Home » AP Govt
గతంలోనూ, ఇప్పుడు కుప్పంలో తాను ప్రారంభించిన కార్యక్రమాలనే ఏపీ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సంక్షోభాలు వచ్చినా టీడీపీ కాబట్టే నిలదొక్కుకోగలిగిందని పేర్కొన్నారు..
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్పై బదిలీ వేటు పడింది. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి రవిచంద్రకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని ధ్వజమెత్తారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో సీడబ్ల్యూసీ చైర్మన్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల మొదటి జల వివాదల కమిటీ సమావేశం ముగిసిందని ఏపీ ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. సీడబ్ల్యూసీ తమ నివేదికను పీపీటీ రూపంలో కేంద్ర జలసంఘం అధికారులు ప్రెజెంటేషన్ చేశారని వెల్లడించారు..
బిట్స్ పిలానీ తన ఏపీ రాజధాని అమరావతి క్యాంపస్ నిర్మాణ కార్యకలాపాలను ప్రారంభించడానికి పూర్తి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బిట్స్ పిలానీ సంస్థ 70.011 ఎకరాల్లో తన క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. ప్రజా రాజధాని అమరావతిలో ఈ క్యాంపస్ నిర్మాణం అభివృద్ధికి కీలకమైన ముందడుగు అని భావిస్తున్నారు..
ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఏపీ క్రీడా, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని తెలిపారు.
గీతం విద్యా సంస్థల భూముల క్రమబద్ధీకరణపై జీవీఎంసీ కౌన్సిల్లో వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దారుణమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో లేనటువంటి కల్చర్ని తీసుకొస్తూ చాలా దారుణంగా ప్రవర్తించడాన్ని పౌర సమాజం కూడా ఖండిస్తోందని అన్నారు..
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి రాజకీయంగా, పరిపాలనాపరంగా వేడెక్కింది. ఈ సున్నితమైన అంశంపై ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. సర్కార్కి కీలక లేఖ రాయడం ఇప్పుడు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశమైంది..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఏపీ మంత్రి టీజీ భరత్ వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ భవిష్యత్తును మార్చేస్తున్నారని పేర్కొన్నారు..