• Home » Amaravati

Amaravati

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

గ్యాస్‌ ఎఫెక్ట్‌.. ‘పురం’లో పలు హోటళ్లు బంద్‌

ఇరాన్‌, ఇజ్రాయెల్‌, అమెరికా దేశాలు చేపడుతున్న యుద్ధం సామాన్యులపై పెను ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా గ్యాస్‌ కష్టాలు అధికమయ్యాయి.

మీ కుటుంబ బాధ్యత మాది..

మీ కుటుంబ బాధ్యత మాది..

‘మీ బాధ్యత మాది. అధైర్య పడకండి’ అంటూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఐటీడీపీ జిల్లా అధికార ప్రతినిధి రవికుమార్‌ కుటుంబానికి నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.

కృషి, పట్టుదలతో విజయాలు

కృషి, పట్టుదలతో విజయాలు

నమ్మకం, కృషి, పట్టుదల ఉంటే విజయాలు సాధించవచ్చునని సినీనటుడు శర్వానంద్‌ విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్‌ బాటలోనే బాబు

ఎన్టీఆర్‌ బాటలోనే బాబు

‘పేదల ఆకలి తీర్చడమే అన్న ఎన్టీఆర్‌ ఆశయం. కూడు.. గూడు.. గుడ్డ నినాదంతో సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇప్పుడా పథకాలు దేశమంతా అమలవుతున్నాయి.

2 రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

2 రోజుల పాటు రాష్ట్రంలో వడగాడ్పులు.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక

ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రజలు ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది.

అమరావతికి చట్టబద్ధత.. క్యాబినెట్ కీలక తీర్మానం

అమరావతికి చట్టబద్ధత.. క్యాబినెట్ కీలక తీర్మానం

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలతో పాటు, అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని నిర్ణయించింది.

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ

ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై ఏపీ స్పీకర్ క్లారిటీ

మార్చి 28వ తేదీ ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. రాజధాని అమరావతి చట్టబద్ధత కోసమే అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు.

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

దొంగ ప్రేమికులు.. సినిమాలను తలదన్నేలా సెల్‌ టవర్లలో చోరీలు

దర్జాగా ఖరీదైన బైక్‌ను దొంగలించి దానిపైనే షికార్లు కొట్టిన ఓ ప్రేమజంట కథ ఇది. ఎక్కడా సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌కు దొరక్కూడదన్న ఆలోచనతో వాకీటాకీలతో మొత్తం తంతు నడిపించారు.

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల ఘాట్‌లో ‘న్యూటన్‌’ బస్సు పనితీరు పరిశీలన

తిరుమల కొండను కాలుష్య రహితంగా మార్చేందుకు తిరుపతి నుంచి డీజిల్‌ బస్సుల స్థానంలో పూర్తిగా ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపేలా ప్లాన్‌ చేస్తున్నారు.

పగలు కూడా పొలాల్లోనే ఏనుగుల తిష్ట

పగలు కూడా పొలాల్లోనే ఏనుగుల తిష్ట

చంద్రగిరి మండలం, ఎగువ కూచివారిపల్లె పంట పొలాల్లో పగలు కూడా ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. దీంతో రైతులు విలవిలలాడిపోతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి