Home » Accident
గుడికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
21 ఏళ్ల యువతి తన 27 ఏళ్ల ప్రియుడితో కలిసి రెండో అంతస్తులో ఉండగా విషాద ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి ప్రియుడు బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అతడి వెనుకే ప్రియురాలు కూడా పరుగెత్తుకుంటూ వచ్చింది. చివరకు ఏమైందో చూడండి..
భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ సమయంలో కారు రోడ్డు దాటుతుండగా.. మధ్యలో వాగు అడ్డొచ్చింది. వాగులో వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. అయినా..
చాలా సార్లు మనం హైవేలలో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తుంది. కానీ అనుకోకుండా వాహనం ప్రమాదానికి గురైనా లేదా ఇతర సమస్య వచ్చిన ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే హైవేపై ఎలాంటి సమస్య వచ్చిన సాయం చేసేందుకు ప్రభుత్వం హెల్ప్లైన్ నంబర్ను ఏర్పాటు చేసింది.
పెళ్లయి కాళ్ల పారాణి కూడా ఆరని నవ వధువును లారీ రూపంలో వచ్చిన మృ త్యువు బలిగొంది. నవదంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఆ వధువు దుర్మరణం చెందగా.. ఆమె భర్త స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఓ వ్యక్తి సైకిల్పై వెళ్తున్నారు. అతడికి ముందు వైపు ఓ ట్రాక్టర్ కూడా వెళ్తోంది. సైకిల్పై వెళ్తున్న వ్యక్తి.. ట్రాక్టర్ వెనుకే మెల్లిగా వెళ్తున్నాడు. ఈ సమయంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
మదన్కుమార్ అనే వ్యక్తి.. తన చెల్లెలు, ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి శుక్రవారం బస్సు ఎక్కాడు. బస్సు డోరు పక్కనే కూరచున్న ముత్తురామలింగపురం చెల్లెలు.. తన ఒడిలో ఏడాది వయసున్న తన కూతురును కూర్చోబెట్టుకుంది. అయితే మార్గమధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది..
తిరుత్తణి సమీపంలో సోమవారం వేకువజాము సంభవించిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన అన్నదమ్ములు మృతి చెందారు. వివరాలిలా. పీలేరుకు చెందిన మాజీ సర్పంచ్ హుమయూన్ (70) అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయనను చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు.
సెలవుపై వచ్చిన ఓ ఆర్మీ అధికారి మద్యం మత్తులో కారు నడిపి 30 మందిని గాయపరిచాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.
భక్తిశ్రద్ధతో శివుడిని దర్శించుకునేందుకు బయలుదేరిన భక్తుల ప్రయాణం అనుకోని విషాదంగా మారింది. వారు ప్రయాణిస్తున్న వాహనంపై అమర్చిన డీజే సౌండ్ సిస్టమ్ విద్యుత్ తీగకు తాకిన క్రమంలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు.