Home » Accident
పాశమైలారం సిగాచీ దుర్ఘటన నివేదికపై ఈ నెల 28న ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. సిగాచీ ప్రమాదంపై నిపుణుల కమిటీ సూచించిన నిర్ణయాలపై చర్చలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
అదృశ్యమైన రష్యన్ ప్యాసింజర్ విమానం కుప్పకూలినట్లు తెలిసింది. 43 మంది ప్రయాణికులతో టిండా బయలుదేరిన ఏఎన్-24 విమానం చైనా సరిహద్దుల్లోని అముర్ ప్రాంతంలో కుప్పకూలింది.
హర్ష్రాజ్ సింగ్ గోహిల్ అనే 20 ఏళ్ల యువకుడు.. తన స్నేహితుడితో కలిసి కలియాబీడ్ ప్రాంతంలోని రద్దీగా ఉండే రోడ్డుపై కారు రేస్ స్టార్ట్ చేశాడు. హర్ష్రాజ్ సింగ్ క్రెటా కారులో వెళ్తుండగా.. అతడి స్నేహితుడు ఎరుపు రంగు బ్రెజ్జా కారులో రేస్కు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో..
రావల్పిండిలోని చాహన్ ఆనకట్ట సమీపంలోని నది ఉదృతంగా ప్రవహిస్తోంది. అక్కడి వరద పరిస్థితులను ఓ జర్నలిస్ట్ లైవ్లో వివరిస్తున్నాడు. అది కూడా పూర్తిగా వరద నీటిలోకి దిగిపోయి.. నీరు మెడ వరకు ప్రవహిస్తుండగా చేతిలో మైక్ పట్టుకుని వివరిస్తున్నాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడే ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది..
Flour Mill Accident: వాళ్లు తేరుకునే సరికే ఆమె ప్రాణాలు పోయాయి. శవం బెల్టుకు ఇరుక్కుపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీనా శవాన్ని బెల్టునుంచి పక్కకు తీశారు.
కుల్గాం ప్రమాదంతో తాత్కాలికంగా అంతరాయం కలిగినప్పటికీ తిరిగి యాత్రా కార్యక్రమాలు ప్రారంభమైనట్టు అధికారులు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు వాహనాల మధ్య తగినంత దూరం పాటించి కాన్వాయ్ ప్రోటాకాల్ను అనుసరించాలని అధికారులు సూచించారు.
విహారయాత్ర ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
పూణెలో నాలుగేళ్ల బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఆటాడుకునే క్రమంలో మూడో అంతస్తులో కిటికీ గ్రిల్లో నుంచి కిందకు పడబోయింది. అయితే, అగ్నిమాపక దళ సిబ్బంది యోగేష్ చవాన్ చాకచక్యంగా వ్యవహరించడంతో చిన్నారి బతికిపోయింది.
విమానం కుప్పకూలిన ప్రాంతంలో సేకరించిన రెండు బ్లాక్ బాక్సులు, అందులోని డాటా, తదితర ఆంశాల ఆధాంగా ప్రాథమిక నివేదకను ఏఏఐబీ రూపొందించినట్లు ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు.
ఒళ్లు గగుర్పొడిచే నిజాలు బయటకి వచ్చాయి. అయితే, ఇవన్నీ నివారించగలిగే అపాయాలే. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ ముంబై లోకల్ ట్రైన్స్ ప్రమాదాల్లో చనిపోయిన వారెంతమందో తెలుసా.. అక్షరాలా 922 మంది.