• Home » AP Police

AP Police

DBV Swamy: ఏపీలో వైసీపీ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు.. మంత్రి డీబీవీ స్వామి ఫైర్

DBV Swamy: ఏపీలో వైసీపీ నేతలు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారు.. మంత్రి డీబీవీ స్వామి ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రప్పా రప్పా అనడంలో ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా మీ భాషా అదేనా అని మంత్రి డీబీవీ స్వామి ప్రశ్నించారు.

Janasena: జనసేన నుంచి శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జ్ వినుత బహిష్కరణ.. అసలు కారణమిదే..

Janasena: జనసేన నుంచి శ్రీకాళహస్తి ఇన్‌ఛార్జ్ వినుత బహిష్కరణ.. అసలు కారణమిదే..

జనసేన శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వినుతను ఆ పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ మేరకు మీడియాకు జనసేన అధిష్టానం శనివారం లేఖ విడుదల చేసింది. వినుత వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉండటంతో ఆమెని గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచినట్లు జనసేన హై కమాండ్ తెలిపింది.

SIT Inquiry: లిక్కర్‌ డాన్‌‌లు.. ముడుపుల డెన్‌లు

SIT Inquiry: లిక్కర్‌ డాన్‌‌లు.. ముడుపుల డెన్‌లు

డెన్‌లు మార్చే క్రమంలో తాడేపల్లిలో నాటి సీఎం జగన్‌ ప్యాలెస్‌కు అత్యంత సమీపంలో ల్యాండ్‌ మార్క్‌ అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్నారు. ఇక్కడి నుంచే ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఎన్నికల...

AP Police: పోలీసు పరీక్షా ఫలితాలు విడుదల

AP Police: పోలీసు పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీలో కానిస్టేబుల్‌ పోస్టుల తుది పలితాలు గురువారం రాత్రి విడుదలయ్యాయి. ఫైనల్‌ పరీక్షను 37,600మంది రాయగా 33,921 మంది అర్హత సాధించారని ఎస్‌ఎల్‌ పీఆర్‌బీ చైర్మన్‌ ఆర్‌కే మీనా....

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన..  వైసీపీ మూకల వీరంగం

YSRCP: బంగారుపాళ్యంలో జగన్ పర్యటన.. వైసీపీ మూకల వీరంగం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారు. జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. పోలీసులను పక్కకు తోసేసి వీరంగం సృష్టించారు. వైసీపీ మూకల ప్రవర్తనతో రైతులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

YS Jagan: దండుపాళ్యం బ్యాచ్‌తో జగన్ దండయాత్ర..!

YS Jagan: దండుపాళ్యం బ్యాచ్‌తో జగన్ దండయాత్ర..!

పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి దండయాత్రకు సిద్ధమయ్యారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో మామిడి రైతులని బుధవారం పరామర్శించనున్నారు.

AP News: ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు

AP News: ప్రసన్న కుమార్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

 DGP Harish Kumar Gupta: మహిళల రక్షణ కోసం శక్తి

DGP Harish Kumar Gupta: మహిళల రక్షణ కోసం శక్తి

రాష్ట్రంలో మహిళల భద్రతే లక్ష్యంగా ‘శక్తి’ బృందాలు, పోలీసులు నిరంతరం పనిచేయడంతో నిందితులకు శిక్షలు పడుతున్నాయని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా అన్నారు.

Chittoor District SP: జగన్‌ పర్యటనకు500 మందికే అనుమతి

Chittoor District SP: జగన్‌ పర్యటనకు500 మందికే అనుమతి

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మార్కెట్‌యార్డులో రైతులను కలిసేందుకు బుధవారం వస్తున్నమాజీ సీఎం జగన్‌కు భద్రత దృష్ట్యా షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు ఎస్పీ మణికంఠ తెలిపారు.

Amaravati: రాజధాని అమరావతిపై మరోసారి విష ప్రచారం.. పోలీసులు సీరియస్

Amaravati: రాజధాని అమరావతిపై మరోసారి విష ప్రచారం.. పోలీసులు సీరియస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై కొంతమంది పనిగట్టుకొని విష ప్రచారానికి దిగుతున్నారు. అమరావతిపై ఇప్పటివరకు వైసీపీ నేతలు విష ప్రచారం చేయగా.. ఇప్పుడు వారి సానుభూతిపరులతో కూడా అమరావతిపై విషం చిమ్ముతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి