• Home » Andhra Pradesh

Andhra Pradesh

మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌: సీఎం చంద్రబాబు

మైక్రో ఇరిగేషన్‌లో దేశంలోనే ఏపీ నంబర్‌ వన్‌: సీఎం చంద్రబాబు

రాష్ట్ర భవిష్యత్తు, వ్యవసాయ సుస్థిరత కేవలం నీటి సంరక్షణతోనే సాధ్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. యాడికిలో సాగునీటి సంఘాలు, రైతులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు..

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం పవన్

ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ: డిప్యూటీ సీఎం పవన్

దేశం పట్ల ప్రేమ, దేశ ప్రజల పట్ల అంకితభావం అనే సిద్ధాంతాలే ఆలంబనగా బీజేపీ ముందుకు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ శుభాకాంక్షలు తెలిపారు.

బిగ్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

బిగ్ అలర్ట్.. ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..

ఏపీలోని పలు ప్రాంతాల్లో రాబోయే కొన్ని గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వివరాల్లోకి వెళితే..

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం.. సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

బీజేపీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం ట్వీట్ చేశారు.

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి మృతి

తూర్పుగోదావరి జిల్లాలో ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

అమరావతిపై భ్రమలు వద్దు.. స్పష్టత తెచ్చుకోండి..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న 'అమరావతి' రాజధాని అంశంపై ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రజలు భయాందోళనలతో కాకుండా.. వివేకంతో ఆలోచించాలని ఆయన సూచించారు..

షార్ట్ ఫిలిం షూటింగ్‌కు వెళ్లి.. నదిలో ముగ్గురు యువకుల గల్లంతు

షార్ట్ ఫిలిం షూటింగ్‌కు వెళ్లి.. నదిలో ముగ్గురు యువకుల గల్లంతు

సరదాగా షార్ట్ ఫిలిం తీసుకుందామని వెళ్లిన ముగ్గురు యువకుల ప్రయత్నం పెను విషాదంగా మారింది. కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..

క్రికెట్ ఆడుతుండగా గొడవ.. యువకుడి దారుణ హత్య

క్రికెట్ ఆడుతుండగా గొడవ.. యువకుడి దారుణ హత్య

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న కారణాలకే చిరాకు, కోపం తెచ్చుకోవం జరుగుతోంది. ఆ సమయంలో ఎదుటి వారిని దూషించడం, కొన్నిసార్లు దాడులు చేయడం లాంటివి చేస్తున్నారు. విశాఖపట్నంలోని పెదగదిలి జంక్షన్ పరిధిలో ఆదివారం దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..

నాలుగు లేగ దూడలపై పెద్దపులి దాడి..

పోలవరం జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. నాలుగు లేగదూడలపై పులి దాడి చేసి చంపేసింది. దీంతో గిరిజనలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

వైభవంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం

వైభవంగా ఆంజనేయస్వామి ప్రభోత్సవం

మండలంలోని బంటుపల్లిలో ఆదివారం భక్తిశ్రద్ధలతో ఆంజనేయస్వామి తిరునాళ్లు నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి