనలు బేఖాతరు.. జోగి రమేష్‌పై నాన్ బెయిలబుల్ కేసు

రాష్ట్ర మాజీ మంత్రి జోగి రమేష్‌పై నాన్‌ బెయిలబుల్ కేసు నమోదైంది. ఆయన పోలీసుల సూచనలను బేఖాతరు చేశారంటూ ఎస్‌ఐ రవి వర్మ ఫిర్యాదు చేశారు.

70 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కరుడుగట్టిన నేరస్థుడు

70 కేసుల్లో నిందితుడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన కరుడుగట్టిన నేరస్థుడు

శ్రీ సత్యసాయి జిల్లాలో కరుడుగట్టిన నేరగాడు నాగేంద్రను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. 2024లో హిందూపురం చిలమత్తూరులో అత్తా, కోడళ్లపై అత్యాచారానికి పాల్పడిన నాగేంద్ర.. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు.

మా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. జగన్‌పై మంత్రి డీబీవీ స్వామి ధ్వజం

మా ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. జగన్‌పై మంత్రి డీబీవీ స్వామి ధ్వజం

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ విజయవాడ పర్యటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం పర్యటనకు తాము ఎప్పుడు ఆటంకం కలిగించమని ఆయన స్పష్టం చేశారు.

రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే..

రూట్ మార్చిన జగన్.. అసలు విషయమిదే..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడ పర్యటనలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయనను పరామర్శించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

భోలే బాబా ద్వారా నెయ్యి సరఫరా.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుల సంచలన ఆరోపణలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానంలో నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ పరిణామాలపై ప్రస్తుత దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఆళ్ల అనీల్, దేవకి వెంకటేశ్వర్లు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ సిట్ విచారణకు డిమాండ్ చేశారు.

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

టీటీడీ నెయ్యి టెండర్‌లో అక్రమాలు.. పయ్యావుల షాకింగ్ కామెంట్స్..

శ్రీవారి లడ్డూ కల్తీ విషయంలో అనుమానాలపై వాస్తవాలు చెబుతున్నామని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి లడ్డూ గట్టిగా ఉందని, సువాసన లేదని భక్తులు ఫిర్యాదు చేశారని తెలిపారు..

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

సిట్‌ రిపోర్ట్‌లో జంతువుల కొవ్వు ఉందని స్పష్టంగా ఉంది: పవన్‌

తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ విషయంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌ సీఎం చంద్రబాబు తమకు చదివి వినిపించారని ప్రస్తావించారు.

రీల్స్ కోసం బైక్‌‌పై స్టంట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

రీల్స్ కోసం బైక్‌‌పై స్టంట్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

కడప నగర శివారులో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రమాదానికి గురయ్యాడో యువకుడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

అనంతపురంలో ఘోరం.. ఆస్తి తగాదాలతో తల్లీకొడుకుల దారుణ హత్య

అనంతపురంలో ఘోరం.. ఆస్తి తగాదాలతో తల్లీకొడుకుల దారుణ హత్య

అనంతపురం జిల్లాలో తల్లీకొడుకులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ రెండు హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి