Home » Accident
బిహార్లోని మధుబని రైల్వే స్టేషన్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్ రైలు అగ్నిప్రమాదానికి గురైంది. ఓ ఖాళీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
బిహార్ రాష్ట్రం పాట్నా జిల్లా బర్హ్ సబ్-డివిజన్లోని ఉమానాథ్ గంగా ఘాట్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గంగా నదిలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. ఐదుగురు గల్లంతయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా.. 10మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం ఔరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 15 మంది మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి.
మహారాష్ట్రలో ఘరో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కార్పియో వాహనం నదీ లోయలోకి దూసుకెళ్లిన ఘటనలో ఎనిమిది మంది మృతిచెందారు.
అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన 24 ఏళ్ల నవ్య, శనివారం రాత్రి అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది.
మాల్దీవుల్లో గురువారం విషాదం చోటుచేసుకుంది. సముద్ర గర్భంలోని గుహలను అన్వేషించే క్రమంలో ఐదుగురు స్కూబా డైవర్లు ప్రాణాలు కోల్పోయారు.
నడుచుకుంటూ ఇంటికి వెళుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఓ కారు ఢీకొట్టింది. అక్క అక్కడిక్కడే మృతిచెందగా..
అంబులెన్స్ డ్రైవర్ నిద్రమత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలపాలు చేసింది. ఉబ్బసం రోగిని ఎలాగైనా బతికించుకోవాలని అంబులెన్స్లో పశ్చిమబెంగాల్ నుంచి...
నిర్మల్ జిల్లా నర్సాపూర్(జి)లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానిక సుద్దవాగులో పడి ఇద్దరు యువకులు మృతిచెందారు.