• Home » AP Employees

AP Employees

Kakani Govardhan Reddy: అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి

Kakani Govardhan Reddy: అధికారంలోకి వస్తే అంతు చూస్తాం.. రెచ్చిపోయిన కాకాణి

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఆయన ఇరిగేషన్ అధికారులపై బహిరంగంగా తీవ్ర స్థాయిలో బెదిరింపులకు దిగినట్లు సమాచారం.

Child Care Leave(CCL): ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చైల్డ్ కేర్ లీవ్‌కు వయో పరిమితి ఎత్తివేత

Child Care Leave(CCL): ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. చైల్డ్ కేర్ లీవ్‌కు వయో పరిమితి ఎత్తివేత

ఏపీలోని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. చైల్డ్ కేర్ లీవ్ వినియోగంపై పిల్లల వయో పరిమితిని పూర్తిగా తొలగిస్తూ జీవో జారీ చేసింది. ఇకపై మహిళా ఉద్యోగులు, ఇంకా, ఒంటరి పురుష ఉద్యోగులు..

AP Secretariat Employees Elections: ఏపీలో ఎన్నికల హడావుడి.. షెడ్యూల్ విడుదల

AP Secretariat Employees Elections: ఏపీలో ఎన్నికల హడావుడి.. షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు ఈ నెల 23వ తేదీన జరగనున్నాయి. ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం ఎన్నికల నిర్వహణపై అప్సా అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన కార్యవర్గం బుధవారం సమావేశమైంది.

AP Government: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Government: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లోకి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలను, ఎన్ఎంయూఏ, ఎంప్లాయీస్ యూనియన్లను చేర్చింది రాష్ట్ర ప్రభుత్వం.

AP Government: పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై వేటు వేసిన ఏపీ ప్రభుత్వం

AP Government: పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై వేటు వేసిన ఏపీ ప్రభుత్వం

పిఠాపురం మున్సిపాలిటీలో ఐదుగురు అధికారులపై ఏపీ ప్రభుత్వం వేటు వేసింది. ఇంజనీరింగ్ అధికారులు నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

AP Govt Gifts: పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

AP Govt Gifts: పండగ వేళ.. ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

2024 జనవరి 1 నుంచి డీఏ‌ను 3.64% పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

CM Chandrababu On AP Employees: ఈ నెల 18న ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

CM Chandrababu On AP Employees: ఈ నెల 18న ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉద్యోగ సంఘాలతో ఏపీ సచివాలయంలో సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాలతో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు.

Pawan Kalyan: పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan: పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టాం: పవన్ కల్యాణ్

పంచాయతీ పరిపాలన వ్యవస్థలో వినూత్న సంస్కరణలు చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణతో మెరుగైన సేవలు అందించగలమని పేర్కొన్నారు.

CM Chandrababu Naidu on Jobs: పరిశ్రమలు, ఐటీ, టూరిజం రంగాల్లో భారీగా ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu on Jobs: పరిశ్రమలు, ఐటీ, టూరిజం రంగాల్లో భారీగా ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

కూటమి ప్రభుత్వ 15 నెలల పాలనలో ఉద్యోగాల కల్పనపై ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు మాట్లాడారు. 15 నెలల్లో అన్ని రంగాల్లో, అన్ని సెక్టార్లలో కలిపి మొత్తం 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు.

AP Government ON Employees: వారికి గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

AP Government ON Employees: వారికి గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

సీపీఎస్ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. మొదటి విడుత డీఏ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. త్వరలోనే మిగిలిన సీపీఎస్ ఉద్యోగులు అందరికీ 90శాతం బకాయిలు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి