Home » AP News
భారత ‘రక్షణ’ రోజురోజుకూ మరింత బలోపేతం అవుతోంది. తాజాగా నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. స్టెల్త్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక యుద్ధ నౌక ‘ఐఎన్ఎస్ తారాగిరి (ఎఫ్41)’ శుక్రవారం జలప్రవేశం చేసింది.
భారత నౌకాదళంలోకి మరో స్వదేశీ అణ్వాయుధ సామర్థ్యం కలిగిన జలాంతర్గామి వచ్చి చేరింది. సముద్ర జలాల్లో శత్రువుల కన్నుగప్పి.. నీటి అడుగున మెరుపు దాడులు చేయగల సత్తా కలిగిన...
మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2025-26లో లక్ష్యాన్ని అధిగమించి...
‘బెనెక్స్ కాం’ పేరుతో గ్రూపు ఏర్పాటుచేసుకుని ఉగ్రవాద సంస్థలకు, వాటికి సంబంధించిన సాహిత్యంపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన నిందితులు పోలీసు కస్టడీలో...
రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీకి తగిన సమయం కేటాయించలేదని రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్కు ఆపార్టీ ఎంపీల బృందం ఫిర్యాదు చేసింది.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు సహా దర్శన టికెట్లకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుతం భక్తుల ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకుంటోంది.
సీఎం చంద్రబాబు 6న అనంతపురం జిల్లాకు రానున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో ఆయన పర్యటన ఖరారయిందని సమాచారం.
‘స్వచ్ఛ రథాలు... రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాలను సేకరిస్తున్నాయి. వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తున్నాయి’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
‘ఏప్రిల్, మే నెలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనా వ్యయ నివేదికలు ఇవ్వకపోతే ఎలా? ఆదివారం నాటికి ఈ నివేదికలు...
తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో ఉద్యోగులకు ప్రభుత్వం వేతనంతో...