Home » Andhrapradesh
తిరుమల కొండపై రోజుకో కడియాల తయారీ దుకాణం పుట్టుకొస్తోంది. సాధారణంగా తిరుమలలో గాజులు, టోపీలు, ఇత్తడి పూజా సామగ్రి, ఆటవస్తువులు, విగ్రహాలు, ఇతర రెడీమేడ్ వస్తువులను మాత్రమే విక్రయించాలి.
ఒకప్పుడు అందరూ ఒకే ఇంట్లో బతికేవారు. కష్టమో నష్టమో కలిసి పంచుకునేవారు. ఎవరైనా తప్పు చేస్తే పెద్దలు మందలించేవారు. కుటుంబ సభ్యుల మధ్య సర్దుబాటు చేసేవారు. ఇ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ రెడ్డి రూటే సపరేటు. ఐదేళ్ల వైసీపీ హయాంలో జిల్లాల్లో పెద్దఎత్తున భూకబ్జాలు జరిగాయి.
అనంతపురం రూరల్ మండలంలోని కురుగుంట గ్రామ సర్వే నంబరు 153లోని వంక పోరంబోకు భూమి అక్రమాల్లో వైసీపీ నాయకులపై రెవెన్యూ అధికారులు ప్రేమ ఒలకబోస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
ఆగ్నేయ రైల్వేలోని చంపా, జాంజ్గిర్ నలియా స్టేషన్ల వద్ద జరుగుతున్న సిగ్నలింగ్ పనుల కారణంగా గుంతకల్లు మీదుగా వెళ్లే రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పట్టణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మరథోత్సవం గురువారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయా న్నే మొలకాల్మూరు రోడ్డులో భక్తిశ్రద్ధలతో హోమాన్ని నిర్వహించి మడుగు తేరును లాగారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.
పేదలకు చౌకగా అత్యాధునిక వైద్యం అందించాలనే సదుద్దేశంతో తిరుపతిలో టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ ఆస్పత్రిలో మందుల షాపుల పేరిట మాఫియా నడుస్తోంది.
చిత్తూరు జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న ఆకాల వర్షాలు, బలమైన గాలులు మామిడి రైతులకు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి.
చిత్తూరు నగరంలోని రాఘవ థియేటర్ తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.