Home » Accident
కొండపైకి నిర్మాణ సామాగ్రిని తీసుకు వెళ్తుండగా కార్గో రోప్వే కేబుల్ వైర్ తెగడంతో ట్రాలీ కిందపడినట్టు చెబుతున్నారు. పవగఢ్లో కొండపైనున్న టెంపుల్ సైట్లో నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది దాకా ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించారు.
పంజాబ్లోని మాన్సా జిల్లాలోని జవ్హార్కే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జగ్జీవన్ (60) అనే రైతు స్థానిక ప్రాంతంలో వీధి గుండా సైకిల్పై వెళ్తున్నాడు. అయితే ఓ వీధిలోకి రాగానే ఉన్నట్టుడి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..
ఓవర్టేక్ చేస్తుండగా ట్రైలర్ లారీని వోల్వో బస్సు ఢీకొన్న సంఘటనలో నలుగురు మృతిచెందగా.. ఐదుగురు క్షతగాత్రులయ్యారు. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం, కాటవరం స్టేజీ వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.
కేఎస్ఆర్టీసీ రోడ్డు సమీపంలోని తలపాడి టోల్ గేట్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
పది రోజుల కన్నబిడ్డను చూసి వస్తూ.. తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఉమ్మడి జిల్లాలో రెండు వేర్వేరుచోట్ల రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. వజ్రకరూరు శివారులో ఆదివారం రాత్రి బైక్ అదుపుతప్పి బోల్తాపడడంతో నజీర్(20), బాబాఫకృద్దీన్(30) మృతిచెందారు.
రోడ్డు పక్కన ఆగి ఉన్న బైకర్.. కాసేపటి తర్వాత బండి స్టార్ట్ చేసి ముందుకు కదిలాడు. అయితే ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ కుక్క పిల్ల బైకర్ను చూసి వెంటపడింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
కొన్ని కోతులు ఇంటి పైకి వెళ్లి వస్తువులను చెల్లాచెదురుగా పడేయడంతో పాటూ వైర్లను పీకిపడేస్తుంటాయి. దీంతో ఇంట్లో నుంచి ఓ వ్యక్తి కర్ర తీసుకుని వాటిని తరిమేందుకు వచ్చాడు. కర్రతో వెంటపడడంతో చివరకు ఏం జరిగిందో చూడండి..
కొందరు బైకర్లు లడఖ్ కొండల్లో రైడింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కొండల్లో సడన్గా వరద నీరు పొంగుకొచ్చింది. అయినా ఓ వ్యక్తి నదిని దాటేందుకు ప్రయత్నించాడు. చివరకు ఏమైందో చూడండి..
అఫ్గానిస్థాన్లోని హెరాత్ ప్రావిన్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 79 మంది సజీవ దహనమయ్యారు.