• Home » AP Govt

AP Govt

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు కడితేనే అప్పటిదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదు!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు భారీగా పెరిగిపోయాయి. జగన్‌ హయాంలో చివరి ఏడాది 2023-24 విద్యా సంవత్సరంలో మూడు క్వార్టర్ల ఫీజులు సుమారు రూ.2000 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి.

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

ఏపీలో కొత్త మద్యం సీసాలు.. 150, 200ml అందుబాటులోకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న మద్యం సీసాల పరిమాణాలకు అదనంగా కొత్త సైజులను ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు.

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి:  కోటంరెడ్డి

యువత ఓటు హక్కు వినియోగించండి.. ప్రజాప్రతినిధులను ప్రశ్నించండి: కోటంరెడ్డి

నేటి విద్యార్థులు వివిధ రంగాల్లో కెరీర్ అవకాశాలపై ఆసక్తి చూపుతున్నప్పటికీ, సైన్యం, రాజకీయాల వంటి ప్రజాసేవా రంగాలపై ఆసక్తి కనపరిచేవారి సంఖ్య తగ్గిపోతోందని నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కేఎన్‌ఆర్‌ ఖాతాల్లో కోట్ల వర్షం!

కేఎన్‌ఆర్‌ ఖాతాల్లో కోట్ల వర్షం!

లక్షల్లో వచ్చి పడిన సొమ్ములు! అలాంటి లావాదేవీలు వందలు, వేలల్లోనే! మొత్తంగా కోట్ల రూపాయల వర్షం! ఇదంతా మాజీ సీఎం జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌ దందాల వ్యవహారం! ఆయన భార్య, బావమరిది....

అంతా.. ఆన్‌లైన్‌ మాయ

అంతా.. ఆన్‌లైన్‌ మాయ

మండల, గ్రామస్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం, సీసీఎల్‌ఏ నుంచి పుంఖానుపుంఖాలుగా ఆదేశాలు, మార్గదర్శకాలు, ఉత్తర్వులు ఇస్తున్నారు.

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమవరంలో ఓ సమావేశంలో అనవసరంగా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తారు.

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి..  సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

మహానాడును వర్చువల్‌గా అద్భుతంగా నిర్వహించుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రెండు రోజుల మహానాడుకు 24.50 లక్షల మంది హాజరయ్యారని పేర్కొన్నారు.

మీ ఆటలు సాగనివ్వం

మీ ఆటలు సాగనివ్వం

రాష్ట్రంలో వైసీపీ ఆటలు సాగనీయబోమని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ‘‘నంద్యాలలో వైఎస్‌ విగ్రహంపై వైసీపీ వాళ్లే దాడిచేసి సానుభూతి రాజకీయాలు చేద్దామనుకుని కుట్ర పన్నారు.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి