Home » Air india
పెద్దవాళ్లు సౌకర్యంగా, చౌకగా ప్రయాణం చేయడానికి ఎయిర్ ఇండియా ఒక బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఇప్పుడు సీనియర్ సిటిజన్లు దేశీయంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ విమాన ప్రయాణాల్లో కూడా స్పెషల్ డిస్కౌంట్లు, అదనపు లగేజ్ అలవెన్స్ వంటి సదుపాయాలు పొందవచ్చు.
ఎయిరిండియా విమానయాన సంస్థ 60 ఏళ్లు పైబడిన(సీనియర్ సిటిజన్లు)వారికి టికెట్ ధరపై రాయితీ ప్రకటించింది...
Air India Flight: మెయిన్టెనెన్స్ సమస్య కారణంగా ఎయిర్ ఇండియాకు చెందిన మిలన్ టు ఢిల్లీ విమానం రద్దయింది. ఎయిర్ ఇండియా అధికారులు ప్రయాణం మొదలవ్వాల్సిన చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Air India Express: విమానంలో ఎలాంటి సమస్య కనిపించలేదు. కొంత సమయం తర్వాత ఆ విమానం గ్వాలియర్ నుంచి బెంగళూరు బయలు దేరింది. అక్కడ ఎలాంటి ఇబ్బందిలేకుండా సేఫ్గా ల్యాండ్ అయింది.
తిరువనంతపురం నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానాన్ని సాంకేతిక సమస్య కారణంగా చెన్నైలో అత్యవసరంగా దించిన ఘటనలో...
రెండు ఎయిరిండియా విమానాలు సోమవారం ఒకేరోజు సాంకేతిక సమస్యతో ప్రయాణికులను ఇక్కట్లకు గురిచేసింది.
Air India Flight: విమానంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ కూడా ఉన్నారు. 164 మంది ప్రయాణికుల్లో కొంతమందికి డయాబెటిస్, ఇతర వ్యాధులు ఉన్నాయని.. వారికి ఆహారం, నీరు ఇవ్వాలని ఆయన విమాన సిబ్బందిని ఆదేశించారు.
దేశ రాజధాని ఢిల్లీ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలెట్లు టేకాఫ్ను నిలిపివేశారు. గురువారం ఢిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తల్లి చర్మాన్ని కవచ కుండలంగా చేసుకుని ఆ ఎనిమిది నెలల బాలుడు ఎట్టకేలకు బ్రతికి బయటపడ్డాడు. ఎగిసిపడుతున్న మంటలు.. తీవ్రమైన వేడి, దట్టమైన పొగను లెక్క చేయక, తమ ప్రాణాల్ని రక్షించుకోవడమేకాదు, తన చర్మాన్ని దానంగా ఇచ్చి..
ఎయిరిండియా విమానాల్లో సాంకేతిక లోపాల పరంపర కొనసాగుతోంది.