• Home » Adilabad

Adilabad

Adilabad: గుండెపోటుతో సివిల్‌ కాంట్రాక్టర్‌ మృతి

Adilabad: గుండెపోటుతో సివిల్‌ కాంట్రాక్టర్‌ మృతి

ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సివిల్‌ కాంట్రాక్టర్‌ గుట్ట ప్రవీణ్‌ (46) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లుల కోసం గురువారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిన ప్రవీణ్‌ పనులు ముగించుకుని ఆదిలాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Nitin Gadkari: భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది..

Nitin Gadkari: భూమి కోసం, భుక్తి కోసం పోరాటాలు చేసిన ఆదివాసీల జిల్లా ఇది..

Central Minister Nitin Gadkari: చీకటి ఉండే చోట వెలుగులు నింపాలని, ఆదిలాబాద్‌ జిల్లా ప్రజల సమ్యలు అర్థం చేసుకునే రోజు వచ్చిందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పీఎం సడక్‌ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తోందని, రోడ్లు బాగున్న దేశాన్నే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.

Adilabad: జొన్న పంట లేప తిని 20 ఆవులు మృతి

Adilabad: జొన్న పంట లేప తిని 20 ఆవులు మృతి

జొన్న లేప తిని 20 ఆవులు మృతి చెందగా.. మరో 20 ఆవులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం బుర్కపల్లిలో చోటు చేసుకుంది.

Adilabad: నకిలీ ధ్రువపత్రాల దందా!

Adilabad: నకిలీ ధ్రువపత్రాల దందా!

ఆ యువకులు కేంద్ర భద్రతా సంస్థల్లో ఉద్యోగాలు పొందారు. దేశ సరిహద్దులో కీలక విధులు నిర్వర్తించే ‘ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఐటీబీపీ దళంలో కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు కానీ, వారి ధ్రువపత్రాల పరిశీలనలో అసలు విషయం బయటపడింది.

Adilabad: ప్రధాని చేతుల మీదుగా ఆదిలాబాద్‌ కలెక్టర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

Adilabad: ప్రధాని చేతుల మీదుగా ఆదిలాబాద్‌ కలెక్టర్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు

జాతీయ సివిల్‌ సర్వీసెస్‌ డే సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజర్షిషా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా అరుదైన అవార్డును అందుకున్నారు.

Congress:  కాంగ్రెస్‌లో గందరగోళం.. మంత్రివర్గ విస్తరణలో ఊహించని ట్విస్ట్

Congress: కాంగ్రెస్‌లో గందరగోళం.. మంత్రివర్గ విస్తరణలో ఊహించని ట్విస్ట్

మంత్రి పదవిపై ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరాయి. పార్టీలు మారిన వారికి పదవీ ఇచ్చి తన గొంతుకోస్తే సహించేది లేదని ఓ శాసన సభ్యుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Adilabad: పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు

Adilabad: పాఠశాల నీళ్ల ట్యాంకులో పురుగుల మందు

అదొక పాఠశాల! సుమారు 30 మంది విద్యార్థులు ఆ బడిలో చదువుకుంటున్నారు! ఆ బడిలో మధ్యాహ్న భోజనం వండడం కోసం ఉపయోగించే పాత్రల్లోనూ, స్కూలు వాటర్‌ టాంక్‌లోనూ పురుగులమందు కలిపాడొక దుండగుడు.

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

Poisoning In School: విద్యార్థులపై విష ప్రయోగం.. సంచలనం రేపుతున్న ఘటన..

శనివారం, ఆదివారం, సోమవారం వరసగా మూడు రోజులపాటు పాఠశాలకు సెలవులు వచ్చాయి. దీంతో పాఠశాల అన్ని గదులు సహా విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వండే పాత్రలు ఉన్న గదికి సైతం తాళాలు వేశారు సిబ్బంది.

Adilabad: రత్నాపూర్‌ నీటి సమస్యపై సీఎంవో ఆరా

Adilabad: రత్నాపూర్‌ నీటి సమస్యపై సీఎంవో ఆరా

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం రత్నాపూర్‌ గ్రామంలో నెలకొన్న శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘కన్నీటి కష్టాలు’ అన్న శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందన వచ్చింది.

PM Narendra Modi: జల సంరక్షణకు కదలండి

PM Narendra Modi: జల సంరక్షణకు కదలండి

ప్రధాని మోదీ వేసవి ప్రారంభంలో జల సంరక్షణకు ప్రజలను పిలుపునిచ్చారు. నీటిని పొదుపు చేయడానికి గడచిన ఎనిమిది సంవత్సరాల్లో చేపట్టిన కార్యక్రమాల ద్వారా 11 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీటి సంరక్షణ చేసినట్టు తెలిపారు

తాజా వార్తలు

మరిన్ని చదవండి