• Home » Adilabad

Adilabad

Apoorva Smmelanam.. 4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

Apoorva Smmelanam.. 4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆదిలాబాద్ జిల్లాలో తోయగూడ గ్రామస్థులు బతుకు దెరువు కోసం.. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇలా ఎక్కడెక్కడో నివాసం ఉన్న సుమారు 500 మందికిపైగా 40 ఏళ్ల తర్వాత ఖాళీ చేసిన గ్రామ శివారులో కలుసుకున్నారు. ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. అందరూ కలిసి భోజనాలు చేశారు.

Adilabad: నేటి నుంచి నాగోబా మహా జాతర

Adilabad: నేటి నుంచి నాగోబా మహా జాతర

ఆదివాసీల ఆరాధ్య దైవం, రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ నాగోబా మహా జాతరకు అంతా సిద్ధమైంది.

Adilabad: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

Adilabad: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..

అప్పు లు తెచ్చి ఎన్నోఆశలతో సాగు చేసిన పంటలు దిగబడి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు బల వన్మరణానికి పాల్పడ్డాడు.

Adilabad: లోయలో పడిన వాహనం ఒకరి మృతి.. 59 మందికి గాయాలు

Adilabad: లోయలో పడిన వాహనం ఒకరి మృతి.. 59 మందికి గాయాలు

ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల వాహనం లోయలోకి బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 59 మంది గాయపడ్డారు.

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

గూడెం గ్రామానికి అనుకూలించని రిజర్వేషన్‌

మూడు దశాబ్దాలకు పైగా గూడెం గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు. గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్‌ పదవితోపాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ (ఎస్టీ) కులస్థులకు రిజర్వ్‌ చేశారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్‌ ఇవ్వ డం, నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూ లైంది. త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈసారైనా గ్రామ పంచాయతీ రిజర్వేషన్‌ మారుతుందని గ్రామస్థులు ఆశిస్తున్నారు.

మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నాం

మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నాం

మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు కట్టుబడి ఉన్నానని, పాలకవర్గం లేకపోవడంతో ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తున్నానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. ఆదివారం మున్సిపల్‌ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆకట్టుకున్న బర్డ్‌ వాచ్‌

ఆకట్టుకున్న బర్డ్‌ వాచ్‌

కవ్వాల టైగర్‌ జోన్‌లోని జన్నారం డివిజన్‌లో ఆదివారం నిర్వహించిన బర్డ్‌వాచ్‌ ఆకట్టుకొంది. 15 మంది పర్యాటకులు శనివారం రాత్రి అటవీ ప్రాంతంలో బస చేసి, ఆదివారం తెల్లవారుజామున పక్షులను లెన్స్‌ కెమెరాల ద్వారా వీక్షించారు.

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం

రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

యువత చదు వుతోపాటు క్రీడల్లో రాణించాలని మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని బీఆర్‌ అం బేద్కర్‌ క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న కాసిపేట మం డల ప్రీమియర్‌లీగ్‌ సీజన్‌ 3 పోటీలను ఆదివారం ప్రారం భించారు.

Road Accidents: రోడ్డు ప్రమాదాలు.. 75 మందికి గాయాలు

Road Accidents: రోడ్డు ప్రమాదాలు.. 75 మందికి గాయాలు

Road Accidents: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 75 మంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి