• Home » Andhra Pradesh

Andhra Pradesh

మార్చి లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

మార్చి లోపు గృహ నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీం ద్వారా గృహాలను పొందిన లబ్ధిదారులు ఈ ఏడాది మార్చిలోపు గృహ నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని జిల్లా హౌసింగ్‌ పీడీ చిరంజీవి సూచించారు.

  రైతులకు అండగా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రభుత్వం

కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.

JSP: ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు

JSP: ప్రజల మనోభావాలతో ఆడుకోరాదు

రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్‌ మాటలను వక్రీకరించి ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. ఆ యన బుఽధవారం పట్టణం లోని జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ముఖ్య మంత్రి పవనకల్యాణ్‌కు రెండు తెలుగురాష్ట్రాలూ సమానమే అన్నారు.

MAGISTRATE: ప్రోత్సాహంతో దివ్యాంగుల రాణింపు

MAGISTRATE: ప్రోత్సాహంతో దివ్యాంగుల రాణింపు

దివ్యాంగులను ప్రోత్సహిస్తే మిగతావారితో సమంగా రాణించగలరని జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయాధికారి మజీదు సయ్యద్‌ పస్పల్లా పేర్కొన్నారు. స్థానిక బాలుర ఉన్నతపాఠశాలలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. కార్యక్రమానికి న్యాయాధికారితో పాటు సీఐ మారుతీశంకర్‌, బార్‌ అసోసియేషన ప్రెసిడెంట్‌ గంగిరెడ్డి, ఎంఈఓ-1 సోమశేఖర్‌నాయుడు, ఎంఈఓ-2 జయచంద్ర ముఖ్య అతిఽథులుగా హాజరయ్యారు.

 MPP: 12న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

MPP: 12న ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం

స్థానిక ఎంపీపీ ప్రసాద్‌ రెడ్డిపై ఈ నెల 12వ తేదీన అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహిస్తు న్నట్లు ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భా గంగా మండలంలో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులకు సమా వేశ తేదీని తెలియపరుస్తూ నోటీసులు జారీ జేశారు. ఎనిమిది మంది లో ఆరుగురికి నోటీసులు అందాయి, మరో ఇద్దరు అందులో బాటులో లేనందువల్ల వారికి ఫోనద్వారా తెలియజేసిన ట్లు అధికారులు తెలిపారు.

MLA: రైతులు నష్టపోకూడదనే పంచసూత్రాలు

MLA: రైతులు నష్టపోకూడదనే పంచసూత్రాలు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక విధానాలతో ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ పేర్కొన్నారు. అం దుకే పంచసూత్రాలను రూపొందించి రైతులకు అవగాహన కల్పిస్తోం దని పేర్కొన్నారు. మండల పరిధిలోని కురుమామిడి పంచాయతీలో నిర్వహించిన రైతన్నా... మీ కోసం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందికుంట, ఆర్డీఓ వీవీఎస్‌ శర్మ హాజరయ్యారు.

MLA: లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం

MLA: లాభసాటి వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యం

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పల్లె సిందూర రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్నా... మీకోసం కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలముందు రైతులకిచ్చిన హామీ మేరకు పలు పథకాలు అమలు చేస్తోందన్నారు.

 Minister Payyavula Keshav: ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ: మంత్రి పయ్యావుల కేశవ్

Minister Payyavula Keshav: ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ: మంత్రి పయ్యావుల కేశవ్

ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.

ప్రధాని మోదీతో.. సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

ప్రధాని మోదీతో.. సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Chandrababu: దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తా.. సీఎం చంద్రబాబు భరోసా

Chandrababu: దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తా.. సీఎం చంద్రబాబు భరోసా

దేశంలో ఎక్కడా కూడా పింఛన్లకు రూ.6 వేలు ఇచ్చే ప్రభుత్వం లేదని.. ఒక్క ఏపీలో మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రూ.3 వేల పింఛన్‌ను రూ.6వేలకు పెంచామని గుర్తుచేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి