Home » Agriculture
Farmer: అతనేమీ సైంటిస్ట్ కాదు.. పీజీలు చేసి పట్టాలు పొందలేదు. పెద్ద పెద్ద ఉద్యోగాలేమీ చేయడం లేదు. అలాగమని ఏ కంపెనీకి యజమాని కూడా కాదు. ఓ సామాన్య రైతు. చదవింది 8వ తరగతే కానీ.. సంవత్సరానికి 1.5 కోట్ల ఆదాయం పొందుతున్నాడు. ఈ రైతు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయ్యాడు. మరి రైతు వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం..
Telangana Govt GO 55 Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి ఈడ్చారు మహిళా కానిస్టేబుల్స్. స్కూటీపై వెళ్తూ.. పరుగెడుతున్న విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం. Agriculture University
మిర్చి పంట మార్కెట్కు పొటెత్తింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. పండిన మిర్చి పంటను అమ్ముకోవడానికి రైతన్నల రాకతో మార్కెట్ మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.
పండ్ల తొక్కల నుండి వాడేసిన టీ పొడి వరకు ఎన్నో లాభాలు ఉన్నాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు.
మంచి ఉద్యోగాన్ని వదిలేసి వ్యవసాయం బాట పట్టాడు. జామ పండ్లను పండించి కోట్ల రూపాయలను ఆర్జించాడు. అతనే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్కు చెందిన రాజీవ్ భాస్కర్.
ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆందోళన వ్యక్తం చేశారు.
చెట్టు ఆకుల దగ్గర నుండి పూలు కాయలు వరకు మొత్తం వేరు వేరు వాసన వస్తుంటే..
ఈ ఐదు రంగాలే భారతదేశ భవిష్యత్తును నిర్థేశించబోతున్నాయి.
వ్యవసాయ రంగంలోనూ డ్రోన్ల(Drones)ను పెద్ద ఎత్తున ఉపయోగించాలన్న