• Home » AP Liquor

AP Liquor

Jogi Ramesh Fake Liquor Case: జోగి రమేష్‌ను 10 రోజుకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్

Jogi Ramesh Fake Liquor Case: జోగి రమేష్‌ను 10 రోజుకు కస్టడీ కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్

జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు జోగి రామును 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌శాఖ కోర్టును కోరింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను రేపటి(మంగళవారం)కి వాయిదా వేసింది.

Jogi Ramesh Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

Jogi Ramesh Brothers: జోగి రమేష్ బ్రదర్స్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించిన పోలీసులు

కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన బ్రదర్‌ రామును నెల్లూరు సెంట్రల్ జైలుకు పోలీసులు సోమవారం తరలించారు. ఈ రోజు తెల్లవారుజామున న్యాయాధికారి రిమాండ్ విధించిన అనంతరం జోగి రమేశ్ ఆయన సోదరుడు రామును విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

Jogi Ramesh: జోగి రమేశ్‌ని విచారిస్తున్న పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి..!

Jogi Ramesh: జోగి రమేశ్‌ని విచారిస్తున్న పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి..!

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత జోగి రమేశ్‌‌ని ఆదివారం ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ విచారణ పూర్తి అయింది. సుమారు 7 గంటల పాటు జోగి రమేశ్‌ని సిట్, ఎక్సైజ్ పోలీసులు విచారించారు.

Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు దక్కని ఊరట

Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు దక్కని ఊరట

మద్యం కుంభకోణం కేసులో నిందితులు రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, భూనేటి చాణిక్య, చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు.. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.

 Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

Fake Liquor Case: మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో మరో కీలక పరిణామం

మొలకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టై మదనపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్న పదిమంది నిందితులను ఎక్సైజ్ పోలీసుల కస్టడీకి అనుమతించింది తంబళ్లపల్లి కోర్టు. అయితే, మూడు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.

AP Police Action On YCP:వైసీపీ తప్పుడు ప్రచారంపై ఏపీ పోలీసుల యాక్షన్

AP Police Action On YCP:వైసీపీ తప్పుడు ప్రచారంపై ఏపీ పోలీసుల యాక్షన్

సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపైన, ఎక్సైజ్ అధికారులపైన వైసీపీ సభ్యులు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎక్సైజ్ సీఐ మండవల్లి రామచంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఏఎస్పీ రవిమనోహర్ ఆచారి తెలిపారు.

PLR Projects SIT Raids: లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు.. పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌‌లో సోదాలు

PLR Projects SIT Raids: లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు.. పీఎల్‌ఆర్‌ ప్రాజెక్ట్స్‌‌లో సోదాలు

పీఎల్‌ఆర్ ప్రాజెక్టులోకి రూ.15 కోట్లు, డికాట్ లాజిస్టిక్స్ నుంచి రూ. 25 కోట్లు మళ్లించినట్టు సిట్ గుర్తించింది. దీంతో నిధుల మళ్లింపుపై పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్‌లో సిట్ బృందం ఆధారాలు సేకరిస్తోంది.

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

Chandrababu Fires ON jagan: వివేకా హత్య తరహాలోనే జగన్ అండ్ కో కల్తీ మద్యం వ్యవహారం: సీఎం చంద్రబాబు

ఏపీలో జగన్‌ పార్టీ అంతా క్రిమినల్‌ కార్యకలాపాలకు పెట్టింది పేరుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వైసీపీ నేతలు నేరాలు చేసి... వాటిని తెలుగుదేశం నేతల మీదకు నెట్టడం పరిపాటిగా మారిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.

MP Shivnath Fires on Jagan:  దొంగ మద్యం వెనుక జ‌గ‌న్ అండ్ కో హ‌స్తం:ఎంపీ కేశినేని శివనాథ్

MP Shivnath Fires on Jagan: దొంగ మద్యం వెనుక జ‌గ‌న్ అండ్ కో హ‌స్తం:ఎంపీ కేశినేని శివనాథ్

ఏపీలో దొంగ‌చాటుగా దొంగ మద్యం అమ్మించిన వైసీపీ మ‌రో కొత్త డ్రామాకు తెర‌దీసిందని తెలుగుదేశం విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ ధ్వజమెత్తారు. దొంగ మద్యంలో కేసులో వైసీపీ ముఖ్య నాయ‌కుల్లో ఒక పేరు బ‌య‌టికి వ‌చ్చిందని చెప్పుకొచ్చారు ఎంపీ కేశినేని శివనాథ్.

AP Fake Liquor Case: జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారు: జనార్దన్ రావు

AP Fake Liquor Case: జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారు: జనార్దన్ రావు

ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జనార్దన్ రావు. వైసీపీ పాలనలో జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ చేసినట్టు చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి