Home » Amaravati
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఎల్లుండి అమరావతికి వస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బిల్ & మెలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సంజీవని పథకం ద్వారా ఏపీలో గ్రామీణ ఆరోగ్య సేవలు 'గేమ్ ఛేంజర్' కాబోతున్నాయని ఆయన తెలిపారు..
పార్టీ ఎమ్మెల్యేలు, నేతల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, వారి పనితీరుకు సంబంధించిన నివేదికలను సీల్డ్ కవర్లలో ఇస్తున్నామని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ నివేదికల ద్వారా వారిని.. వారికే అద్దంలో చూపిస్తున్నామని, మారకపోతే వారికే నష్టమని హెచ్చరించారు..
‘లోకేశ్ సర్..నేను చదువుకున్న పాఠశాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారు..మీరైనా కాపాడండి సార్’ అంటూ పూర్వ విద్యార్థిని బి.నాగలక్ష్మి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు వాట్సాప్ ద్వారా లేఖ రాసింది.
శుక్రమౌఢ్యం, గురు మౌడ్యంతో 83 రోజులపాటు నిలిచిపోయిన శుభ కార్యాలు, పెళ్లి ముహూర్తాలు మూడు రోజుల్లో పునః ప్రారంభం కానున్నాయి. సాధారణంగా మాఘమాసం ముందు వచ్చే శూన్యమాసంలో నెల రోజుల పాటు పెళ్లి ముహూర్తాలకు విరామం ప్రకటించడం ఆనవాయితీ.
అది చిత్తూరు నగరంలోని ఇరువారం సర్కిల్. కంటైనరు లారీకి అడ్డంగా శుక్రవారం ఉదయం 8.13.51 గంటలకు ద్విచక్ర వాహనం వచ్చింది. అప్పట్నుంచి నాలుగు సెకన్ల వ్యవధిలోనే ప్రమాదం జరిగిపోయింది.
ఆంధ్రా వీరప్పన్గా పేరుగాంచిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అల్జీమర్స్ వ్యాధి సోకినట్లుందని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
ధనుర్మాసం.. మౌడ్యమితో శుభ ముహూర్తాలు లేక వివాహాలు జరగలేదు. ముహూర్తాలు లేక వివాహాలు నిలిచి పోయిన వారికి ఇది శుభవార్తే. ఈ నెల 19వ తేదీ నుంచి వరుస ముహూర్తాలతో పెళ్లి సందడి ప్రారంభం కానుంది.
పట్టా ఇచ్చిన భూమిని చూపాలని నాలుగు దశాబ్దాలకు పైబడి కొందరు రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. పట్టాలు పొందిన వారు మరణిస్తున్నా వారి వారసులకు కూడా నేటికీ న్యాయం జరగడం లేదు.
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-కలబురగి-యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.
జగన్ పాలనలో సీమకు తీరని ద్రోహం జరిగిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గురువారం ఆయన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.