• Home » Andhrapradesh

Andhrapradesh

AP News: ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని చరిత్ర హీనుడు జగన్‌

AP News: ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించని చరిత్ర హీనుడు జగన్‌

నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

AP News: వైసీపీలో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత

AP News: వైసీపీలో తీవ్ర విషాదం.. కీలక నేత కన్నుమూత

వైసీపీ సీనియర్‌ నాయకుడు తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి(70) మృతి చెందారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని పొలంలో పనులు చేయిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఛాతిలో నొప్పి రావడంతో కింద పడిపోయారు.

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

Special trains: అక్టోబరు 5 నుంచి వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

Hyderabad: బ్రీఫ్‌ కేసుల్లో గంజాయి.. ఒడిశా టు హైదరాబాద్‌ బస్సులో తరలిస్తూ..

Hyderabad: బ్రీఫ్‌ కేసుల్లో గంజాయి.. ఒడిశా టు హైదరాబాద్‌ బస్సులో తరలిస్తూ..

ఒడిశా టు హైదరాబాద్‌ బస్సులో బ్రీఫ్‌ కేసుల్లో గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందం ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. ఏఈఎస్‌ జీవన్‌కిరణ్‌, ఇన్‌స్పెక్టర్లు బాలరాజు, చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం రూట్‌వాచ్‌ నిర్వహించారు.

AP News: ప్రాణం తీసిన ప్రశ్న.. గొడ్డలితో నరికి.. అసలేం జరిగిందంటే..

AP News: ప్రాణం తీసిన ప్రశ్న.. గొడ్డలితో నరికి.. అసలేం జరిగిందంటే..

ఇంట్లో ఉన్న తిండి గింజలు అమ్ముకొని తాగేశావా అని ప్రశ్నించినందుకు ఓ వ్యక్తి తన భార్యను ఆదివారం రాత్రి గొడ్డలితో నరికి చంపాడు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రాఘవేంద్ర, లక్ష్మిదేవి(30)లు నివాసమున్నారు. వీరికి శృతి అనే కుమార్తె ఉంది. రాఘవేంద్ర కొన్నేళ్లుగా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు.

AP News: ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడితే.. కటకటాలే..

AP News: ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడితే.. కటకటాలే..

దేశ వ్యాప్తంగా ఏటా లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లపైన కేంద్రం కొరడా ఝళిపించింది. బెట్టింగ్‌లను నేరంగా పరిగణించింది. ఇక ఎవరైనా ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడినా.. ఆన్‌లైన్‌ గేములు నిర్వహించినా.. వాటికి ప్రచారకర్తలుగా ఉన్నా.. జైలుశిక్ష పడేలా బిల్లు తీసుకొచ్చింది.

AP News: పాపను చూసి వస్తూ.. తండ్రి మృతి

AP News: పాపను చూసి వస్తూ.. తండ్రి మృతి

పది రోజుల కన్నబిడ్డను చూసి వస్తూ.. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఉమ్మడి జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వజ్రకరూరు శివారులో ఆదివారం రాత్రి బైక్‌ అదుపుతప్పి బోల్తాపడడంతో నజీర్‌(20), బాబాఫకృద్దీన్‌(30) మృతిచెందారు.

Tirupati: ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

Tirupati: ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..

ఇంట్లోని టీవీ వెనుక కప్‌బోర్డులో 80 గ్రాముల బంగారు నగలు ఉంచారు. 20వ తేదీ చూస్తే ఉన్నాయి. శుక్రవారం ఉదయం చూస్తే లేవు. 20వ తేదీన మధ్యాహ్నం షాపునకు వెళ్లొచ్చిన అరగంట వ్యవధిలోనే దొంగతనం చేసుంటారని భావించారు.

ROADS: గుంతల రహదారులు

ROADS: గుంతల రహదారులు

తమ గ్రామాలకు వెళ్లే రహదారుల్లో ప్రయాణం చేయాలంటే నరకప్రాయంగా ఉందని మండలం లోని పలు గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని మ ల్లాకాల్వ, దర్శినమల, ఓబుళనాయునిపల్లి, నేలకోట, ఏలుకుంట్ల తదితర గ్రామాల నుంచి ధర్మవరానికి వెళ్లే రహదారి చాలా ఆధ్వానంగా తయా రైంది.

AP News: అదిగో పులి.. ఇదిగో తోక...

AP News: అదిగో పులి.. ఇదిగో తోక...

అదిగో చిరుత, ఇదిగో చిరుతలు ఉన్నాయంటూ అలిరెడ్డిపల్లె, వేంపల్లె రైతులు భయాందోళన చెందుతున్నారు. వేంపల్లె మండల పరిధిలోని పాపాఘ్ని నది అవతలున్న అలిరెడ్డిపల్లె సమీపంలోని ఎద్దలకొండ వెనుకవైపున అలిరెడ్డిపల్లె, వేంపల్లెకు చెందిన రైతులకు పొలాలు ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి