• Home » Amaravati

Amaravati

ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం

ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది.

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం ఫైర్..

అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం.. వైసీపీ ఫేక్ ప్రచారంపై ఏపీ ప్రభుత్వం ఫైర్..

దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు విషయంలో వైసీపీ దుష్ప్రచారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది..

ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో 10వ తరగతి పరీక్షల తుది షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి.

AP News: లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు

AP News: లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, రాష్ట్రమంత్రి లోకేశ్ పుట్టినరోజునాడు ఆయా కార్యక్రమాలు నిర్వహించేలా పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పదివేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు.

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.

Ananthapuram News: నాలుగు రోజుల్లో రూ. 4వేలు.. అరటి ధర ఢమాల్‌..

Ananthapuram News: నాలుగు రోజుల్లో రూ. 4వేలు.. అరటి ధర ఢమాల్‌..

అరటి సాగు చేసిన రైతులు లబోదిబోమనే పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజుల్లో రూ. 4వేల వరకు ధర తగ్గిపోవడంతో రైతలరే ఏమి చేయాలో అర్ధంగాని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Minister Farooq:  వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

Minister Farooq: వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల నేటికి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

CM Chandrababu: మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

CM Chandrababu: మా ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోపై సీఎం ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని.. 18 నెలల్లో ఎన్నో కుట్రలు పన్నారని ధ్వజమెత్తారు.

Minister Parthasarathy: వైసీపీకి అమరావతి పాపమే శాపమైంది: మంత్రి పార్థసారథి

Minister Parthasarathy: వైసీపీకి అమరావతి పాపమే శాపమైంది: మంత్రి పార్థసారథి

మాజీ సీఎం జగన్‌పై మంత్రి పార్థసారథి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల కోపానికి గురైన వైసీపీకి అమరావతి పాపమే శాపమైందని.. కేవలం 11 సీట్లకే పరిమితమైందని వ్యాఖ్యానించారు.

Ananthapur News: ఆ ఊరు..కన్నీరు పెడుతోంది..

Ananthapur News: ఆ ఊరు..కన్నీరు పెడుతోంది..

స్వాతంత్య్ర సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా.. నేటికీ పల్లెలు వెనుకబడే ఉన్నాయి. ప్రజల కనీస అవసరాలైన రహదారులు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు వంటివి కూడా నోచుకోని గ్రామాలు ఉండటం దారుణమైన విషయంగానే చెప్పవచ్చు. అనంతపురం జిల్లాలో ఓ గ్రామాని నేటికీ కనీసం మట్టిరోడ్డు కూడా లేదు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి