• Home » Ananthapuram

Ananthapuram

Ananthapuram News: బస్సు ఎక్కడానికి  వెళ్తూ...

Ananthapuram News: బస్సు ఎక్కడానికి వెళ్తూ...

బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయి ఓ యువకుడు మృతిచెందిన విషాద సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. గాండ్ల పురుషోత్తం అనే యువకుడు బస్సు ఎక్కడానికి వెళుతూ కిందపడిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే ఊపిరాడక అతను మృతిచెందాడు.

JC Prabhakar Reddy: చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి..!

JC Prabhakar Reddy: చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి..!

మీకు చీము, నెత్తురు ఉంటే.. తాడిపత్రికి రండి.. అంటూ తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి మాస్‌ వార్నింగ్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారులకు ఆయన సవాల్ విసిరారు. అలాగే.. వారు 15 నెలలుగా కనిపించడం లేదంటూ వ్యంగ్యంగా మాట్లాడారు.

Leopard: ‘అదానీ’ సమీపంలో చిరుత సంచారం

Leopard: ‘అదానీ’ సమీపంలో చిరుత సంచారం

చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కల్పిస్తోంది. అదానీ సిమెంట్‌ పరిశ్రమ మైనింగ్‌ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే.. రోళ్ల మండలంలో కూడా చిరుత పులి సంచారం ఉన్నట్లు తెలుస్తోంది.

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

Ananthapur News: సొగ‘సిరి’ ఏదీ.. భారీగా తగ్గిన చామంతి పూల ధర

చామంతి రైతులు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. పూల ధర భారీగా తగ్గడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 15రోజుల్లోనే టన్నుపై రూ.70వేలు తగ్గడంతో.. ఏం చేయాలో పాలుపొలేని స్థితిలో రైతులు ఉండిపోతున్నారు.

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

Ananthapuram News: అరటి @ రూ.21వేలు..

ఈ ఏడాది అరటి పంట సాగు చేస్తున్న రైతులు ఆనందంలో మునిగితేలుతున్నారు. వారికి సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లైంది. అరటికి తగిన గిట్టుబాటు ధర లభిస్తుండడంతో వారి కుటుంబాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. టన్ను అరటికి రూ.21వేలు పలుకుతోంది

Ananthapur News: భలే దొంగ... చోరీ సొత్తు కాపాడుకోవడానికి జైలుకు..

Ananthapur News: భలే దొంగ... చోరీ సొత్తు కాపాడుకోవడానికి జైలుకు..

అనంతపురం జిల్లాలోని తూముకుంట చెక్‌పోస్టు వద్ద ఉన్న ఎస్‌బీఐలో గత ఏడాది జూలై 26న రాత్రి భారీ చోరీ జరిగిన విషయంపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బ్యాంకులో ఉన్న 11.5 కిలోల బంగారం, ఆభరణాలు, రూ.40లక్షలు ఎత్తుకెళ్లారు.

Ananthapuram News: తప్పు నాదే.. సారీ..  విద్యార్థినులకు కేఎస్ఎన్‌ పీడీ బుజ్జగింపులు

Ananthapuram News: తప్పు నాదే.. సారీ.. విద్యార్థినులకు కేఎస్ఎన్‌ పీడీ బుజ్జగింపులు

సారీ.. తప్పు నాదే.. అంటూ కేఎస్ఎన్‌ డిగ్రీ కళాశాల పీడీ శ్రీనివాస్‌ విద్యార్థినులను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. విచారణలో ఏమీ మాట్లాడొద్దు’ అంటూ ఆయన విద్యార్థినులను కోరుతున్నారు. ఈ వ్యవహారాని సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

JC Prabhakar Reddy: వైసీపీ పాలనలో గేట్లకు గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదు..

JC Prabhakar Reddy: వైసీపీ పాలనలో గేట్లకు గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదు..

వైసీపీ నేతలపై తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ధ్వజమెత్తారు. సుబ్బరాయసాగర్‌ ప్రాజెక్టు గేట్లకు కనీసం గ్రీస్‌ పెట్టిన పాపానపోలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే.. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై కూడా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు.

Midday Meal Scam: మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం.!

Midday Meal Scam: మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయం.!

ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజనంలో గుడ్డు మాయమవుతోంది. ఎప్పుడిస్తారో తెలీదు అస్సలు ఇస్తారో.. లేదో, కూడా తెలీదు. విషయం ఉన్నతాధికారుల నుంచి హెచ్ఎంల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ నోరుమెదపరు. బిల్లులు మాత్రం ఎంచక్కా ఇచ్చేస్తున్నారు.

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

Ananthapuram News: కొంపముంచిన అతివేగం.. - వ్యాన్‌ను ఢీకొట్టిన బొలెరో వాహనం

అతివేగం.. నిండు ప్రాణాలను బలిగొంది. అనంతపురం జిల్లా మడకశిర దగ్గర జరిడిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. డ్రెవర్లు మహమ్మద్‌ రఫిక్‌, రఘురామ్‌ మృతిచెందడంతో దారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి