Home » Amaravati
తిరుపతి జిల్లాలో జనగణన ఎన్యుమరేటర్లకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో గృహగణనకు వెళ్లిన సిబ్బందికి కొంతమంది ప్రజలు వాహనాలు, నివాస గృహాల విషయంలో వాస్తవ సమాచారం దాచి పెడుతన్నారు.
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో టీడీపీని సమన్వయ సమస్య వేధిస్తోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
బక్రీద్ సందర్భంగా ఆవులు, దూడలు, ఒంటెల వధ నిషేధంలో ఉందని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పశుసంవర్థకశాఖ జేడీ గుణశేఖర్పిళ్లై పేర్కొన్నారు.
రాయలసీమ ప్రాంతంలో మామిడి పండ్లకు ఒక ప్రత్యేకత ఇక్కడి నుంచి చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, కోయంబేడు వివిధ ప్రాంతాలకు మామిడి ఎగుమతి చేస్తారు. రోజు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్తాయి.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిడిమిడి జ్ఞానం.. అరకొర సమాచారంతో మాట్లాడటం మానుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తెలుగు ప్రజల ఆశలసౌధమని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. అమెరికాలోని మేరీల్యాండ్లో శ్రీనాథ్రావుల అధ్యక్షతన ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం జరిగింది.
అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో రైల్వేస్టేషన్ ఉన్నా.. పలు ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపట్లేదు. దీంతో మండల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 14 గంటల సమయం పడుతోంది.