• Home » Amaravati

Amaravati

Kadapa News: అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్‌.. మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం

Kadapa News: అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్‌.. మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం

అరటి రైతుపై ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. ఈ సాగును లాభసాటిగా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిలో భాగంగా మద్దతు ధరతో కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా డిసెంబరు 15 నుంచి నార్త్‌ నుంచి వ్యాపారులు వచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసింది.

AP Corporations: ఏపీలో 11 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

AP Corporations: ఏపీలో 11 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

రాష్ట్రంలో 11 కార్పొరేషన్లకు చైర్మన్లను కూటమి ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

Kurnool News: ఈఎంఐలు స్వాహా.. రూ.20లక్షలు కాజేసిన ఉద్యోగులు

రైతులు చెల్లించిన కంతులు(ఈఎంఐ)లు బ్యాంకులో కట్టకుండా గోల్‌మాల్‌ చేసింది మార్కెటింగ్‌ సిబ్బంది. శుక్రవారం సంబంధించి రైతులు ఆ బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని చందన బ్రదర్స్‌ షాపింగ్‌ మాల్‌ పక్కనే ఉన్న కొటాక్‌ మహేంద్ర బ్యాంకు ఉంది.

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

Pemmasani Chandrasekhar: అపోహలు నమ్మొద్దు.. ఆరు నెలల్లో పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి

రాజధాని అమరావతి రైతుల సమస్యలపై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ భేటీ అయ్యింది. గ్రామాల వారీగా అభివృద్ధికి 20 రోజుల్లో 25 గ్రామాలకు డీపీఆర్ సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా కేంద్రమంత్రి వెల్లడించారు.

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

AP News: ‘లక్ష’ణంగా కొట్టేశాడు..లింక్‌తో వీఆర్‌ఓను బురిడీ కొట్టించిన ఆర్‌ఐ

తన డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగి పంపిన లింక్‌ను ఓపెన్‌ చేసిన ఓ వీఆర్‌ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్‌ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Nara Bhuvaneshwari:  తమిళంలో పలకరించిన భువనేశ్వరి.. ఎలారిక్కిం సౌగ్యమా అంటూ..

Nara Bhuvaneshwari: తమిళంలో పలకరించిన భువనేశ్వరి.. ఎలారిక్కిం సౌగ్యమా అంటూ..

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబానాయుడు సతీమణి భువనేశ్వరి తమిళంలో మాట్లాడారు. ఎలారిక్కిం సౌగ్యమా... అంటూ పలకరించారు. శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. అయితే.. అక్కడికి విచ్చేసిన వారితో తమిళంలో మాట్లాడారు.

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

AP News: రూ.7 కోట్ల దోపిడీ కేసులో గుడిపాలవాసి..

రూ.7 కోట్ల దోపిడీ కేసులో చిత్తూరు జిల్లా గుడిపాల వాసి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు సైతం ఈ విషయాన్ని గుర్తించి విచారణ ప్రారంభించారు. అలాగే ఓ ఇన్నోవా వాహనాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఈ కేసు, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Urea Bag: యూరియా బస్తా @రూ.500

Urea Bag: యూరియా బస్తా @రూ.500

యూరియాను వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. యూరియా కొరత లేదని, ఎక్కడా అధిక ధలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చెబుతున్న మాటలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి.

Tirupati News: అతడు... కారు కనిపిస్తే రాళ్లేస్తాడు...

Tirupati News: అతడు... కారు కనిపిస్తే రాళ్లేస్తాడు...

ఆయన.. కారు కనిపిస్తే చాలు... రాళ్లేసి అద్దాలు పగులగొడతాడు.. ధ్వంసం చేస్తాడు. అయితే.. అతను ఇలా చేయడాని కారణం అతడి మానసిక స్థితి సరిగా లేకపోవడమేనని తెలుస్తోంది. స్థానికులు పోలీసులను ఆశ్రయించారు. వివరాలిలా ఉన్నాయి.

Kadapa News: లోన్‌ యాప్‌... తస్మాత్‌ జాగ్రత్త

Kadapa News: లోన్‌ యాప్‌... తస్మాత్‌ జాగ్రత్త

లోన్‌ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని అవసరం ఏర్పడింది. ఆర్ధిక అవసరాల కోసం ఈ యాప్‏ల ద్వారా నగదు తీసుకుంటే... ఇక వారి జేబులు ఖాళీ అయనట్లే.. అంతటితో ఆగకుండా మానసికంగా ఎన్నో వేధింపుకు గురిచేస్తున్నారు. ఈ వేధింపులు తట్టుకోలేక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి