Home » Agriculture
తంలో వ్యవసాయం అంటే మానవ జీవనానికి సాయంగా ఉండేది.. కానీ ప్రస్తుత కాలంలో వ్యవసాయంలో పెస్టిసైడ్స్ అధికంగా వాడడం వలన మనషుల జీవితాలకు హానికరంగా మారింది. దీనికి ప్రధాన కారణం.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం.. అధిక దిగుబడి కోసం రైతులు సహజ పద్దతులను పక్కకి పెట్టి ఎరువుల వాడడం.
ఉద్యోగం అంటే సౌకర్యం.. శాలరీ అంటే సేఫ్టీ. అయితే ఈ రెండింటినీ పక్కన పెట్టి కష్టమైన, విలువైన మార్గాన్ని ఎంచుకుందీ ఒక మహిళ. ఆఫీసు కుర్చీ వదిలి, పొలం మట్టిలో అడుగు పెట్టింది. ప్రకృతిని నమ్ముకుని, సహజత్వాన్ని ఆయుధంగా మలుచుకుంది ఆ మహిళ.
ప్రభుత్వం ఇటీవల వ్యవసాయశాఖ పరికరాలపై జీఎస్టీ తగ్గించడంతో ప్రయోజనం చూకూరుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి, ఏడీఏ మహుమ్మద్ఖాద్రీ, జీఎస్టీ అధికారి వెంకటరమణ అన్నారు.
రైతులు పెట్టుబడి ఖర్చు తగ్గించుకొని అధిక లాభాలు గడించడంతో పాటు భూమిని సారవంతం చేసేందుకు ఆర్గానిక్ వ్యవసాయం చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. ఆర్గానిక్ వ్యవసాయంపై ABN ప్రత్యేక కథనాన్ని చూడండి.
మామిడి రైతుల బ్యాంకు ఖాతాలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈనెల 20-25 తేదీల మధ్య రూ.160 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని జమ చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
దేశీయంగా ఉత్పత్తి తగ్గిపోవడానికి తోడు.. విదేశాల నుంచి దిగుమతులూ తగ్గడంతో యూరియాకు కొరత ఏర్పడిన మాట వాస్తవమే. అయితే రైతుల తీరూ ఈ కొరతకు కారణమే అనిపిస్తోంది.
రైతులకు బస్తా యూరియా సంపాదించడం గగనమవుతోంది. పొట్టదశకు చేరుకుంటున్న వరికి, పూత దశకొస్తున్న పత్తి పంట సహా ఇతర పంటలకు చల్లేందుకు యూరియా దొరక్కపోవడంతో రైతులు గోస పడుతున్నారు.
రాష్ట్రంలో యూరి యా బఫర్ స్టాక్ గురించి ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు
చిన్నగొట్టిగల్లు మండలం చిట్టేచర్ల పంచాయతీ నగరి సిరిగలవారిపల్లె గ్రామ పరిసరాల్లో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేస్తున్నది.
వానాకాలం పంటల సాగుపై రైతుల బెంగ తీరిపోయింది. సీజన్ ప్రారంభమైన తర్వాత జూన్, జూలైలో అరకొరగా కురిసిన వర్షాలు.. ఆగస్టు వచ్చేసరికి గాడిన పడ్డాయి. గడిచిన రెండు నెలల్లో 20 శాతం నుంచి 30 శాతం లోటు వర్షపాతం నమోదుకాగా..