Home » AP News
రాష్ట్రవ్యాప్తంగా ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది 4,58,336 మంది ప్రవేశ పరీక్షలు రాయగా వారిలో 3,62,751 మంది అర్హత సాధించారు.
రాష్ట్రంలో న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురావాలని ఏపీ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కిరణ్ తిరుమలశెట్టి కోరారు.
ఒకవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సీట్లన్నీ ఫుల్ అయి ‘నో అడ్మిషన్’ బోర్డులు కనిపిస్తుంటే.. మరోవైపు కొన్ని పాఠశాలు మాత్రం విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రానికి పరిపాలనా, ఆతిథ్య కేంద్రంగా కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి ముందడుగు పడింది.
ఇది కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలంలోని మూలపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఈ యేడాది పదో తరగతి, ఇంటర్లో అత్యున్నత ఉత్తీర్ణత సాధించి జిల్లాకే తల మానికంగా..
విజయవాడలోని కృష్ణలంక రాజీవ్నగర్కు చెందిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వీవీ నాగరాజును శుక్రవారం నుంచి పదో తేదీ వరకు సిట్ కస్టడీకి ఇచ్చారు.
భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ నెల ఐదో తేదీన ప్రఽధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా..
‘సర్’ పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, దీనివల్ల అర్హులైన లక్షలాది మంది..
రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసే బెయిల్ పిటిషన్లలో నిందితులు ఇకపై వారి నేర చరిత్రను వెల్లడించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
రాజధాని అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చిచెప్పారు. రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని..