Home » Andhra Pradesh
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించేందుకు MAUD శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే 87 మున్సిపాలిటీల గడువు ముగియగా.. నవంబర్తో మరో 13 మున్సిపాలిటీల గడువు ముగియనుంది. వివరాల్లోకి వెళితే..
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 18 ఏళ్ల వీరాభిమాని శశి భవ్యత అరుదైన జన్యుపరమైన వ్యాధితో మంచానికే పరిమితం కాగా.. హీరో రామ్ పోతినేని ఆమెతో వీడియో కాల్లో మాట్లాడారు.
తమ స్టైఫండ్ పెంచాలంటూ ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. ఉపకార వేతనం పెంచుతున్నట్లు ప్రకటించింది.
యువత భవిష్యత్తుతో చెలగాటమాడే ఎలాంటి అక్రమాలనైనా సహించేది లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో చోటుచేసుకున్న అక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కళ్లముందే ఎన్నో కలలు.. కుటుంబంపై ఎన్నో ఆశలు.. కానీ ఒక్క క్షణం నిర్లక్ష్యం ఆ యువకుడి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించింది. ఇంటికి చేరకుండానే విగతజీవిగా మారాడు. వివరాల్లోకి వెళితే..
సముద్రంలో గల్లంతైన కోనసీమకు చెందిన ఏడుగురు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పారాదీప్కు 15 నాటికల్ మైళ్ల దూరంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో ఉన్న పసుపు రంగు బోటును అధికారులు గుర్తించారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆయన వ్యాఖ్యానించారు.
వరల్డ్ ఫొటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫొటో జర్నలిస్ట్గా మారారు. ఫొటో జర్నలిస్ట్లు అందరిని కలిపి సీఎం గ్రూప్ ఫొటో తీశారు. కెమెరా తీసుకుని తానే ఫొటో తీస్తానని చెప్పారు.
విశాఖపట్నం డేటా సెంటర్లపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎమ్మెల్యే నాగమాధవి డేటా సెంటర్లపై అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్ అసెంబ్లీలో ఈ మేరకు సమాధానం ఇచ్చారు.