Home » Ahmedabad
అహ్మదాబాద్-ముంబయి మధ్య 2026 నాటికి దేశంలోనే తొలి బుల్లెట్ రైలు సర్వీసును ప్రారంభిస్తామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైజింగ్ భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పర్యటన కోసం సోమవారం రాత్రి ఆయన అహ్మదాబాద్కు చేరుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా మోదీనే తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం దేశంలో క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా అహ్మదాబాద్(ahmedabad)లో ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏఐ నిఘా వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
గుజరాత్లో అహిర్ కమ్యూనిటీకి చెందిన దాదాపు 37,000 మంది మహిళలు శ్రీ కృష్ణుడిపై తమ భక్తిని చాటుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి శ్రీకృష్ణుని విగ్రహం చుట్టూ పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు.
వారాంతంలో కురిసిన అకాల వర్షాల కారణంగా గుజరాత్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనేక చోట్ల పిడుగులు పడడంతో ఏకంగా 20 మంది చనిపోయారు. వడగళ్లతో కూడిన వర్షాలకు తోడు పిడుగులు పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది చనిపోయారని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ (SEOC) వెల్లడించింది.
భారత ప్రాదేశిక జలాల్లో అక్రమంగా ప్రవేశించిన పాకిస్థాన్ ఫిషింగ్ బోట్ 'నజ్-రె-కరమ్'ను భారత కోస్ట్ గార్డ్ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. అందులోని 13 మంది సిబ్బందిని అదుపులోనికి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న పడవను గుజరాత్లోని ఓక్హా తీసుకువచ్చి, సిబ్బందిని ఇంటరాగేట్ చేస్తున్నారు.
Flight Tickets Rates: వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అహ్మదాబాద్కు వెళ్లే విమానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పలు విమానయాన సంస్థలు అదనపు విమానాలను నడుపుతున్నాయి.
కొందరు కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో వివిధ రకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే వారి అభిరుచి మాత్రం వేరే ఉంటుంది. అయినా చాలా మంది దానిని పక్కన పెట్టి ఉద్యోగాలు చేసేందుకే మొగ్గుచూపుతుంటారు. కొందరు మాత్రం చివరకు ఎలాగైనా వారు అనుకున్నది చేసేస్తుంటారు. ఇలాంటి...
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ బహుళ అంతస్థుల ఆసుపత్రిలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో 100 మంది రోగులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక బృందాలు కృషి చేస్తున్నాయి. ఈ ఆసుపత్రి బేస్మెంట్లో ఈ ప్రమాదం ప్రారంభమైంది. దట్టమైన పొగ ఆ పరిసరాలను చుట్టుముట్టింది.
వన్డే ప్రపంచకప్లో అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే హైఓల్టేజ్ మ్యాచ్కు ఇప్పటి నుంచే అభిమానులు హోటళ్లు బుక్ చేసుకుంటున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సమయానికి అహ్మదాబాద్ పరిసర ప్రాంతాల్లో హోటళ్లు బుక్ చేసుకునే బదులు ఆస్పత్రుల్లో బెడ్లు బుక్ చేసుకుంటే సరిపోతుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.