• Home » Accident

Accident

Amarnath Yatra: ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..

Amarnath Yatra: ఢీకొన్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సులు.. 36 మందికి గాయాలు..

అమరనాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

Mahabubabad; ఎదురెదురుగా రెండు లారీలు ఢీ

Mahabubabad; ఎదురెదురుగా రెండు లారీలు ఢీ

మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం స్టేజీ తండా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3.45 గంటలకు 563 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Sigachi Accident: సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు.. యాజమాన్యం ప్రకటన..

Sigachi Accident: సిగాచీ పేలుడులో 9 మంది గల్లంతు.. యాజమాన్యం ప్రకటన..

Sigachi Accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల విషయంలో ఇంకా సందిగ్ధత వీడటం లేదు. ఇప్పటివరకూ దాదాపు 40 మంది ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలయ్యారు. కాగా, 9 మంది కార్మికుల మృతదేహాలు గల్లంతయినట్టుగా కంపెనీ యాజమాన్యం, జిల్లా కలెక్టర్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ దుర్మరణం

ఇండికేటర్స్‌ వేయకుండా రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని కారు ఢీకొన్న ఘటనలో ఫిల్మ్‌నగర్‌ ఎస్‌ఐ రాజేశ్వర్‌ దుర్మరణం పాలయ్యారు. సంగారెడ్డి రూరల్‌ ఎస్‌ఐ రవీందర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

Sangareddy: రసాయన పరిశ్రమలో పేలుడు.. 19 మంది దుర్మరణం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సిగాచి రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి, 19 మంది దుర్మరణం పాలయ్యారు.

మృత్యువుకే ఫ్లయింగ్‌ కిస్‌..

మృత్యువుకే ఫ్లయింగ్‌ కిస్‌..

ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని విషాదంలోకి నెడితే... మృత్యుంజయుడిగా నిలిచిన ‘ఒకే ఒక్కడు’ విశ్వాస్‌ కుమార్‌ రమేష్‌ అందర్నీ ఆశ్చర్యపరిచారు.

Tragic Accident: కన్న తల్లి కళ్లెదుటే..

Tragic Accident: కన్న తల్లి కళ్లెదుటే..

ఆరేళ్ల వయసులోనే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఆ చిన్నారిని టిప్పర్‌ రూపంలో మృత్యువు కబళించింది. స్కూల్లో దిగబెట్టేందుకు తల్లి, స్కూటీపై తీసుకెళుతుండగా అదుపుతప్పిన ఆ వాహనం, టిప్పర్‌ కిందకు దూసుకెళ్లడంతో ప్రమాదం సంభవించింది.

Chennai: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. కారు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి

Chennai: అయ్యోపాపం.. ఎంతఘోరం జరిగిందో.. కారు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి

అనకాపుత్తూరు సమీపం మదురవాయల్‌ బైపా్‌సరోడ్డులో మంగళవారం ఉదయం జరిగిన కారు ప్రమాదంలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మేడవాక్కంలో పద్మనాభన్‌ (60), ఇంద్రాణి అనే దంపతులు నివసిస్తున్నారు. వీరికి దీపికా (23) అనే కుమార్తె ఉంది.

Air India Black Box: బ్లాక్‌ బాక్స్ ఊహాగానాలపై కేంద్ర మంత్రి క్లారిటీ

Air India Black Box: బ్లాక్‌ బాక్స్ ఊహాగానాలపై కేంద్ర మంత్రి క్లారిటీ

అహ్మదాబాద్ డ్రీమ్‌లైనర్ విమానం కుప్పకూలిన మరుసటి రోజే బ్లాక్ బాక్స్‌ను అధికారులు కనుగొన్నారు. బ్లాక్ బాక్స్ విశ్లేషణ కోసం అమెరికా పంపినట్టు తాజాగా ఊహాగానాలు వెలువడుతున్నాయి.

RDO: రోడ్డు ప్రమాదంలో ఆర్డీవో దేవసేన దుర్మరణం

RDO: రోడ్డు ప్రమాదంలో ఆర్డీవో దేవసేన దుర్మరణం

తిరుచ్చి జిల్లా ముక్కొంబు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముసిరి రెవెన్యూ డివిజినల్‌ అధికారి (ఆర్డీఓ) ఆరముత్త దేవసేన మృతిచెందారు. ముసిరి ఆర్డీవో దేవసేన గురువారం ఉదయం ప్రభుత్వ వాహనంలో తిరుచ్చి వైపు బయల్దేరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి